సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై సీఎం నిఘా

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో ఎవరికీ అంతు చిక్క‌డం లేదు. చివ‌రి ఆ ఇబ్బందులు సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు కూడా త‌ప్ప‌డం లేదు. తెలంగాణ‌లో పాల‌నలో ప్ర‌జ‌ల్లో పూర్తి వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని ఇంట‌లింజెట్స్ రిపోర్ట్స్‌తో అప్ర‌మ‌త్త‌మైన … Read More

కేసీఆర్ స్కేచే వేర‌బ్బా…

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌లు ఎవరికి అంతుప‌ట్టవు. ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో.. ఎలా అమ‌లు చేస్తారో ఏ ఒక్క‌రి కూడా అంతుచిక్క‌నివ్వ‌రు. రాజ‌కీయాల్లో అరితేరిన దురంద‌రుడు అన‌డంత‌తో ఎలాంటి సందేహం లేదు. ఇప్ప‌టికే అనేక విష‌యాల్లో వెల్ల‌డైంది. తెరాస అధికారంలోకి … Read More

త్రివిక్ర‌మ్ భార్య నాట్యం – హాజ‌రైన ప‌వ‌న్ కల్యాణ్‌

శిల్ప‌క‌ళావేదిక‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ భార్య సౌజ‌న్య నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌కు జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌ర‌య్యారు. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం దర్శకుడు త్రివిక్రమ్ తో … Read More

సొంత గూటికి డీఎస్‌

తెరాస సీనియ‌ర్ నాయ‌కులు, ఎంపీ డీ. శ్రీ‌నివాస్ త‌న సొంత గూటికి వెళ్లనున్నారు. ఈ మేర‌కు సోనియా గాంధీతో చ‌ర్చించిన త‌ర్వాత ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. తెరాస అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత సీఎం కేసీఆర్ ఆహ్వానం మేర‌కు కారెక్కిన డీఎస్ … Read More

జ‌గ‌న్ ఓ ఇగోయిస్టు – క‌న్నా

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బీజేపీ సీనియ‌ర్ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌. జగన్ ఒక ఇగోయిస్టు, శాడిస్టు, ఫ్యాక్షనిస్టు అని విమర్శించారు. తిరుపతిలో అమరావతి రైతులు బహిరంగసభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు హాజరయ్యేందుకు బీజేపీ నేతలు … Read More

రైతుబంధు వెనుక అస‌లు క‌థ ఏందీ?

రైతుబంధు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరైతు క‌దిపిన ఈ మాటే వ‌స్తుంది. ఆనాడు బంధువుగా మారిన సీఎం కేసీఆర్ ఇప్పుడు రాబంధ‌వులా త‌యారాయ్యాడు. ఇంతకీ రైతుబంధు వ‌ల్ల సీఎం ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రయ్యారా లేక దూర‌మ‌య్య‌రా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ … Read More

హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేపుతున్న ఒమిక్రాన్‌

హైదరాబాద్‌లో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ సోకిన ఇద్దరూ సిటీలోని టోలీచౌకీలో ఉన్న పారా మౌంట్ కాలనీ వాసులు కావడంతో ఆ కాలనీని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. 40 మంది వైద్య సిబ్బందితో ఆ … Read More

కిడ్నీ నుండి 156 రాళ్లు తొల‌గించిన వైద్యులు

న‌గ‌రంలోని కిడ్నీ ఆసుప‌త్రుల‌లో ప్ర‌ధాన‌మైన వాటిలో ఒక‌టైన ప్రీతి యూరాల‌జీ, కిడ్నీ ఆస్ప‌త్రి వైద్యులు అరుదైన ఘ‌న‌త సాధించారు. హుబ్లీకి చెందిన‌ 50 ఏళ్ల వ‌య‌సున్న వ్య‌క్తి కిడ్నీల‌లో ఉన్న 156 రాళ్ల‌ను కీహోల్ స‌ర్జ‌రీతో తొల‌గించారు. పెద్ద ఆప‌రేష‌న్ చేయ‌కుండా … Read More

జెఎస్‌డబ్ల్యు ట్రేడ్‌మార్క్స్‌తో అక్రమాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు గంగాధర్‌ అనే వ్యక్తిని జెఎస్‌డబ్ల్యు సంస్థ లోగోలు, ట్రేడ్‌మార్క్స్‌ను అక్రమంగా వినియోగిస్తున్నందుకు అరెస్ట్‌ చేశారు. జీడిమెట్లలోని ఐడీఏ ఫేజ్‌–1లో ప్లాట్‌ నెంబర్‌ 89/బీ … Read More

ర‌ష్మిక రోజు సాయంత్రం అదే ప‌ని చేస్తుంది

డిసెంబర్‌లో ఆకాశం ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. పున్నమి వెన్నెల జాబిలి చూసిన తరువాత తక్షణమే ప్రకృతి ప్రేమలో పడిపోతాం. ఇంత అందాన్ని కనుల ముందుంచే ఈ నెలలోనే దగ్గు, జలుబు లాంటి లక్షణాలు కూడా అధికంగా కనిపిస్తుంటాయి. శీతగాలులతో వాతావరణ మార్పు … Read More