307.50 కోట్లు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ఉపాధిహామి కూలీలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలకు పని దొరకడం కష్టంగా ఉండడంతో వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి. ఇందుకోసం ఉపాధిహామీ పథకానికి 307.50 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
ఉత్తర్వులు జారీ చేసింది.