బండి సంజ‌య్‌కి శుభాకాంక్ష‌లు తెలిపిన ధ‌రిప‌ల్లి భాజ‌పా నాయ‌కులు

తెలంగాణ రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ సార‌ధి బండి సంజ‌య్‌కి మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లి భాజ‌పా నాయ‌కులు సంతోష్‌రెడ్డి, మ‌హేష్‌, కృష్ణ‌, అంజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి త‌దిత‌రులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కాషాయ జెండ ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని వారు … Read More

డీజీపీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(DGP) దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ఎమ్మెల్యే శ్రీమతి విడదల రజిని గారు .

త‌ల‌సానికి కౌంట‌ర్ వేసిన రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

మంత్రి త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మండిపడ్డారు తెలంగాణ జ‌న స‌మితి మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. రాష్ట్రంలో వైర‌ల్ అవుతున్న సీఎం న్యూస్‌పై మంత్రి స్సందించ‌డం విస్మ‌యానికి గురి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో పాల‌న సాగుతున్నా… … Read More

బొడుప్పల్ లోని ప్రైవేట్ పాఠశాలల తీరు మారలేదు

తెలంగాణ మొత్తం ఒక్కతిరు అయితే బొడుప్పల్ లోని ప్రైవేట్ పాఠశాలల తీరు ఒక తీరు సాగుతోంద‌ని స్థానికుల నుంచి విమ‌ర్శ‌లు త‌లెత్తున్నాయి. ఒక దిక్కు కరోనా తో జనాలు ఇబ్బంది పడుతూఉంటే బొడుప్పల్ లో మాత్రం ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాస్ … Read More

హైద‌రాబాద్‌లో సామాన్యుడి ఇంటికి రూ.25 ల‌క్ష‌ల క‌రెంట్ బిల్లు

హైద‌రాబాద్‌లో నివ‌సించే ఓ సామాన్యుడికి క‌రెంటు బిల్లు షాక్ ఇచ్చింది. ప్ర‌తి నెల వంద‌ల్లో వ‌చ్చే బిల్లు ఏకంగా 25 ల‌క్ష‌ల రూపాయ‌లు రావ‌డంతో ఆ బిల్లును చూడ‌గానే అవాక్క‌య్యాడు. తీరా ఆ బిల్లును తీసుకుని కరెంట్ ఆఫీసుకు వెళ్లి కంప్లైంట్ … Read More

ఆహార‌నాళంలోని చికెన్ బొక్క‌ను తీసిన కిమ్స్ స‌వీర వైద్యులు

కిమ్స్ సవీర వైద్యులు 60 ఏళ్ల వృద్ధుడి ప్రాణాలను కాపాడారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన కిష్టప్పఅనుకోకుండా 2 సెంటీమీటర్ల ఎముకను మింగారు. తీవ్ర ఇబ్బందులు పడ్డ అతను నాలుగు రోజుల తర్వాత అనంతపురంలోని కిమ్స్ సవీర ఆసుపత్రికి వచ్చారు. … Read More

56 రోజులు.. రూ.3,800 కోట్లు మందు తాగారు

కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు లిక్కర్‌ అమ్మకాలు కాసుల పంట పండిస్తున్నాయి. గత రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.3,800 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ ఉపసంహరణ అనంతరం మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలో … Read More

రైతుబంధు రాక‌పోతే మండ‌లంలో ఆ సార్‌ని క‌ల‌వండి

రైతుబంధు నగదు జమకాని రైతులు ఈ నెల 5వ తేదీలోగా ఏఈఓలను కలిసి బ్యాంకు ఖాతాల వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. 2020 వానాకాలానికి సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీపై ఆయన మాట్లాడుతూ… ఇప్పటివరకు … Read More

రాజ‌శేఖ‌ర్ రెడ్డి లేఖ‌కు స్పంద‌న ?

మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లి గ్రామాన్ని ఇటీవ‌ల ఏర్ప‌డిన నూత‌న మండ‌ల మాసాయిపేట‌లో విలీనం చేయాలంటూ ఆ గ్రామానికి చెందిన రాజ‌శేఖ‌ర్ రెడ్డి లేఖ‌కు సీఎంఓ స్పందించింది అనే వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం ధ‌ర‌ప‌ల్లి గ్రామాన్ని విలీనం చేయ‌డంల … Read More

లౌక్‌డౌన్ పెడుతారా పెట్ట‌రా ?

గత ఐదురోజులుగా ఏ ఇద్దరు ఎదురైనా.. ఫోన్​లో మాట్లాడుకున్నా.. ‘‘మళ్లీ హైదరాబాద్​లో లాక్​డౌన్​ అంటున్నరు. ఏంది నిజమేనా..? ఎప్పట్నించి పెడుతరట’’ అని మాట్లాడుకుంటున్నారు. ఆఫీసర్లలోనూ.. టీఆర్​ఎస్​ లీడర్లలోనూ ఇదే చర్చ. మంత్రుల పేషీల్లో కూడా దీనిపైనే ముచ్చట్లు. కిరాణ షాపు ఓనర్లు, … Read More