తెదేపా సభలో అపశ్రుతి.. ఐదుగురికిపైగా మృతి

నెల్లూరు జిల్లా కందుకూరు తెదేపా సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. సభకు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగి కొందరు కార్యకర్తలు డ్రైనేజీలో పడిపోయారు. దీంతో అప్రమత్తమైన తెదేపా నేతలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఐదుగురికిపైగా మృతి … Read More

రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు

నూతన సంవత్సరం సందర్భంగా, డిసెంబర్ 31 రోజున రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు, రాత్రి 1 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ఎక్సైజ్ & CT స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ … Read More

సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆనం రామనారాయణ రెడ్డి

ఏపీలోని వైకాపా ఎమ్మెల్యే తమ సొంత పార్టీపై సంచనల వ్యాఖ్యలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా రాపూరులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఆనం వైకాపా ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యాలు చేశారు. ఏం చేశామని ప్రజలను ఓట్లు అడగాలని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కట్టామా ?, పనులు మొదలు పెట్టామా ? తాగు నీరు ఇచ్చామా ? … Read More

టెక్‌వేవ్ ఘనంగా క్రిస్మస్ వేడుకలుు

పండుగల సీజన్‌తో, ప్రముఖ గ్లోబల్ ఐటి మరియు ఇంజనీరింగ్ సొల్యూషన్స్సంస్థ టెక్‌వేవ్ ప్రపంచవ్యాప్తంగా మా టీమ్‌లు మరియు క్లయింట్‌ల కోసం వరుస క్రిస్మస్ వేడుకలను నిర్వహించింది. క్రిస్మస్ వేడుకలు ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్యం, ఆసియా మరియు వెలుపలి ప్రాంతాలతో సహా అన్ని … Read More

చైనాలాగే మనకూ రావచ్చు.. మాస్కుతోనే మనకు రక్ష

చైనాలో ఉద్ధృతంగా వ‌స్తున్న కొవిడ్ కేసులు, మ‌ర‌ణాలను చూసైనా మ‌నం అప్ర‌మ‌త్తం కావాల‌ని.. ఇప్ప‌టినుంచే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల్లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి న్యూరోస‌ర్జ‌న్ డాక్ట‌ర్ రంగ‌నాథం సూచించారు. చైనాతో స‌హా ప‌లు దేశాల్లో ప్ర‌స్తుతం వ్యాపిస్తున్న … Read More

చంద్రబాబు బిక్షతోనే కేసీఆర్ రాజకీయం – కాట్రగడ్డ

చంద్రబాబు నాయుడు పెట్టిన బిక్షతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారన్నారు టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని అన్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. … Read More

సీఎం బిడ్డకు గట్టి కౌంటర్ ఇచ్చిన రాజ్ గోపాల్ రెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో.. ఎమ్మెల్సీ కవిత, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ట్విటర్ యుద్ధం కొనసాగుతోంది. కవిత ట్వీట్ కి స్పందించిన రాజగోపాల్.. నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ అంటూ గట్టిగా సమాధానం చెప్పారు. ఢిల్లీ మద్యం కుంభకోణం … Read More

కిమ్స్ ఐకాన్ లో బాలుడికి ఏడు శ‌స్త్రచికిత్స‌లు

ఘోర‌మైన రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి, దాదాపుగా కాలు తీసేయాల్సిన ప‌రిస్థితికి చేరుకున్న ఏడేళ్ల బాలుడికి.. విశాఖ‌ప‌ట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆస్ప‌త్రి వైద్యులు ఆ కాలు మొత్తాన్ని పున‌ర్నిర్మించి, స‌రికొత్త జీవితాన్ని ప్ర‌సాదించారు. శ్రీ‌కాకుళానికి చెందిన నవీన్ అనే బాలుడిని ఒక … Read More

ఆడి క్లబర్ రివార్డ్స్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఆడి ఇండియా

మై ఆడి కనెక్ట్ యాప్ పై 150+ భాగస్వాములు డిసెంబర్ 2022: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన ఆడి తాజాగా ఆడి క్లబ్ రివార్డ్స్ ప్రో గ్రామ్ కింద భారతదేశం అంతటా 150+ భాగస్వాములను విజయవంతంగా తనతో కలసి … Read More

డైవర్షన్ పొలిటికల్స్ చేస్తున్న తెరాస, వైకాపా – మాధవి

తమ తప్పులను పక్కదోవ పట్టించుకోవడం కోసం వైకాపా, తెరాస కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు కొల్లి మాధవి. అమరుల త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రాన్ని తిరిగి కలపాలని కోరుకోవడం సిగ్గుచేటన్నారు. వైకాపా నాయకులు సజ్జల … Read More