తెలంగాణలో కరోనా కలకలం

తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 66 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 766కి చేరింది. ఇప్పటి వరకు వైరస్‌ కారణంగా 18 మంది మృత్యువాత … Read More

వాటి వల్ల కరొనను కనుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజు కరోనా భాదితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇందుకోసం కరోనా పరీక్షల సామర్థ్యం పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందుకోసం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల తీకురావాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దక్షణ కొరియా నుండి వాటి … Read More

తెలంగాణాలో కోరలు చాస్తున్నకరోనా

రోజు రోజుకి తెలంగాణాలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ వాసులకు కంటిమీద కునుకు లేకుండా బతుకుతున్నారు. ఒకరోజు తక్కువ కేసులు నమోదు అయితే హమ్మయ్య అంటూ బతుకుతున్నవారికి మరసటి రోజే కేసుల సంఖ్య పెరగడంతో భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. … Read More

19న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులలో తెలంగాణాలో ఎలా అమలు చేయాలన్న అంశంపై ఈ నెల 19న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏప్రిల్ 20 తర్వాత కొన్నిచోట్ల సడలింపులు ఇవ్వాలా? వద్దా? అనే అంశాన్ని చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా కరోనా … Read More

ఐపీఎల్‌-13 కథ ముగిసినట్టే

కరోనా ప్రభావంతో ఐపీఎల్‌-13వ సీజన్‌ మరోసారి వాయిదా పడింది. గత నెల్లో ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ వాయిదా వేసిన బీసీసీఐ.. ఈసారి నిరవధిక వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ … Read More

రియల్‌‌ ఎస్టేట్‌‌ ఇప్పటికీ చాలా ముఖ్యమైన అసెట్‌‌ క్లాస్‌‌: హెచ్‌‌డీఎఫ్‌‌సీ చైర్మన్‌‌

కరోనా వ్యాధి, లాక్‌‌డౌన్‌‌ వల్ల దేశవ్యాప్తంగా రియల్టీ సెక్టార్‌‌ విపరీతంగా నష్టపోతోందని హెచ్‌‌డీఎఫ్‌‌సీ చైర్మన్‌‌ దీపక్‌‌ పరేఖ్‌‌ స్పష్టం చేశారు. స్థిరాస్తుల ధరలు 20 శాతం వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నిజానికి రియల్‌‌ ఎస్టేట్‌‌ ధరలు తగ్గాల్సి ఉందని, … Read More

గ్రామీణ ప్రాంతాల్లోని.. రెక్కాడితే డొక్కాడని..
ఆటోవాలాల ఆకలి తీరుస్తున్న మంత్రి హరీశ్..!

నియోజకవర్గంలో 3వేల పైచిలుకు ఆటో కార్మికులకు అండ.! 100 రోజుల ఉపాధి కల్పిస్తామని ఆటోవాలాలకు భరోసా 312 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ సిద్ధిపేట, ఏప్రిల్ 16: రెక్కాడితే కానీ, డొక్కాడని ఆటోవాల కుటుంబాలకు మంత్రి హరీశ్ బాసటగా … Read More

హైదరాబాద్లో కరోనా కంటెన్న్మెంట్ జోన్లలో పర్యటించిన మంత్రి కేటీఆర్

 • కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ఆందోళన అవసరం లేదు • కంటెన్న్మెంట్ జోన్లలో ప్రజల నిత్య అవసరాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది • ఇళ్లలోనే ఉండండి, లాక్ డౌన్ ని పాటించండన్న మంత్రి • ఆపత్కాలంలో స్థానికులకు భరోసా నింపేందుకే ఇక్కడ పర్యటిస్తున్న అన్న మంత్రి … Read More

ఏం చేద్దాం ?

కరోనా కనికరం లేకుండా నగరంలో విలయ తాండవం చేస్తుంది. గత మూడు రోజుల కింద కాస్త తగ్గిన కేసులు మళ్ళీ గత రెండు రోజులుగా వేగంగా విస్తరిస్తుంది. ఈ విస్తరణకు ఎలా అడ్డుకోవాలని రాష్త్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తుంది. హైదరాబాద్ … Read More

మే 3 వరకూ శ్రీవారి దర్శనాల రద్దు

కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో మే 3 వరకు శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.  టీటీడీ అనుబంధ ఆలయాలలో కూడా దర్శనాలు రద్దు చేస్తున్నామని ఆయన చెప్పారు. తిరుపతిలో ప్రతి నిత్యం లక్షా … Read More