టెక్‌వేవ్ ఘనంగా క్రిస్మస్ వేడుకలుు

పండుగల సీజన్‌తో, ప్రముఖ గ్లోబల్ ఐటి మరియు ఇంజనీరింగ్ సొల్యూషన్స్సంస్థ టెక్‌వేవ్ ప్రపంచవ్యాప్తంగా మా టీమ్‌లు మరియు క్లయింట్‌ల కోసం వరుస క్రిస్మస్ వేడుకలను నిర్వహించింది. క్రిస్మస్ వేడుకలు ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్యం, ఆసియా మరియు వెలుపలి ప్రాంతాలతో సహా అన్ని … Read More

చైనాలాగే మనకూ రావచ్చు.. మాస్కుతోనే మనకు రక్ష

చైనాలో ఉద్ధృతంగా వ‌స్తున్న కొవిడ్ కేసులు, మ‌ర‌ణాలను చూసైనా మ‌నం అప్ర‌మ‌త్తం కావాల‌ని.. ఇప్ప‌టినుంచే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల్లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి న్యూరోస‌ర్జ‌న్ డాక్ట‌ర్ రంగ‌నాథం సూచించారు. చైనాతో స‌హా ప‌లు దేశాల్లో ప్ర‌స్తుతం వ్యాపిస్తున్న … Read More

చంద్రబాబు బిక్షతోనే కేసీఆర్ రాజకీయం – కాట్రగడ్డ

చంద్రబాబు నాయుడు పెట్టిన బిక్షతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారన్నారు టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని అన్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. … Read More

సీఎం బిడ్డకు గట్టి కౌంటర్ ఇచ్చిన రాజ్ గోపాల్ రెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో.. ఎమ్మెల్సీ కవిత, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ట్విటర్ యుద్ధం కొనసాగుతోంది. కవిత ట్వీట్ కి స్పందించిన రాజగోపాల్.. నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ అంటూ గట్టిగా సమాధానం చెప్పారు. ఢిల్లీ మద్యం కుంభకోణం … Read More

కిమ్స్ ఐకాన్ లో బాలుడికి ఏడు శ‌స్త్రచికిత్స‌లు

ఘోర‌మైన రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి, దాదాపుగా కాలు తీసేయాల్సిన ప‌రిస్థితికి చేరుకున్న ఏడేళ్ల బాలుడికి.. విశాఖ‌ప‌ట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆస్ప‌త్రి వైద్యులు ఆ కాలు మొత్తాన్ని పున‌ర్నిర్మించి, స‌రికొత్త జీవితాన్ని ప్ర‌సాదించారు. శ్రీ‌కాకుళానికి చెందిన నవీన్ అనే బాలుడిని ఒక … Read More

ఆడి క్లబర్ రివార్డ్స్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఆడి ఇండియా

మై ఆడి కనెక్ట్ యాప్ పై 150+ భాగస్వాములు డిసెంబర్ 2022: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన ఆడి తాజాగా ఆడి క్లబ్ రివార్డ్స్ ప్రో గ్రామ్ కింద భారతదేశం అంతటా 150+ భాగస్వాములను విజయవంతంగా తనతో కలసి … Read More

డైవర్షన్ పొలిటికల్స్ చేస్తున్న తెరాస, వైకాపా – మాధవి

తమ తప్పులను పక్కదోవ పట్టించుకోవడం కోసం వైకాపా, తెరాస కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు కొల్లి మాధవి. అమరుల త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రాన్ని తిరిగి కలపాలని కోరుకోవడం సిగ్గుచేటన్నారు. వైకాపా నాయకులు సజ్జల … Read More

ఇక భారత్ రాష్ట్ర సమితి

తెలంగాణ రాష్ట్ర స‌మితి భారత‌ రాష్ట్ర స‌మితిగా మారింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చాల‌ని ఈ ఏడాది ద‌స‌రా ప‌ర్వ‌దినం రోజున ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు పార్టీ త‌రఫున కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసిన విష‌యం విదిత‌మే. ఎట్ట‌కేల‌కు … Read More

దేశంలోనే తొలిసారిగా 12 కిలోల కాలేయాన్ని తీసేసిన కిమ్స్ వైద్యులు

ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన గృహిణికి ఒకే రోజు కాలేయం, మూత్ర‌పిండాల మార్పిడి 14 గంట‌ల పాటు శ‌స్త్రచికిత్స‌లు చేసిన న‌లుగురు వైద్య నిపుణులు ఎవ‌రికైనా కాలేయం 12 కిలోల బ‌రువు ఉందంటే అస‌లు వైద్య చ‌రిత్ర‌లోనే న‌మ్మ‌డం చాలా క‌ష్టం. ఒక మ‌హిళ … Read More

మరణించి మరో ముగ్గురిలో జీవించాడు

కిడ్నీ, లివర్ దానం వాయి, రోడ్డు మార్గాల్లో అవయవాల తరలింపు తాను మరణించి అవయవ దానం ద్వారా మరో ముగ్గిరిలో జీవించిన రైతు. ఇది మాకు ఎంతగానో గర్వంగా ఉందని అన్నారు మృతుని కుటుంబ సభ్యులు. వివరాల్లోకి వెళ్తే… అనంతపురం జిల్లా … Read More