కిడ్నీలలో 300 రాళ్లు

ఆయ‌న ఒక రైతు. వ‌య‌సు 75 ఏళ్లు. అలాంటి వ్య‌క్తికి మూత్ర‌పిండంలో ఏకంగా 300 రాళ్లు ఉన్నాయి. వాటిని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) ఆస్ప‌త్రి హైటెక్ సిటీ శాఖ వైద్యులు విజ‌య‌వంతంగా తొల‌గించారు. సాధార‌ణంగా మూత్ర‌పిండాల్లో … Read More

గ్యాస్ ధరలు తగ్గించకుంటే ఉద్యమిస్తాం – కాట్రగడ్డ

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించకుంటే మహిళ లోకం ఉద్యమిస్తుందని హెచ్చరించారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్రా ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన. ఇందుకు నిరసననగా సనత్ నగర్ నియోజకవర్గం, బేగంపేట డివిజన్ లో కట్టెల మూట నెత్తిన పెట్టుకొని వినూత్న … Read More

డిజిటలైజేషన్ దిశగా ఎంఎస్ఎంఈ

ఎంఎస్ఎంఈ మంత్రి శ్రీ నారాయణ్ రాణే, 400 పైగా రిటైలర్లు మరియు విక్రేత సంస్థల సమక్షంలో ఇంటర్నెట్ రిటైలర్లు, విక్రేతలు మరియు వ్యాపారుల కోసం ఫస్ట్  ఫోరమ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. భారతదేశం అంతటా MSMEలకు డిజిటల్‌గా మారడానికి మరియు స్వావలంబనగా మారడానికి … Read More

మహిళ పారిశ్రామిక వేత్తలకే భవిష్యత్తు – కేంద్రం

మహిళా దినోత్సవం సందర్భంగా, న్యూ ఢిల్లీలో ఇండియా SME ఫోరమ్‌తో MSME మంత్రిత్వ శాఖ సంయుక్తంగా శక్తి నేషనల్ కన్వెన్షన్ 2023ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర MSME మంత్రి నారాయణ్ రాణే ముఖ్య అతిథిగా హాజరయ్యారు, రాష్ట్ర (MSME) మంత్రి … Read More

లక్ష్మిపార్వతి సిగ్గుమాలింది – కాట్రగడ్డ

వైకాపా నాయకులు లక్ష్మిపార్వతి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన. నందమూరి కుటుంబంలోని మరణానాన్ని రాజకీయంగా వాడుకోవడమంత సిగ్గుమాలని పని ఇంకొక్కటి లేదని అన్నారు. తన సొంత పార్టీ … Read More

మరణించి మరో ముగ్గురిలో జీవించి

మరణించినా…. తమ వారిని మరోకరిలో చూసుకోవచ్చని నిరూపించారు హెచ్ ఎం టి నగర్ కి చెందిన ఓ కుటుంబం. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్ లోని హెచ్ ఎం టి ప్రాంతానికి చెందిన మామిళ్ల అనురాధ (53) వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్. జనవరి … Read More

విదేశాలకు వెళ్లే వారిలో అమ్మాయిలే అధికం

ఉన్న‌త‌విద్య కోసం విదేశాల‌కు వెళ్ల‌డం విద్యార్థులంద‌రికీ ఓ క‌ల‌. ఈ క‌ల‌ను సాకారం చేసుకోవ‌డంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందంజ‌లో ఉంటున్నారు. గ‌త సంవ‌త్స‌రం భార‌త‌దేశం నుంచి అమెరికాకు రికార్డు స్థాయిలో 82,500 ఎఫ్‌1 (విద్యార్థి) వీసాలు వ‌స్తే, అందులో అత్య‌ధికులు … Read More

భక్తి ముసుగులో రాసలీలలు

భక్తి పేరుతో ఓ దొంగ స్వామి మహిళలను లైంగికంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. దేవాలయానికి వచ్చే అమాయక మహిళల్ని పూజల పేరుతో లైంగికంగా లొంగదీసుకుంటున్న పూజారి వేల్పూరి రామును జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పూజల పేరుతో శారీరకంగా వాడుకోవడమే … Read More

మరణించి ముగ్గురిని బ్రతికిించిన రైతు

ఇంటి పెద్ద మరణించి శోకసంద్రంలో ఉన్నా… ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం అందరికీ మార్గదర్శంగా మారింది. కుటుంబ పెద్ద మరణిస్తే అతని అవయవాలు దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే … ఖమ్మం జిల్లా కొత్తగుడెం ప్రాంతానికి చెందిన … Read More

జిహెచ్ఎంసీ కార్మికులకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు

అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్స్‌-ఉషాలక్ష్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి. రఘురామ్‌ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌ సిబ్బంది రాత్రిపూట, … Read More