భాజ‌పాలోకి పెరుగుతున్న వ‌ల‌స‌లు

తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌ట్టు సాధించే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటిన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా త‌మ జోరును కొన‌సాగిస్తోంది. ముఖ్యంగా దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున్న యువ‌కులు బిజేపీలో చేరుతున్నారు. తాజాగా రాష్ట్ర … Read More

దుబ్బాక‌లో తెరాస‌కు క‌ష్ట‌మే ఇదే సాక్ష్యం

తెలంగాణ‌లో ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కులు, మేధావుల దృష్టి అంతా దుబ్బాక నియోజ‌క వ‌ర్గం మీద‌నే. ఎట్టి ప‌రిస్థితుల్లోనైన దుబ్బాక‌లో కారు జోరు మ‌ళ్లీ తీసుకురావాల‌ని తెరాస‌, క‌మ‌ల వికాసం చేయాల‌ని భాజ‌పా ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. అయితే అధికార పార్టీ ఎత్తుల‌కు పై … Read More

బీఏసీ స‌మావేశంలో భ‌ట్టి రాజేసిన విక్ర‌మార్క‌

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కాక‌ముందే కాంగ్రెస్, తెరాస‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగింది. సోమ‌వారం ప్రారంభ‌మైన స‌మావేశాలుల‌లో భాగంగా బీఏసీ స‌మావేశం జ‌రిగింది. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ బేటీలో వర్షాకాల సమావేశాల నిర్వహణపై చర్చించారు. సమావేశాలు … Read More

ఆ ప‌ని కోసం క‌త్రినాకైఫ్ ఎన్ని డ‌బ్బులు తీసుకుందో తెలుసా?

మ‌ల్లీశ్వ‌రి సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది అందాల తార క‌త్రినాకైఫ్‌. విజ‌యభాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌ల్లీశ్వ‌రి చిత్రంలో వెంక‌టేశ్‌, క‌త్రినాకైఫ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. మీర్జాపూర్ యువ‌రాణి మ‌ల్లీశ్వ‌రి పాత్ర‌లో ఒదిగిపోయింది క‌త్రినాకైఫ్. కామెడీ, రొమాంటిక్ డ్రామాగా వ‌చ్చిన ఈ చిత్రం … Read More

కోలుకున్న త‌ర్వాత ఊపిరితిత్తుల‌పై దాడి చేస్తున్న క‌రోనా

కొవిడ్‌-19 వ్యాధి దుష్ప్రభావాలపై నిపుణులు ముందు నుంచే హెచ్చరిస్తున్నారు. దీని నుంచి కోలుకున్నతర్వాత కూడా ఊపిరితిత్తుల లాంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటున్నట్లు చెబతున్నారు. అలాగే, గుండెకూ ముప్పు పొంచి ఉందని, శరీరంలో వివిధ ప్రాంతాల్లో నొప్పి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, కొవిడ్‌ … Read More

క‌రోనా రోగులు ఈ వ్యాయామాలు చేయండి : అర్ష‌ద్

ఈ ఫిజియోథెరపీ అనేది 1951లో సెప్టెంబర్ 8 న కౌన్సిల్ ఏర్పడిందని. కావున ప్రపంచ వ్యాప్తంగా ఫిజియోథెరపీ డేని సెప్టెంబర్ 8 నిర్వహిస్తున్నారని. 1996 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బ్యాచిలర్ ఫిజియోథెరపీ, మాస్టర్స్ ఫిజియోథెపీ కోర్సులు ప్రారంభమైనవి తెలిపారు కిమ్స్ క‌ర్నూలు … Read More

తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ర్టేషన్ల నిలిపివేత

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ర్టేషన్‌లను నిలిపివేస్తూ రెవెన్యూ (రిజిస్ర్టేషన్‌)శాఖ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి అన్నిసబ్‌ రిజిస్ర్టార్‌కార్యాలయాల్లో భూముల, భవనాల రిజిస్ర్టేషన్‌లను నిలిపివేయనున్నారు. పౌరులకు నాణ్యమైన సేవలు అందించాలన్న ప్రధాన లక్ష్యంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ రిజిస్ర్టేషన్‌లను నిలిపివేశారు. … Read More

దుబ్బాక‌లో తెరాస‌కి క‌ష్ట‌మేనా ?

తెలంగాణ‌లో రాజ‌కీయ‌నాయ‌కులు, మేధావుల దృష్టంతా ఇప్పుడు దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం మీద‌నే ఉన్నాయి. దుబ్బాక ఎమ్మెల్యే రాంలింగారెడ్డి ఆక‌స్మాతుగా చ‌నిపోవ‌డంతో ఉన ఎన్నిక అనివార్యమైంది. దీంతో మూడు పార్టీలు అక్క‌డ అధిప‌త్యం చెలియించాలని ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్నారు. కాగా అధికార పార్టీ … Read More

దుబ్బాక‌లో తెరాస‌కి క‌ష్ట‌మేనా ?

తెలంగాణ‌లో రాజ‌కీయ‌నాయ‌కులు, మేధావుల దృష్టంతా ఇప్పుడు దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం మీద‌నే ఉన్నాయి. దుబ్బాక ఎమ్మెల్యే రాంలింగారెడ్డి ఆక‌స్మాతుగా చ‌నిపోవ‌డంతో ఉన ఎన్నిక అనివార్యమైంది. దీంతో మూడు పార్టీలు అక్క‌డ అధిప‌త్యం చెలియించాలని ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్నారు. కాగా అధికార పార్టీ … Read More

పెళ్లి కావడం లేదని 2331 మంది ఆత్మహత్య

భారతదేశంలో ఆత్మహత్యలు రికార్డు క్రియేట్ చేశాయి. గత 11 ఏళ్లలో అత్యధిక ఆత్మహత్యలు 2019లో జరిగాయని జాతీయ నేర గణాంకాల మండలి (NCRB) నివేదికలు వెల్లడించాయి. పేదలు, తక్కువ చదువుకున్న వారే అధికంగా ఉన్నారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాల వారు 10 … Read More