మూడేళ్ల బాలుడి మూత్ర‌సంచి నుంచి 3 సెం.మీ రాయి తొల‌గించిన కిమ్స్ స‌వీర వైద్యులు

ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా శ‌స్త్ర‌చికిత్స‌ కోత లేకుండా లేజ‌ర్ ద్వారా శ‌స్త్ర‌చికిత్స‌ అనంతపురం ప‌ట్ట‌ణంలో మొద‌టి అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌ అత్యంత అరుధైన శ‌స్త్ర‌చికిత్స చేసి మూడేళ్ల బాలుడి ప్రాణాల‌కు కాపాడారు కిమ్స్ స‌వీర వైద్యులు. ధ‌ర్మ‌వ‌రం ప‌ట్ట‌ణానికి చెందిన బాలుడుకి … Read More

ఫోలిక్ ఆమ్లం త‌గ్గితే ముప్పు

జాతీయ ఫోలిక్ ఆమ్లం అవ‌గాహాన వారోత్స‌వం – జ‌న‌వ‌రి 4 నుండి 10 వ‌ర‌కు తుల‌సిక‌న్స‌ల్టెంట్ డైటీషియ‌న్‌కిమ్స్ హాస్పిట‌ల్స్‌, సికింద్రాబాద్‌ ఫోలిక్ ఆమ్లం ప్రతి సంవత్సరం జనవరి రెండో వారంలో (జనవరి 4-10) న జాతీయ ఫోలిక్ ఆమ్లం అవ‌గాహాన వారోత్స‌వం … Read More

ఫోలిక్ ఆమ్లంతో చురుకైన ఆరోగ్యం

ఫోలిక్ ఆమ్లం అవగాహాన వారం – జనవరి 4 నుండి 10 వరకు లావ‌ణ్య‌,కన్సల్టెంట్ డైటీషియన్కిమ్స్ ఐకాన్‌, వైజాగ్‌. ఫోలిక్ ఆమ్లం అనేది బి-కాంప్లెక్స్ విటమిన్ల సమూహానికి చెందినది. ఇది శరీరంలో దాని అంతట అదే తయారుకాదు. ఫోలేట్ రిచ్ ఆహార … Read More

అయోధ్య రామమందిరనికి యుగతతులసీ పౌండేషన్ విరాళం

“అయోధ్య లోని శ్రీరామ జన్మభూమి మందిర్ నిర్మాణ ట్రస్ట్ కి 1,01,116/- రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించిన యుగతులసీ చైర్మన్, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ కె.శివకుమార్ “ హైదరాబాద్ లోని కాచిగూడలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీరామ … Read More

ప‌గిలిన గుండె ర‌క్త‌నాళానికి కిమ్స్ క‌ర్నూలులో అరుదైన చికిత్స‌

ప్ర‌పంచంలో 20వ ‌కేసు యువ‌కుడికి ప్రాణాలు కాపాడిన డాక్ట‌ర్ చింతా రాజ్‌కుమార్‌‌డెక్కన్ న్యూస్ : ప్ర‌పంచంలోనే అత్యంత అరుదైన 20వ చిక్సిత‌ను కిమ్స్ హాస్పిట‌ల్స్ క‌ర్నూలులో విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. గిద్ద‌లూరు ప్రాంతానికి చెందిన నాగార్జున రెడ్డి (32) ఏళ్ల యువ‌కుడు … Read More

మెదక్ ప్రజలకు అండగా ఉంటాం : ఎస్పీ చందనదీప్తి

ప్రజలకు నమ్మకాని చూరుగోనెల విధినిర్వహణ చేయండి – కరోనా సమయంలో ప్రజా క్షేమం లక్ష్యంగా పని చేసిన పోలీస్ శాఖ – ప్రజల హక్కులు కాపాడడం లక్ధ్యంగా పని చేయాలి – పోలీస్ స్టేషన్ కు వెళితే న్యాయం లభిస్తుందన్న భరోసా … Read More

భార‌త్‌లో 29 స్ట్రైయిన్ క‌రోనా కేసులు

ఇప్పుడిప్పుడే క‌రోనా నుంచి కోలుకుంటున్నాము అనుకుంటున్న స‌మ‌యంలో మ‌రో పెద్ద పిడుగు వ‌చ్చి ప‌డింది. క‌రోనాతోనే ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతుంటే…. కొత్త‌గా వ‌చ్చిన స్ట్రైయిన్ క‌రోన మ‌రింత భ‌య‌పెడుతోంది. ఇప్ప‌టికే కోట్ల‌మందికి పైగా క‌రోనా పాజిటివ్ వ‌చ్చి ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. … Read More

ఒకే కుటుబంలో 22 మందికి క‌రోనా

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌ళ్లీ దార‌లంగా విస్త‌రిస్తుంది. సూర్య‌పేట‌లో ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి క‌రోనా పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో అక్క‌డ క‌ల‌క‌లం రేగుతోంది. ఇటీవ‌ల వారంతా ఓ అంత్య‌క్రియలకు హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. దీంతో వారు ఎవ‌రెవ‌రిని క‌లిశారు అని … Read More

మంత్రి కానున్న ఎమ్మెల్యే ర‌జిని

ఏపీలోని రాజ‌కీయాలు ఇప్పుడు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. త్వ‌ర‌లో ఏపీ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఇప్పుడు ఆ విస్త‌ర‌ణ‌లో ఖ‌చ్చితంగా చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడుద‌ల ర‌జని మంత్రి అవుతార‌ని స్థానిక నేతల ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని … Read More

క‌మ‌లం గూటికి 30 మంది తెరాస ఎమ్మెల్యేలు

నూత‌న సంవ‌త్స‌రం మొద‌టి రోజే భారతీయ జ‌నతా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశారు. అధికార పార్టీ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు త‌మ పార్టీలో చేర‌డానికి సిద్దంగా ఉన్నార‌ని రాజ్‌భ‌వ‌న్ సాక్షిత వ్యాఖ్యానించారు. రాజ్యంగ విరుద్ధంగా … Read More