జిహెచ్ఎంసీ కార్మికులకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు
అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ పి. రఘురామ్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది రాత్రిపూట, … Read More
విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఘనంగా ‘‘వర్టెక్స్’’
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఙాన్స్ యూనివర్సిటీలో ‘‘విజ్ఞాన్ ఆన్లైన్’’ కార్యకలాపాలు ప్రారంభించి ఒక సంవత్సరం పూరైన సందర్భంగా ‘‘వర్టెక్స్’’ (విజ్ఞాన్ ఆన్లైన్ రీక్రియేషనల్ అండ్ ట్రాన్స్ఫర్మేషనల్ ఎక్సీపీరియన్స్’’ అనే కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజ్ఞాన్ ఆన్లైన్ ద్వారా … Read More
National News
పర్యటాక కేంద్రంగా ఉత్తరాఖాండ్
శీతాకాలపు పర్యాటకు కేంద్రంగా, మంచు క్రీడలకు వేదికగా మారుతోంది ఉత్తరాఖాండ్. విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న మంచు క్రీడలకు ఇప్పుడు భారతదేశం కూడా చేరింది. ఇప్పటికే దేశంలోని కొన్ని మంచు ప్రదేశాల్లో అందుబాటులో క్రీడలు ఇప్పుడు ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో మరింత ముందకు … Read More
కేంద్రానికి లేఖ రాసిన మంత్రి
త్వరలో జాతీయ బడ్జెట్ ప్రకటించనున్న నేపథ్యంలో, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. పట్టణాభివృద్ధికి బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాదుతో సహా పట్టణాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. దీనిపై ప్రతిపాదనలు పంపిన … Read More
ఇక భారత్ రాష్ట్ర సమితి
తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చాలని ఈ ఏడాది దసరా పర్వదినం రోజున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయం విదితమే. ఎట్టకేలకు … Read More
దేశంలోనే తొలిసారిగా 12 కిలోల కాలేయాన్ని తీసేసిన కిమ్స్ వైద్యులు
పశ్చిమబెంగాల్కు చెందిన గృహిణికి ఒకే రోజు కాలేయం, మూత్రపిండాల మార్పిడి 14 గంటల పాటు శస్త్రచికిత్సలు చేసిన నలుగురు వైద్య నిపుణులు ఎవరికైనా కాలేయం 12 కిలోల బరువు ఉందంటే అసలు వైద్య చరిత్రలోనే నమ్మడం చాలా కష్టం. ఒక మహిళ … Read More
