ప్ర‌పంచంలోనే తొలిసారిగా కిమ్స్‌లో అరుదైన స‌ర్జ‌రీ

కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (కిమ్స్) ఆస్పత్రి ప్రపంచంలోనే తొలిసారిగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేష‌న్ (డీబీఎస్) శ‌స్త్రచికిత్స‌ను ఆటోగైడ్ పద్ధతిలో చేసింది. పార్కిన్సన్స్ వ్యాధి, కదలికలకు సంబంధించిన ఇతర సమస్యలకు కారణమైన మెదడు వ్యాధుల చికిత్సలో విప్లవాత్మకమైన మార్పును ఈ … Read More

హైదరాబాద్ ఎయిర్ పోర్టు వద్ద తొలి మైక్రోబ్రూవరీ “బార్లీ అండ్ గ్రేప్స్”

హైదరాబాదీలకు పార్టీ అయిపోవడం అనే మాటే ఉండదు. హైదరాబాద్ లో భారతదేశంలోనే మొదటి విమానాశ్రయ బ్రూవరీ కారణంగా బీర్ ప్రవాహం ఇకపై ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో ‘బార్లీ అండ్ గ్రేప్స్’ … Read More

ఫాంటా యాడ్‌లో స‌మంత‌

కోకా-కోలా ఇండియా, తదుపరిగా తన బ్రాండ్ యొక్క వర్ణభరిత విభాగాన్ని మధురమైన పళ్ళ రుచి గల వేరియంటుతో విస్తరిస్తూ ఫాంటా యొక్క కొత్త రుచి అయిన యాపిల్ డిలైట్‌ యొక్క ఆవిష్కరణను ప్రకటించింది. ఈ వేసవిలో, ఇండియాలోని వినియోగదారులు తమ మనస్సు, … Read More

విశాఖ‌లో మైల్యాబ్ కేంద్రం

భారతదేశపు ప్రముఖ బయోటెక్ కంపెనీ మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ విశాఖపట్నంలోని AMTZ వద్ద నూతన తయారీ కేంద్రాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సరికొత్త విభాగం అత్యాధునిక సాంకేతికతను వాడి అధిక నాణ్యత గల అనేక రకాల మాలిక్యులర్ … Read More

మొగుల‌య్య‌ను స‌త్క‌రించిన భాజ‌పా

ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకున్న ద‌ర్శ‌నం మొగుల‌య్య ఘ‌నంగా స‌త్క‌రించారు భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కులు. ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు వివేక్ వెంక‌టస్వామి నివాసంతో పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌తో క‌లిసి మొగుల‌య్య‌ను అభినందించారు. https://www.kooapp.com/koo/bandisanjay_bjp/9e903320-9151-4f7b-a3c5-1383792f6e93

బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మార్చి 20 ఉదయం నాటికి ఇది వాయుగుండంగా మారనుందని తెలిపారు. అనంతరం మార్చి 21న తుఫానుగా మారే అవకాశం ఉంది. అనంతరం ఇది దాదాపు ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ 22 మార్చి, … Read More

కారులో ఉన్న‌ది ష‌కీల్ కుమారుడే

జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై కీలక విషయాలు వెల్లడించారు ఏసీపీ సుదర్శన్. ఘటన సమయంలో కారులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ఉన్నాడని తేల్చేశారు. కేసుకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించిన ఏసీపీ.. అన్ని వివరాలను వెల్లడించారు. ఎమ్మెల్యే కుమారుడు రాహిల్‌ తో … Read More

పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం నాడు నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముది … Read More

భారతదేశంలో షిజాబ్స్.ఇన్

మహిళలకు ‘అధిక నాణ్యత, అధిక విలువ’ గ‌ల ఉపాధి కల్పన‌ను పెంచ‌డ‌మే ధ్యేయంగా రూపొందిన షిజాబ్స్.ఇన్ భార‌త‌దేశంలో శ‌నివారం ప్రారంభ‌మైంది. వారి నైపుణ్యాలకు తగిన ఉన్నత ఉద్యోగావకాశాలను కల్పించడం ద్వారా ఉద్యోగాల్లో మహిళలను పెంచడంలో సహాయపడటంపై ఈ పోర్టల్ దృష్టి సారిస్తుంది. … Read More

నా మాట‌ల‌తో రాజ‌కీయ ల‌బ్ది పొందాల‌ని చూస్తున్నారు : చిన్న జీయ‌ర్

గ‌త రెండు రోజులుగా రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన చిన్న జీయ‌ర్ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. త‌న మాట‌ల‌తో కొంత‌మంది రాజ‌కీయ ల‌బ్ద‌పొందాల‌ని చూస్తున్నార‌ని కోణంలో ఆయ‌న మాట‌లు ఉన్నాయి. విజయకిలాద్రీ క్షేత్రంలో వార్షక బ్రహ్మోత్సవాలు నిర్వహించి తిరువిధి ఉత్సవంలో పాల్గోన్నారు చినజీయార్. లక్ష్మిఅమ్మవారి … Read More