గల్లీ సిన్నది- గరీబోళ్ల మనసు పెద్దది

• ముఖ్యమంత్రి సహాయనిధి కి 10000 విరాళం (నెల జీతం 12000లోంచి) • మంత్రి కే తారకరామారావు కి చెక్కు అందించిన అలివేలు • అలివేలు ఆలోచనకు అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్ • అలివేలు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కాసేపు మాట్లాడిన మంత్రి • తన కుటుంబానికి ఏదైనా నా … Read More

విజయపురి విజయం : వనం వెంకట్

కరోనని అడ్డుకోవడానికి పోలీసులు, డాక్టర్లు ఇతర సిబ్బందితో పాటు మేము సైతం అంటున్నారు తార్నాకలోని విజయపురి కాలనీ వాసులు. ఈ అంటూ వ్యాధిని అడ్డుకోవాలి అంటే … స్వీయ నిర్బంధమే మార్గం అని అందుకు తాము అంతా ఒకేతాటిపై ఉన్నామంటున్నారు. బయట … Read More

ఆ పాటను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో కీలకపాత్ర వహిస్తున్న వివిధ సిబ్బంది సేవలను గుర్తిస్తూ నగర జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి ఒక ప్రత్యేక గీతాన్ని నిర్మించారు. బొంతు శ్రీదేవి నిర్మించిన ఈ కరోనా వైరస్ అవగాహన … Read More

307.50 కోట్లు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ఉపాధిహామి కూలీలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలకు పని దొరకడం కష్టంగా ఉండడంతో వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి. ఇందుకోసం ఉపాధిహామీ పథకానికి 307.50 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ … Read More

వ్యవసాయ శాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష

ప్రగతి భవన్ లో వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా … Read More

అది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.

తెలంగాణాలో కరోనాని కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్లాస్మా థెరపీ తెర మీదకి వచ్చింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పని మరింత సులువుగా మారింది. అయితే ఇందుకు కరోనా నుండి కోలుకున్న వారి … Read More

ఉపాధి హామీ కూలీ పెంపు

తెలంగాణ లో ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఉపాధి కూలీల వేతనం రూ. 211 నుంచి రూ. 237కు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. పెంచిన వేతనం 2020, … Read More

పెరుగుతున్న కరోనా మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు, పాజిటివ్ కేసులు ఆగడం లేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో 1000 పైగా కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచ మొత్తం చూసుకునట్టు అయితే కరోనా కేసులు 3 లక్షలకి చేరువలో ఉన్నాయి. భారత్ లో 28,380 కేసులు … Read More

ఏపీ అదుపులోకి రాని కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా కేసులు పాజిటివ్ కేసులు అదుపులోకి రావడం లేదు. తాజా హెల్త్ బులిటెన్ఏ పీలో కొత్త‌గా 80 క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు న‌మోదు అయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో 1177 … Read More

లాక్ డౌన్ లో పేదవారిని ఆదుకుంటున్న కీసర ఉపసర్పంచ్

ఒక వైపు లాక్ డౌన్ , మరో వైపు పేదల ఆకలి పోరాటం. ఇది ఇప్పుడు కనిపిస్తున్న జీవితం. కీసర గ్రామంలో ఇలాంటి ఘటనలు చూసి చలించిన కీసర ఉప సర్పంచ్ కందాడి బాలమణి పేదలకు నిత్యవసర సరుకులు పంపిణి చేసింది. … Read More