ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా #PledgeToDonate కాంపెయిన్ ని ప్రారంభించిన షేర్ చాట్

ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్బంగా ఇండియన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ షేర్‌చాట్#PledgeToDonate ని ప్రారంభించింది. రక్తదానం గురించి అవగాహన కల్పించడానికి ఈ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపింది. నెల రోజులలో60 మిలియన్ల క్రియాశీల వినియోగదారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం రక్త … Read More

మొద‌టి రాత్రి రోజునే భార్య హ‌త్య చేసిన భర్త‌

మొద‌టి రాత్రి , ఇది భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రూ ఎంతో ఆనందంగా గ‌డ‌పాల్సిన రోజు. అబ్బా అప్పుడే తెల్లారిందా అని అనుకులే ఉండాల్సిన రోజు. అంతేకానీ అదే రోజు వారికి చివ‌రి రోజున‌ని ఎవ‌రూ అనుకోరు. కానీ అదే నిజ‌మైంది. చిన్న‌పాటి … Read More

మోచేతికి బెల్లంపెట్టి నాకిస్తున్న కేసీఆర్ : రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

పూట‌కో మాట‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ రైతంగాన్ని మోసం చేస్తున్నార‌ని మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న స‌మితి యువ‌జ‌న అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు. కాళేశ్వ‌రం నుండి కొండ‌పోచ్చ‌మ్మ‌కి నీళ్లు తీసుకొచ్చిన నాడు వారం రోజుల‌లో తెలంగాణ రైతుల‌కు ఓ తీపి క‌బురు … Read More

ఫౌం హౌస్ కాదు దొర‌… కాస్త మా మ‌మ్మ‌ల్ని కూడా చూడు : తెజ‌స

కల్వకుంట్ల కుటుంబానికి ఫాంహౌస్ ల మీద ఉన్న శ్రద్ధ… కరోనాని నియంత్రించడంలో లేదని విమర్శించారు తెజ‌స యువ నేత రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. కరోనాను నియంత్రించడంలో తెరాస సర్కార్ విఫలమైందన్నారు. మెద‌క్ జిల్లాలో రోజు రోజు క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని తెలిపారు. గాంధీ ఆసుప‌త్రిలో … Read More

క‌రోనా తో గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్న మెద‌క్

మెదక్ జిల్లా గ‌జ గ‌జ వ‌ణికిపోతోంది. ఎక్క‌డ క‌రోనా మ‌మ్మ‌ల్ని కాటేస్తుందో అనే భ‌యం ఏ ఒక్క‌రిని విడిచిపెట్టడం లేదు. ఎంత అత్య‌వ‌స‌ర ప‌నులు ఉన్నా… వాయిదా వేసుకుంటున్నారు. నిత్యం జిల్లా వ్యాప్తంగా కేసులు పెరుగుతునే ఉన్నాయి. ఇక తెలంగాణ‌లో ఇప్ప‌టికే … Read More

క‌ర్నంపల్లి అంజిరెడ్డి జ్ఞాప‌కార్థంగా నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ‌

తండ్రి జ్ఞాప‌కార్థంగా పేద‌ల‌కు నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ చేయ‌డం మా కుటుంబానికి ఎంతో ఆనందంగా ఉంద‌ని ప‌ణీత్‌రెడ్డి అన్నారు. మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లికి చెందిన క‌ర్నంపల్లి అంజిరెడ్డి ఏడేళ్ల క్రితం గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఆయ‌న ఏడ‌వ వ‌ర్ధంతి సంధ‌ర్భ‌భంగా తా‌ను విధులు … Read More

బంగారు తెలంగాణ‌లో… క‌రెంటు బిల్లుల మోత ఏందీ ? : తెజ‌స

డెక్క‌న్ న్యూస్‌, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీ‌కాంత్ చారి : కరోనా కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గర అధిక కరెంట్ బిల్లులు వసూల్ చేయ‌వ‌ద్ద‌ని మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న‌స‌మితి యువ‌జ‌న విభాగం అధ్యక్షుడు రాజశేఖ‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు.. క‌రోనా లాక్‌డౌన్ … Read More

హైద‌రాబాద్‌లో అస‌లేం జ‌రుగుతోంది ?

క‌రోనా సృష్టిస్తున్న ప్ర‌ళ‌యం హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో అత‌లాకుత‌లం అవుతోంది. ప‌రిస్థితి ఇలా ఉంటే జూ‌లై నాటికి చేయి దాటిసపోతోంద‌ని కేంద్ర బృందం హెచ్చ‌రిస్తోంది. హైద‌రాబాద్ జిహెచ్ఎంసీ ప‌రిధిలో ఎక్కువ కేసులు న‌మోదు కావ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఢిల్లీ నుండి వ‌చ్చిన ప్రత్యేక బృందం … Read More

మెదక్ లో విజృంభిస్తున్న కరోనా

కరోనా వ్యాధి మెదక్ జిల్లాలో చాపకింద నీరులా పాకుతుంది. వైరస్ వచ్చిన మొదట్లో మెదక్ లో మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తరువాత ఎక్కడ కూడా కరోనా కేసులు లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ లాక్ డౌన్ సడలింపులతో … Read More

రైతుబంధుకి అదే ఆఖ‌రి రోజు

రాష్ట్రంలో ఈ ఏడాది జనవరిలో కొత్తగా పాస్‌ పుస్తకాలు వచ్చినవారు, ఇంతకుముందే పాస్‌ పుస్తకాలు వచ్చినా రైతుబంధుకు దరఖాస్తు చేసుకోనివారు ఎవరైనా ఉంటే ఈ నెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ … Read More