మే 3 వరకు లాక్ డౌన్
కరోనా వేగంగా విస్తరిస్తోంది. కరోనా పై పోరాటమే మన ముందు ఉన్న పెద్ద లక్ష్యం అని మోడీ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరు సైనికుడిగా పని చేస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చిన అందరు అర్థం చేసుకుంటున్నారు. ఈ వ్యాధి ని కట్టడి … Read More
Telugu News, Latest Telugu News, Telugu Breaking News, Hyderabad Deccan News
Telugu News Portal
కరోనా వేగంగా విస్తరిస్తోంది. కరోనా పై పోరాటమే మన ముందు ఉన్న పెద్ద లక్ష్యం అని మోడీ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరు సైనికుడిగా పని చేస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చిన అందరు అర్థం చేసుకుంటున్నారు. ఈ వ్యాధి ని కట్టడి … Read More
మాతా అమృతానందమయి మఠం covid’19 బాధితుల సహాయ నిధికి పదమూడు కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఇందులో పది కోట్లు ప్రధానమంత్రికి CARE నిధికి, మూడు కోట్లు కేరళ CMDF నిధికి అందజేస్తారు. మఠం విడుదల చేసిన ప్రకటనలో ” Covid’19 కారణంగా … Read More
గత కొన్ని రోజులుగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న మందు బాబులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శుభా వార్త చెప్పారు. రోజుకి ఏడు గంటల పాటు షాప్ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కానీ ఎక్కడ ఒక ట్విస్ట్ మీకు. ఆ షాప్ లు … Read More
కరోనా వైరస్ తెలుగు రాష్ట్ర్లాలలో రోజు రోజుకి పెరుగుతున్నాయి. తెలంగాణ కంటే ఏపీలో కాస్త వెనక ఉన్నారోజు రోజుకి జిల్లాల వ్యాప్తంగా పెరుగుతుండడంతో ప్రజలు భయపడుతున్నారు.ఆంద్రప్రదేశ్లో కొత్తగా మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల … Read More
ప్రపంచంలోని అగ్ర దేశాలను వణికించిన కరోనా మహమ్మారి భారతదేశం పై కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది.అయితే అన్ని దేశాల కంటే మన దేశం కాస్త ముందే మేల్కొని లాక్ డౌన్ ప్రకటించింది. అయితే రేపటితో ముగియనున్న ఈ లాక్ డౌన్ మీద … Read More
విదేశీ ప్రయాణ చరిత్ర లేకపోయినా కరోనా లక్షణాలు 104 కేసుల్లో 40 కేసులు ఇలాంటివేనన్న ఐసీఎంఆర్ మూడో దశకు చేరుకుంటోందని అనుమానాలు అలాంటిదేమీ లేదన్న కేంద్రం భారత్ లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతుండడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి … Read More
ఉద్యోగులు తమ వేతనాల నుంచి పీఎం-కేర్స్ నిధికి అందించిన విరాళాలను యజమానులు ఫారం 16లో చేర్చాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించింది. ఈ నిధికి అందించే విరాళాలకు ఐటీ చట్టంలోని 80జీ కింద నూరు శాతం పన్ను మినహాయింపు వర్తిస్తుంది. చాలా … Read More
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,356కు చేరుకుంది. వీటిలో యాక్టివ్గా ఉన్న కేసుల సంఖ్య 7,367. వ్యాధి నుంచి రికవరీ అయి డిశ్చార్జీ అయినవారు 715 మంది. ఒకరు విదేశీయుడు. కాగా కోవిడ్-19 కారణంగా ఇప్పటి వరకు దేశంలో 273 … Read More
కరోనా వైరస్ కట్టడి కోసం వ్యాక్సిన్ల తయారీకి ప్రయోగాలు కొనసాగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పోరాటం సాగిస్తున్నాయని.. ప్రజలు సైతం ఈ పోరాటంలో … Read More
కరోనా యుద్ధంలో ముందువరుసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు,నర్సులు,మెడికల్ స్టాఫ్ కు తీపికబురు చెప్పింది హర్యానా ప్రభుత్వం. కరోనా వ్యతిరేక పోరాటంలో భాగస్వాములైన ప్రభుత్వ డాక్టర్లు,నర్సులు,పారామెడికల్ స్టాఫ్,క్లాస్ IV స్టాఫ్, అంబులెన్స్ స్టాఫ్,టెస్టింగ్ ల్యాబ్ స్టాఫ్ లకు డబుల్ శాలరీ(రెట్టింపు జీతం)ఇవ్వనున్నట్లు గురువారం(ఏప్రిల్-9,2020)సీఎం … Read More