మాన‌వ‌త్వం ముందు క‌రోనా త‌ల‌వంచాల్సిందే

చిలకలూరిపేటలోని కొన్ని ప్రాంతాలలో దాదాపు 1200 కుటుంబాల‌కు కూర‌గాయ‌ల పంపిణీ చేసారు చిల‌క‌లూరిపేట శాస‌న‌సభ్యురాలు విడ‌ద‌ల ర‌జిని. ఒక్కొక్క‌రికి 5 కేజీల చొప్పున‌ పార్టీ నాయకురాలు తోట నాగ‌ల‌క్ష్మి ఆధ్వ‌ర్యంలో కూర‌గాయ‌లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారు ముఖ్య … Read More

అంబేద్కర్ కు ప్రముఖుల నివాళులు

అంబేద్కర్ జయంతి సందర్బంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి అయన చేసిన సేవలను స్పీకర్ గుర్తు చేసారు. ప్రతి పౌరుడు కూడా అయన బాటలో నడవాలని సూచించారు. … Read More

మాస్క్ తో కెసిఆర్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని ప్రభుత్వం హుకూం జారీ చేసింది. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని తమని తాము కాపాడుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులగా తెలంగాణ ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు విలేకరుల సమావేశంలో … Read More

ఆలా అయితే గంటలోనే పనిచేస్తారు : జగదీష్‌రెడ్డి

విద్యుత్‌ కార్మికులు 24 గంటలు కష్టపడుతున్నారు అని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో విద్యుత్‌శాఖ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కరెంటు బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించాలని తెలిపారు. రాష్ట్రం లో జరుగుతున్న పనులపై ఆయన ఇవాళ ఉన్నత అధికారుల్లాతో సమీక్షా సమావేశం నిర్వహించారు. … Read More

మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి డ‌బ్బులు

రైతాంగానికి వ‌రం-సిఎం కెసిఆర్ నిర్ణ‌యమ‌ని, ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యం, మ‌క్క‌ల‌కు బిల్లుల‌ను రైతుల ఖాతాల్లో కేవ‌లం మూడు రోజుల్లోనే ప‌డేలా సిఎం కెసిఆర్ ఆదేశించార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. రైతుల ధాన్యం కోసం 30వేల కోట్ల‌ను, మ‌క్క‌ల కోసం … Read More

రైతులకు అండగా ప్రభుత్వం : ఎర్రబెల్లి

కూలీల‌ను రైతుల‌తో అనుసంధానం చేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది. కూలీలతో రైతాంగానికి త‌ప్ప‌నిస‌రి ప‌నులుంటాయి. ఆయా కూలీలో సగం మాత్ర‌మే రైతు భ‌రించే విధంగా, మిగ‌తా స‌గం కూలీని ఉపాధి హామీ కింద అందేలా చేయాల‌ని భావిస్తున్నాం. రైతుకు స‌గం కూలీ … Read More

లాక్‌డౌన్‌కు సిద్ధం కావాలి: బండి సంజయ్‌

లాక్‌డౌన్‌‌ పొడిగింపుపై భాజపా కార్యకర్తలు సంసిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. దేశహితం కోసం ప్రధాని నరేంద్రమోదీ తీసుకునే ఏ నిర్ణయానికైనా పార్టీ కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలన్నారు. లాక్‌డౌన్ కాలంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా … Read More

హైదరాబాద్‌ ఇళ్ల అమ్మకాల్లో 41 శాతం క్షీణత

రియల్టీ జోరుకు కళ్లెం పడింది. కోవిడ్‌-19 ప్రభావం వల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నివాస గృహాల అమ్మకాలు 29 శాతం తగ్గగా హైదరాబాద్‌లో ఆ తగ్గుదల 41 శాతం ఉంది.  హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో మూడు నెలల … Read More

27న తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు

ఈనెల 27న జరుగనున్న 18వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువలన ఈ సారి ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు ఆయన … Read More

జనసేన కిడ్నాప్‌ డ్రామా.. కంగుతిన్న నేతలు

తిరుపతి: ఎన్నికల వేళ జనసేన పార్టీ కొత్త డ్రామాకు తెరలేపింది. రేణిగుంట జనసేన జడ్పీటీసీ అభ్యర్థి కిడ్నాప్‌ డ్రామా చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. జడ్పీటీసీ అభ్యర్థి షాహిద్‌ను శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినుత తన ఇంట్లోనే దాచిపెట్టి కిడ్నాప్ డ్రామా … Read More