మంత్రి గంగులను పరామర్శించిన తోట చంద్రశేఖర్

 బీఆర్ఎస్ పార్టీలో చేరి, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్ నేడు తెలంగాణలో పర్యటించారు. కరీంనగర్ వెళ్లి మంత్రి గంగుల కమలాకర్ ను పరామర్శించారు. ఇటీవల గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) కన్నుమూశారు. పితృవియోగంతో బాధపడుతున్న మంత్రి … Read More

కేంద్రానికి లేఖ రాసిన మంత్రి

 త్వరలో జాతీయ బడ్జెట్ ప్రకటించనున్న నేపథ్యంలో, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. పట్టణాభివృద్ధికి బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాదుతో సహా పట్టణాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.   దీనిపై ప్రతిపాదనలు పంపిన … Read More

కిమ్స్ లో అలరించిన చిన్నారుల డ్యాన్సులు

ప్ర‌పంచ జ‌నాభాలో 6% మంది.. అంటే దాదాపు 43 కోట్ల మంది పాక్షికంగా, లేదా పూర్తిగా వినికిడి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌న్న‌ది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అంచ‌నా. 2050 నాటికి ఈ సంఖ్య దాదాపు 70 కోట్ల‌కు చేరుకుంటుందని అంటున్నారు!!శిశువు జ‌న్మించిన‌ప్పుడే ఏమీ … Read More

పెళ్లి భాజాలు మోగిల్సిన ఇంటిలో మరణ ఘోష

మరో పది రోజుల్లో ఆ ఇంటిలో పెళ్లి. ఇళ్లాంతా సందడి మొదలైంది. కానీ పెళ్లి కూతరు చెల్లికి ఆకస్మాత్తుగా మొదడులో రక్తంగడ్డకట్టి బ్రెయన్ స్ట్రోక్ వచ్చి మరణించి ఆ ఇంట విషాదాన్ని మిగిల్చింది. పెళ్లి భాజాలు మొగాల్సిన ఇంట చావు డప్పులు … Read More

రాజకీయ బిక్షకోసమే కేసీఆర్ ఎత్తుగడలు – కాట్రగడ్డ

రాజకీయ బిక్ష కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాపత్రేయపడుతున్నారని ఎద్దేవా చేశారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన. తెలంగాణలో కేసీఆర్ కి నూకలు చెల్లాయని అన్నారు. తెలంగాణ పేరు పలికే అర్హత కూడా ఆయన … Read More

కేటీఆర్ మామ పాక‌ల హ‌రినాథ్ రావు క‌న్నుమూత‌

బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మామ పాకాల హ‌రినాథ్‌రావు(72) గురువారం మ‌ధ్యాహ్నం గుండెపోటుకు గురై క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న హ‌రినాథ్‌.. గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గుర‌య్యాడు. … Read More

నాందేడ్ చిన్నారికి కిమ్స్ కడల్స్ లో అరుదైన చికిత్స

నాందేడ్ నుంచి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో వ‌చ్చిన మూడురోజుల చిన్నారికి కిమ్స్ క‌డిల్స్‌లో ప్రాణ‌దానం మ‌హారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన దంప‌తులు, అక్క‌డ పుట్టిన కొన్ని గంటల్లోనే శ్వాసకోశ సమస్యలు, గుండె లోపాలతో బాధపడుతున్న తమ మూడు రోజుల శిశువును కొండాపూర్‌లోని కిమ్స్ కడిల్స్ … Read More

తెదేపా సభలో అపశ్రుతి.. ఐదుగురికిపైగా మృతి

నెల్లూరు జిల్లా కందుకూరు తెదేపా సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. సభకు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగి కొందరు కార్యకర్తలు డ్రైనేజీలో పడిపోయారు. దీంతో అప్రమత్తమైన తెదేపా నేతలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఐదుగురికిపైగా మృతి … Read More

రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు

నూతన సంవత్సరం సందర్భంగా, డిసెంబర్ 31 రోజున రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు, రాత్రి 1 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ఎక్సైజ్ & CT స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ … Read More

సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆనం రామనారాయణ రెడ్డి

ఏపీలోని వైకాపా ఎమ్మెల్యే తమ సొంత పార్టీపై సంచనల వ్యాఖ్యలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా రాపూరులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఆనం వైకాపా ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యాలు చేశారు. ఏం చేశామని ప్రజలను ఓట్లు అడగాలని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కట్టామా ?, పనులు మొదలు పెట్టామా ? తాగు నీరు ఇచ్చామా ? … Read More