అనుకున్నది ఒక్కటి అయినది మరొక్కటి

భారతదేశంలో మొదటి కరోనా కేసు పుట్టినది అక్కడే అదే మన భూతాల స్వర్గంగా పిలిచే కేరళ. అయితే అక్కడ తీసుకుంటున్న చర్యల వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని కొన్ని సడలింపులు చేస్తూ లాక్ డౌన్ కి ఎత్తి వేయడానికి ప్రయత్నం … Read More

కింగ్ జోంగ్ ఆరోగ్యం విషమంగా ఉందా ?

ఉత్తరకొరియా అధ్యక్షుడు తన గుప్పిటిలో పెట్టుకున్న కిమ్ జోంగ్ ఉన్‌ ఆరోగ్య తీవ్రంగా విషమించినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి సమయంలో ఆయన తీవ్ర అస్వస్థత గురైనట్లు సమాచారం. ప్రస్తుతం కిమ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. కాగా … Read More

మీరు వెళ్ళండి

కోవిడ్-19 ఎక్కువగా ప్రబలుతున్న ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభత్వం ప్రత్యేక ద్రుష్టి సారించింది. ఈ నేపథ్యంలో ముగ్గురు అధికారులను డిప్యుటేషన్ పంపుతున్న ప్రభుత్వం వెల్లడించింది. మూడు జిల్లాలకు ముగ్గురు ఐఏఎస్ లు తెలిపింది.వికారాబాద్: రజత్ కుమార్ సైనీ.గద్వాల్: రోనాల్డ్ రాస్సూర్యాపేట: సర్ఫరాజ్ అహ్మద్.

మమల్ని ఆదుకోండి : పోచారం

కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోచారం … Read More

తెలంగాణలో తొమ్మిది వందలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

రోజు రోజుకి కరోనా విలయతాండవం చేస్తుంది. షేర్ మార్కెట్ల ఒక రోజు తగ్గుతూ… మరో రోజు పెరుగుతూ… అందర్నీ భయాందోళనకు గురి చేస్తుంది. కరోనా టెస్టుల సంఖ్య పెరుగుతుండటంతో పాజిటివ్ సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 56 … Read More

కరోనా సమయంలో వాళ్ళు అక్కడ పర్యటిస్తారు అంటా !

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై … Read More

సూర్యాపేటలో కరోన కట్టడికి ప్రత్యేక అధికారి

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో సమీక్ష పాల్గొన్న సీఎస్, సూర్యాపేట లో కరోన వ్యాధి వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది అని నిర్దారించిన సీఎం సూర్యాపేట కు ప్రత్యేక అధికారిని నియమించిన సీఎం కేసీఆర్

దాంట్లో అమెరికానే ముందుంది

అమెరికా ప్రపంచ దేశాలను తన గుప్పిటిలో పెట్టుకోగల దేశం. అయితే ఆ దేశం ఇప్పుడు కరోనా బారినపడి చిన్న చిన్న దేశాలు సైతం వేలు ఎత్తి చూపించుకునేలా తయారైంది. ఇందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రాంప్ కారణమని సొంత పార్టీలోని వారే … Read More

తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కేసులు

గత కొన్ని రోజులుగా తెలంగాణాలో విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ నానాటికి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇప్పటికే 800 దాటినా పాజిటివ్ కేసులతో భయం గుప్పిటిలో ఉన్న ప్రజలకు మరింత భయాన్ని చూపెడుతుంది. ఈ కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. … Read More

మా రాష్ట్రంలో కరోనా లేదు

కరోనా తో ప్రపంచం అంతా కకావికలం అవుతుంటే…. భారత దేశంలోని ఒక రాష్ట్రము మాత్రం నమ్మలేని నిజాన్ని చెప్పింది. మా రాష్ట్రంలో కరోనా కేసులు లేవు అని వెల్లడించింది. ఎలా కరోనా కేసులు లేవు అని చెప్పిన మణిపూర్ దేశంలో రెండవ … Read More