కొత్త విద్యామంత్రిపై కాంగ్రెస్ విమర్శలు.. లోక్సభలో దుమారం
డెక్కన్ న్యూస్, న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అప్పగించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంగళవారం లోక్సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రహ్లాద్ జోషి గతంలో బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, … Read More
ఏఐ హెల్త్ ఫీచర్లతో శామ్సంగ్ కొత్త స్మార్ట్వాచ్లు
డెక్కన్ న్యూస్, బిజినెస్ : శామ్సంగ్ తన తాజా స్మార్ట్వాచ్లైన గెలాక్సీ వాచ్ అల్ట్రా2 మరియు గెలాక్సీ వాచ్9లను భారత మార్కెట్లో ప్రీ-ఆర్డర్కు అందుబాటులోకి తీసుకొచ్చింది. అధునాతన ఏఐ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ, ఎక్కువ బ్యాటరీ లైఫ్, మరింత ప్రకాశవంతమైన డిస్ప్లేతో … Read More
National News
కొత్త విద్యామంత్రిపై కాంగ్రెస్ విమర్శలు.. లోక్సభలో దుమారం
డెక్కన్ న్యూస్, న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అప్పగించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంగళవారం లోక్సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రహ్లాద్ జోషి గతంలో బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, … Read More
మహిళ పారిశ్రామిక వేత్తలకే భవిష్యత్తు – కేంద్రం
మహిళా దినోత్సవం సందర్భంగా, న్యూ ఢిల్లీలో ఇండియా SME ఫోరమ్తో MSME మంత్రిత్వ శాఖ సంయుక్తంగా శక్తి నేషనల్ కన్వెన్షన్ 2023ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర MSME మంత్రి నారాయణ్ రాణే ముఖ్య అతిథిగా హాజరయ్యారు, రాష్ట్ర (MSME) మంత్రి … Read More
విదేశాలకు వెళ్లే వారిలో అమ్మాయిలే అధికం
ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్లడం విద్యార్థులందరికీ ఓ కల. ఈ కలను సాకారం చేసుకోవడంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందంజలో ఉంటున్నారు. గత సంవత్సరం భారతదేశం నుంచి అమెరికాకు రికార్డు స్థాయిలో 82,500 ఎఫ్1 (విద్యార్థి) వీసాలు వస్తే, అందులో అత్యధికులు … Read More
పర్యటాక కేంద్రంగా ఉత్తరాఖాండ్
శీతాకాలపు పర్యాటకు కేంద్రంగా, మంచు క్రీడలకు వేదికగా మారుతోంది ఉత్తరాఖాండ్. విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న మంచు క్రీడలకు ఇప్పుడు భారతదేశం కూడా చేరింది. ఇప్పటికే దేశంలోని కొన్ని మంచు ప్రదేశాల్లో అందుబాటులో క్రీడలు ఇప్పుడు ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో మరింత ముందకు … Read More
















