కోవిడ్-19 సమయంలో అల్జీమర్స్ రోగుల రక్షణ

డాక్టర్.ఎం.జయశ్రీకన్సల్టెంట్ న్యూరాలజిస్ట్కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్. అల్జీమర్స్ వ్యాధి అనేది ఒక న్యూరోడేజెనరేటివ్ డిజార్డర్. ఇది ప్రధానంగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది మరియు జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి అత్యంత సాధారణ కారణం. ప్రారంభ దశలో గుర్తించకపోతే రోగి జ్ఞాపకశక్తికి నష్టం కలిగిస్తుంది. ప్రారంభ దశలో … Read More

మెద‌క్ జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ స‌స్పెండ్‌

మెదక్ జిల్లా ల్యాండ్ ఇష్యూలో రూ.కోటి 12లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కేసులో నలుగురు అధికారులపై వేటు పడింది. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ అహ్మద్‌ను సస్పెండ్ చేస్తూ బుధవారం … Read More

మేడిప‌ల్లిలో భారీ వ‌ర్షానికి గోడ కూలి ఇద్ద‌రి మృతి

మేడిపల్లి పీఎస్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షానికి గోడ కూలి ఇద్దరు మృతిచెందారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని చెరువు కట్ట సమీపంలోని హనుమాన్ దేవాలయం గోడ కూలడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిపై రాళ్ళు పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు … Read More

హైద‌రాబాద్‌లో దంచి కొడుతున్న వాన‌

హైద‌రాబాద్‌లో వాన‌లు దంచి కొడుతున్నాయి. గ‌త కొన్ని గంట‌లుగా ఉరుముల‌తో కూడిన వాన‌లు ప‌డుతుడ‌టంతో ర‌హాదారుల‌న్ని జ‌ల‌మ‌యం అయ్యాయి. దీంతో ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లోకి రాకూడ‌ద‌ని సూచించారు. బేగంపేట‌, సికింద్రాబాద్‌, ఖైర‌తాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌, అత్తాపూర్‌, … Read More

యువతలో ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు

‘భావి’ తరాలరక్షణపై ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం 2020 దృష్టిపెట్టాలి డెక్క‌న్ న్యూస్‌: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వార్త భారతదేశంలో ఆత్మహత్యలపై అందరూ ఆలోచించేలా చేసింది. ఈ ఘటన తర్వాత మానసిక ఆరోగ్యం కారణంగా సంభవించే … Read More

దేశంలోనే తొలిసారిగా కొవిడ్ రోగికి కిమ్స్ ఆసుప‌త్రిలో రెండు ఊపిరితిత్తుల మార్పిడి

డెక్క‌న్ న్యూస్ : భార‌త‌దేశంలో ప్ర‌ధాన‌మైన ఆసుప‌త్రుల‌లో ఒక‌టైన కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (కిమ్స్) వైద్యులు దేశంలోనే తొలిసారిగా కొవిడ్ పాజిటివ్ రోగికి రెండు ఊపిరితిత్తులు మార్చారు. ఆ వ్య‌క్తి ఆసుప‌త్రి నుంచి శుక్ర‌వారం డిశ్ఛార్జి అయ్యారు. హైద‌రాబాద్‌లోని … Read More

ఇప్పుడు వీఆర్ఏల సంగ‌తేంటి ?

రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది కేసీఆర్ నిర్ణ‌యం. వీఆర్ఓ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసి అంద‌ర‌ని ఆశ్చ‌ర్య ప‌రిచారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల సంఖ్య 7300, వీఆర్ఏల సంఖ్య 24వేలు. విధుల్లో మాత్రం 4,800 మంది వీఆర్వోలు, 21 వేల మంది వీఆర్ఏలు … Read More

ఫిజియోథెర‌పీతో క‌రోనాని జ‌యించ‌వ‌చ్చు : ‌డాక్ట‌ర్ ప్ర‌శాంత్‌

వ్యాయామాలు చేయ‌డం వ‌ల్ల క‌రోనాని కాస్త క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు కిమ్స్ ఐకాన్ ఫిజియోథెర‌పిప్ట్ డాక్టర్ ప్ర‌శాంత్‌.ఫిజియోథెర‌పీ దినోత్స‌వం శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌తి సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 8వ తేదీన ఈ ఫిజియోథెర‌పీ దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాయమాలు, ఫిజియోథెర‌పీ మీద … Read More

కోవిడ్ రోగులకు ఫిజియోథెర‌పీ కీల‌కం

ప్ర‌తి సంవ‌త్సరం సెప్టెంబ‌ర్ 8వ తేదీన ప్ర‌పంచ ఫిజియోథెర‌పీ దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తారు. ఈ సంవ‌త్స‌రం థీమ్ రెహ‌బిలిటేష‌న్ మ‌రియు కోవిడ్‌-19 పేషెంట్స్ గా తీసుకున్నార‌ని కిమ్స్ సవీర వైద్యురాలు సాయి సుధా అన్నారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ మ‌హామ్మారి కాలంలో కోవిడ్ … Read More

భుజానికి అరుదైన శ‌స్త్రచికిత్స చేసిన క‌ర్నూలు కిమ్స్ వైద్యులు

-వేరే చోటు నుంచి ఎముక‌, కండ‌రాలు క‌త్తిరించి, పాడైన భాగంలో అతికింపు 20 ఏళ్ల యువ‌కుడికి పున‌ర్జ‌న్మ‌ లెటార్జెట్ ప్రొసీజ‌ర్ విధానం క‌ర్నూలులో ఇదే తొలిసారి డెక్క‌న్ న్యూస్ : ఆట‌లు ఆడేట‌ప్పుడు జ‌రిగే గాయాల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే ఎంత … Read More