జూన్‌ 3న తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు

కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా స్కూళ్లు, కాలేజీలు, పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడు పరిస్థితులు కొంచెం కుదుట పడిన నేపథ్యంలో వాయిదా పడిన పరీక్షలను నిర్వహించడానికి సంబంధిత బోర్డులు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వాయిదా పడిన రెండు … Read More

రైతులకు 33,713 కోట్ల రుణం : కేంద్రం

కరోనా కష్టాలను గట్టెకెందుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీయని కవీబూరు చెప్పింది. రానున్న వానాకాలానికి రైతులు తీసుకునే పంట రుణాలకు అదనంగా 10 శాతం కలిపి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ బ్యాంకర్లకు … Read More

ఎస్‌బీఐలో వేతన ఖాతాలు క‌లిగిన వారికి ప‌ర్స‌న‌ల్ లోన్స్‌

త‌మ ఖాతా దారుల‌కు ప‌ర్స‌న‌ల్ లోన్స్ అందజేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‌(ఎస్‌బీఐ) తెలిపింది. ఈ మేరకు ఆ బ్యాంకు ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. త‌మ బ్యాంకులో ఖాతా క‌లిగిన వారికి ప‌ర్స‌న‌ల్ లోన్స్ అందించ‌బోతున్నామ‌ని బ్యాంకు అధికారులు … Read More

అమెరికాను వణికిస్తున్న అంతుచిక్కని వైరస్

ఇప్పటికే క‌రోనా వైర‌స్‌తో కోలుకోలేని దెబ్బ పడిన అగ్రరాజ్యం అమెరికాలో మ‌రో మాయ‌దారి రోగం కాలు మోపింది. చిన్నారుల‌పై ఎక్కువ ప్ర‌భావం చూపే ఓ అంతుచిక్క‌ని వ్యాధి న్యూయార్క్ న‌గ‌రంలో క‌ల‌క‌లం రేపుతున్న‌ది. ఇప్ప‌టికే న్యూయార్క్ వ్యాప్తంగా 100 మందికిపైగా పిల్ల‌లు … Read More

ట్విట్టర్ ఉద్యోగులు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం

 కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో సోషల్ మీడియా అయిన ట్విట్టర్ సంచలన ప్రకటన జారీ చేసింది. కరోనా వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా ఇక తమ కంపెనీ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ఫేస్‌బుక్, గూగుల్ కంపెనీల … Read More

కామంతో కన్న కూతురినే అత్యాచారం చేసిన తండ్రి

సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరెనా జిల్లాలో 18 ఏళ్ల బాలికను కన్న తండ్రే అత్యాచారం చేశాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే ఉంటున్న … Read More

తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కేసులు

రోజు రోజుకు తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ మరో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం ఒక్కరోజే 117 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి … Read More

హీరో నిఖిల్‌ పెళ్లి

యువ కథానాయకుడు నిఖిల్‌ వివాహ వేడుక మొదలైంది. తను ప్రేమించిన డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మతో గురువారం ఉదయం 6.31 గంటలకు వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటికానున్నారు. తొలుత నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఏప్రిల్‌ 16న వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే, … Read More

ఇంట్లో కూర్చొని వైద్యం చేసుకోవచ్చు

కరోనా లాక్ డౌన్ మరియు సామాజిక దూరం పాటించాల్సి రావడంతో కదలికలపై పలు ఆంక్షలు ఉన్నాయి. దీంతో ఆస్టర్స్ ఆసుపత్రుల రోగులు వైద్యుల వద్దకు రావడం కుదరడం లేదు. దీంతో రోగులు తమ ఇళ్లవద్దే కూర్చుని ఫాలో అప్ చికిత్సలను తమ … Read More

తెలంగాణ రైతును దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే కెసిఆర్ కోరిక

తెలంగాణాలో దశాబ్దాలుగా ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాయని… దానిని బలోపేతం చేయడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతును దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే కెసిఆర్ కోరిక ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, … Read More