కరుణామయుల కానుకలు

కరోనా కష్ట కాలంలో కరుణామయులు తెలంగాణ సర్కారుకి చేదోడు వాదోడులాగా నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా విరాళాల రూపంలో కోట్ల రూపాయలు అందించారు. ఈరోజు కూడా మంత్రి కే తారకరామారావు ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు అందించారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి … Read More

ప్రభుత్వ సహాయాన్ని మరింత పెంచాలి – టీజేఎస్ నేత కోదండరామ్ డిమాండ్

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదల అందరికీ ప్రభుత్వం అందిస్తున్నసహాయాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో … Read More

ఉద్యోగులను తొలగించవద్దు: కేటీఆర్‌

ప్రస్తుతం సమాజంలోని అన్ని వర్గాలకు కరోనా వైరస్ రూపంలో ఒక సవాలు ఎదుర్కొంటుందని ఈ సవాల్ను సమిష్టిగా ఎదుర్కొందామని మంత్రి కే. తారకరామారావు ఈరోజు పిలుపునిచ్చారు. ఈరోజు సిఐఐ తెలంగాణ చాప్టర్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి కే. … Read More

19న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులలో తెలంగాణాలో ఎలా అమలు చేయాలన్న అంశంపై ఈ నెల 19న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏప్రిల్ 20 తర్వాత కొన్నిచోట్ల సడలింపులు ఇవ్వాలా? వద్దా? అనే అంశాన్ని చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా కరోనా … Read More

ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే

నాదెండ్ల వీధుల్లో ట్రాక్ట‌ర్‌ను న‌డుపుతూ హైపోక్లోరైడ్ ద్రావ‌ణాన్ని పిచికారీ చేసిన చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని. వీధులు, ఇళ్ల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకుంటే క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని గారు తెలిపారు. మండ‌ల కేంద్రం నాదెండ్ల‌లో గురువారం ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారు వీధుల్లో … Read More

మాన‌వ‌త్వం ముందు క‌రోనా త‌ల‌వంచాల్సిందే

చిలకలూరిపేటలోని కొన్ని ప్రాంతాలలో దాదాపు 1200 కుటుంబాల‌కు కూర‌గాయ‌ల పంపిణీ చేసారు చిల‌క‌లూరిపేట శాస‌న‌సభ్యురాలు విడ‌ద‌ల ర‌జిని. ఒక్కొక్క‌రికి 5 కేజీల చొప్పున‌ పార్టీ నాయకురాలు తోట నాగ‌ల‌క్ష్మి ఆధ్వ‌ర్యంలో కూర‌గాయ‌లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారు ముఖ్య … Read More

అంబేద్కర్ కు ప్రముఖుల నివాళులు

అంబేద్కర్ జయంతి సందర్బంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి అయన చేసిన సేవలను స్పీకర్ గుర్తు చేసారు. ప్రతి పౌరుడు కూడా అయన బాటలో నడవాలని సూచించారు. … Read More

మాస్క్ తో కెసిఆర్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని ప్రభుత్వం హుకూం జారీ చేసింది. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని తమని తాము కాపాడుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులగా తెలంగాణ ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు విలేకరుల సమావేశంలో … Read More

ఆలా అయితే గంటలోనే పనిచేస్తారు : జగదీష్‌రెడ్డి

విద్యుత్‌ కార్మికులు 24 గంటలు కష్టపడుతున్నారు అని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో విద్యుత్‌శాఖ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కరెంటు బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించాలని తెలిపారు. రాష్ట్రం లో జరుగుతున్న పనులపై ఆయన ఇవాళ ఉన్నత అధికారుల్లాతో సమీక్షా సమావేశం నిర్వహించారు. … Read More

మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి డ‌బ్బులు

రైతాంగానికి వ‌రం-సిఎం కెసిఆర్ నిర్ణ‌యమ‌ని, ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యం, మ‌క్క‌ల‌కు బిల్లుల‌ను రైతుల ఖాతాల్లో కేవ‌లం మూడు రోజుల్లోనే ప‌డేలా సిఎం కెసిఆర్ ఆదేశించార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. రైతుల ధాన్యం కోసం 30వేల కోట్ల‌ను, మ‌క్క‌ల కోసం … Read More