కేసీఆర్‌ క్వారంటైన్‌ ముఖ్యమంత్రి : బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంది పడ్డారు. రైతులు కష్టాలు పడుతుంటే పటించుకోవడం లేదని విమర్శించారు. బత్తాయి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ‌బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లాలోని … Read More

కెసిఆర్ మౌనానికి అదే కారణం : బీజేపీ

సీమాంధ్ర ఓట్ల కోసం తెలంగాణ సీఎం మాట్లాడడం లేదు అంది తెలంగాణ బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లినప్పుడు మండిపడ్డ కేసీఆర్.. ఇప్పుడు జగన్ 88 … Read More

ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సీరియస్

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల పై పోరు జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. కేఆర్ఎంబి చైర్మన్ ను నేరుగా కలిసి వివరించాలని రజత్ కుమార్ ను ఆదేశించిన సీఎం కేసీఆర్. … Read More

తెలంగాణ, ఏపీ నీళ్ల యద్ధం

ఆంధ్ర ప్రదేశం ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 203 జిఓ పై కృష్ణ నది యాజమాన్య బోర్డ్ కు ఇరిగిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజత్ కుమార్ లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుండి … Read More

మా నీళ్లు మాకు కావాలి : కెసిఆర్

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని … Read More

ఇంటిని శుభ్రం చేసిన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు

తెలంగాణ ఐటీ శాఖ, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామ రావు చెప్పిన మాట ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో పరిశుభ్రంగా ఉంచాలని పిలుపు మేరకు ఈరోజు శంబీపూర్ గ్రామంలోని తన నివాసాన్ని పరిశుభ్రం చేసారు ఎమ్మెల్సీ శంబీపూర్ … Read More

భారీగా విరాళం

కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు చేయూతనిచ్చేందుకు సీడ్స్ మెన్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 3.25 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం ప్రగతి భవన్ లో … Read More

తరుగు వడ్లు తక్కువ తీయండి : అఖిలపక్షం

డెక్కన్ న్యూస్ హైదరాబద్ :సచివాలయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం వివిధ పార్టీలు ప్రజల తరుపున సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన అంశాలు ప్రతీ కుటుంబానికి 5 వేలు ఇవ్వాలి..ఫైన్ క్వాలిటీ బియ్యం ఇవ్వాలి…తడిసిన … Read More

తాత్కాలిక సచివాలయంలో అఖిలపక్షం సమావేశం

తాత్కాలిక సచివాలయంలో ఆకాలవర్షం , కరోనా కట్టడి వలస కూలీలకు భరోసా తదితర అంశాలపై అఖిలపక్ష సమావేశహ్మ్ ప్రారంభమైనది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, … Read More

కోవిడ్ ఆసుపత్రికి రూ.50 లక్షలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.

తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్మించిన 1500 పడకల కోవిడ్ ఆసుపత్రికి మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు ఇచ్చారు. మల్కాజ్ గిరి కలెక్టర్ ను కలిసి ఈ … Read More