కరోనాతో ఎంపీ కన్నుమూత

కరోనాతో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు‌ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన.. 2019లో వైసీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా గెలుపొందారు. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన … Read More

హైద‌రాబాద్‌లో దంచి కొడుతున్న వాన‌

హైద‌రాబాద్‌లో వాన‌లు దంచి కొడుతున్నాయి. గ‌త కొన్ని గంట‌లుగా ఉరుముల‌తో కూడిన వాన‌లు ప‌డుతుడ‌టంతో ర‌హాదారుల‌న్ని జ‌ల‌మ‌యం అయ్యాయి. దీంతో ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లోకి రాకూడ‌ద‌ని సూచించారు. బేగంపేట‌, సికింద్రాబాద్‌, ఖైర‌తాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌, అత్తాపూర్‌, … Read More

సిద్ధిపేట‌లో కాగడాలు చేత‌బూనిన భాజ‌పా నేత‌లు

తెలంగాణ సిద్దించిన త‌రువాత కూడా ప్ర‌జ‌లు స్వేచ్ఛ లేకుండా పోయింద‌ని సిద్ధిపేట భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయకులు. సెప్టెంబ‌ర్ 17వ తేదీన అధికారికంగా విమోచ‌న దినోత్స‌వాన్ని జ‌ర‌పాల‌ని డిమాండ్ చేసింది భాజ‌పా. ఇందులో భాగంగా బీజేవైఎం ఆధ్వ‌ర్యంలో కాగ‌డాల ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టి … Read More

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే పద్మ

మెదక్ నియోజకవర్గం తెరాస ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఐదు కోట్ల వ్యయంతో ఆసుపత్రి నిర్మాణం చేసినా రామాయంపేట ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉందని ప్రశ్నించారు. అసెంబ్లీలో గళం విప్పిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రభుత్వం పై … Read More

దుబ్బాక‌లో ప‌ట్టు సాధించేది ఎవ‌రు ?

రాష్ట్ర రాజ‌కీయాలు ఇప్పుడంతా దుబ్బాక ఎన్నిక‌ల మీద ప‌డింది. శాస‌న‌స‌భ స‌మావేశాల అనంత‌రం అన్ని పార్టీలు సీరియ‌స్‌గా ఎన్నిక‌ల ప్రచారం మీద దృష్టి పెట్ట‌న్నాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ ఉత్త‌మ్ కుమార్ ఆధ్వ‌ర్యంలో దుబ్బాక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల మీద స‌మావేశ‌మైంది. మ‌రోవైపు … Read More

భాజపా మ‌హిళా నేత‌ల అరెస్ట్‌

తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారంగా జ‌ర‌పాల‌ని సిద్దిపేట జిల్లా మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు అరుణా రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ పిలుపు మేర‌కు అసెంబ్లీ ముట్ట‌డి కార్య‌క్ర‌మాన్ని జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, మ‌హిళ నేత‌ల‌తో క‌లిసి చేశారు.అసెంబ్లీ గేటు … Read More

యువతలో ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు

‘భావి’ తరాలరక్షణపై ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం 2020 దృష్టిపెట్టాలి డెక్క‌న్ న్యూస్‌: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వార్త భారతదేశంలో ఆత్మహత్యలపై అందరూ ఆలోచించేలా చేసింది. ఈ ఘటన తర్వాత మానసిక ఆరోగ్యం కారణంగా సంభవించే … Read More

దేశంలోనే తొలిసారిగా కొవిడ్ రోగికి కిమ్స్ ఆసుప‌త్రిలో రెండు ఊపిరితిత్తుల మార్పిడి

డెక్క‌న్ న్యూస్ : భార‌త‌దేశంలో ప్ర‌ధాన‌మైన ఆసుప‌త్రుల‌లో ఒక‌టైన కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (కిమ్స్) వైద్యులు దేశంలోనే తొలిసారిగా కొవిడ్ పాజిటివ్ రోగికి రెండు ఊపిరితిత్తులు మార్చారు. ఆ వ్య‌క్తి ఆసుప‌త్రి నుంచి శుక్ర‌వారం డిశ్ఛార్జి అయ్యారు. హైద‌రాబాద్‌లోని … Read More

కొవిప్రోను ఆవిష్కరించిన బృహస్పతి టెక్నాలజీస్

కరోనా నియంత్రణ కోసం హైదరాబాద్ కు చెందిన బృహస్పతి టెక్నాలజీస్ సంస్థ కియోస్క్ ఆధారంగా పనిచేసే కొవిప్రోను ఆవిష్కరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఉపయోగించేందుకు 18 కొవిప్రో పరికరాలను తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటుచేసింది. ముఖాన్ని గుర్తించేందుకు, తక్షణం శరీర ఉష్ణోగ్రత … Read More

కంగన రౌన‌త్‌తో మ‌హా స‌ర్కార్ ఏంటో తెలుసా ?

ముంబైలోని తన కార్యాలయం లోని కొంత భాగాన్ని మున్సిపల్‌ అధికారులు కూల్చివేసిన తరువాత మరోసారి బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గొంతును ఎవరూ నొక్కలేరని తేల్చిచెప్పారు. బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)ని గూండారాజ్యంతో … Read More