బిఆర్ కె భవన్ లో సిఎస్ తో ముగిసిన కేంద్ర బృందం భేటీ..

కరోనా కట్టడిపై తెలంగాణాలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం పర్యటన చేపట్టింది. సచివాలయంలో 3 గంటలుగా పైగా ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్బంగా కరోనా, లాక్ డౌన్ పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించిన సిఎస్ … Read More

తెలంగాణను దాటేసిన ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పోటా పోటీగా తలపడుతున్నాయి. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో అంతకంతకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణాలో 983 కేసుల నమోదు కాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61 కరోనా(కోవిడ్‌-19) … Read More

కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్

కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్పాల్గొన్న తెలంగాణా సీఎస్ సోమేశ్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి ,తెలంగాణాలో నెలకొన్న లాక్ డౌన్ కరోనా పాజిటివ్ కేసుల పై వివరించిన సీఎస్

శాడిస్టులు విష ప్రచారం చేస్తున్నారు : ఈటెల

కరోనా బాధితులపై శాడిస్టులు విష ప్రచారం చేస్తున్నారు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంది పడ్డారు. తెలంగాణాలో గాంధీ ఆసుపత్రి కోవిడ్ రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాయి అని తెలిపారు. గాంధీ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా నామకరణం … Read More

బీజేపీని ఎవరు ఇక్కడ గుర్తించడం లేదు : ఎర్రబెల్లి

తెలంగాణలో బీజేపీ ని ఎవరు గుర్తించడం లేదని పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇవాళ కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో … Read More

ఉన్నోడికి సరదా ఛాలెంజ్ …. లేనోడికి ఆకలి ఛాలెంజ్

మీరు రెండు నిముషాలు సమయం కేటాయించి తప్పక చదవండి దయచేసి.కరోనా ఇలాంటి పరిస్థితులను తెచ్చింది అంటే…. డబ్బులునోడికి ఛాలెంజ్ ఒక సరదా అయితే .. సామాన్యుడికి, పేదోడికి, బిచ్చగాడికి ఒక పూట అన్నం దొరకడమే ఒక ఛాలెంజ్ గా మారింది. ఒక్క … Read More

సీఎంకి ఎందుకంత భయం : బండి సంజయ్

రాష్ట్రం అల్ల కల్లోలం అవుతుంటే రైతులను పట్టించుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. ఇలాంటి విపత్కర సమయంలో విపక్షాల సలహాలు, సూచనలు సీఎం తీసుకోవాలని అన్నారు. అంతే కానీ ఒటెంద్దుపోకడడతో పాలనా చేయవద్దు … Read More

దేశంలో తొలి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌.. హైదరాబాద్‌లో

ఈఎస్‌ఐ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆన్‌లైన్‌ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఐక్లీన్‌, ఐ సేఫ్‌ సంస్థల సహకారంతో డీఆర్‌డీవో ఈ … Read More

ఏపీలో కొత్తగా 80 కరోనా కేసులు, ముగ్గురి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 80 కరోనా కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 893కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా ఈ రెండు జిల్లాల్లో … Read More

ఇళ్ల అద్దె వసూలు చేయరాదని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కోవిడ్ 19 విస్తరణ – దాని నిలువరణ కోసం అమలు చేస్తోన్న లాక్ డౌన్ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు 2005 సెక్షన్ 38 (2) (1), ఎపిడమిక్ డిసీజ్ యాక్టు 1897 ల ప్రకారం సంక్రమించిన అధికారాల మేరకు మార్చి, … Read More