రైలు టికెట్‌ సొమ్ము

రైలు ప్రయాణాలు రద్దు చేసుకున్న వారికి టికెట్‌ సొమ్ము మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 15 మధ్యకాలంలో ప్రయాణించేందుకు చేసుకున్న రిజర్వేషన్లకు ఈ సౌకర్యం వర్తిస్తుందని అధికారులు వివరించారు. బహిరంగ స్థలాల్లో అనవసర … Read More

కోవిడ్- 19 పై వార్తాకథనాల రచనలో సంయమనాన్ని పాటించాలి

          పత్రికలు టెలివిజన్ మాధ్యమాల లో పనిచేసే వారు కరోనావైరస్ (కోవిడ్- 19)కు సంబంధించిన వార్తా కథనాల ను ఇచ్చేటపుడు సామాజిక బాధ్యత తో మెలగాలని, స్వీయ సంఘావరోధాన్ని (సెల్ఫ్ క్వోరన్టీన్) పాటించడం వంటి జాగ్రత్తలను వీలయినంత వరకు పాటించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం … Read More

కరొన తో ముందు జాగ్రత్త

ప్రపంచ ప్రజానీకాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. ఈ వైరస్ బారిన పడకుండా కొంతమంది వారికి తోచిన విధంగా మాస్కులు ధరించి ఒకరిని ఒకరు తాగకుండా సుదూరంగా వెళ్లేందుకు విశ్వప్రయత్నం చేస్తూ ఈ విధంగా ముందుకు వెళుతూ ఆసక్తి గా కనిపించిన దృశ్యాలు … Read More

భక్తులకు ఆలయ ప్రవేశం లేదు

పద్మారావు నగర్ శ్రీ శ్రీ స్కంద గిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నేటి నుంచి ఈనెల 31 వరకు భక్తుల దర్శనార్థం ఉండదు. కరోనా వైరస్ ప్రభావంవల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానార్చకులు తెలియచేశారు. అర్చకులు మాత్రమే శ్రీ వల్లీ … Read More

నిర్భయ కి న్యాయం జరిగిన రోజు

ఈరోజు చరిత్రలో గుర్తుండిపోయేరోజు నిర్భయ కి న్యాయం జరిగిన రోజునిర్భయ చట్టం వలన చాలా మంది ఆడపిల్లలకు న్యాయం జరిగింది కానీ నిర్భయ కి ఆలస్యం గా అయిన న్యాయం జరిగింది ఇలాంటివి కొంతవరకైనా అరికట్టాలంటే ప్రతి ఆడపిల్ల ఆత్మరక్షణలో శిక్షణ … Read More

నిర్భయ దోషులకు ఉరి శిక్షపడింది

నిర్భయ దోషులకు ఉరి శిక్షపడింది . నిర్భయను దారుణంగా అత్యాచారం చేసిన ఎనిమిదేళ్లకు ఈ మానవ మృగాలకు ఉరి శిక్ష పడింది . డిసెంబరు 16, 2012 న జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది . … Read More

10 వ తరగతి విద్యార్థి మృతి

పదవ తరగతి లో ఫెయిల్ అవుతానని భయంతో పరీక్ష రాస్తున్న భవనంపై నుండి దూకి మృతి చెందిన విద్యార్థిని తల్లిదండ్రుల ఒత్తిడి పాఠశాల యాజమాన్యం ఒత్తులతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన హైదరాబాదు … Read More

జనతా కర్ఫ్యూ

జనతా కర్ఫ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం కరోనా వైరస్ పబ్లిక్ ప్లేసుల వద్ద 12 గంటలు జీవించి వుంటుంది. ఈ 12 గంటలు గనక ఈ పబ్లిక్ ప్లేసుల వద్దకు ఎవరూ వెళ్ళకుండా ఉండగలిగితే, ఈ వైరస్ 12 గంటల తర్వాత … Read More

కరోనా దెబ్బకు మరొకరు మృతి

కరోనా వైరస్ మనదేశం లోను రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు వేలెడుగులోకి వస్తుండడం తో కేంద్రం అలర్ట్ అయ్యింది. తాజాగా గువువారం కరోనా సోకి నాల్గో వ్యక్తి మరణించారు. పంజాబ్ లో … Read More

“కరోన కథం కొరకు యాగం”

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ చైనా లో మొదలై కొన్ని దేశాలను భయపెడుతు ఉంది. ఆయా దేశ ప్రభుత్వాలు ఈ వైరస్ పార్టీ నుండి బయటకు తగు చర్యలను సూచనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఈ వైరస్ భారతదేశాన్ని … Read More