ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సీరియస్

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల పై పోరు జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. కేఆర్ఎంబి చైర్మన్ ను నేరుగా కలిసి వివరించాలని రజత్ కుమార్ ను ఆదేశించిన సీఎం కేసీఆర్. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేఆర్ ఎంబి చైర్మన్ తో భేటీ కానున్నారు తెలంగాణ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 పై ఫిర్యాదు చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కిం ద్వారా ఏ విదంగా నీటిని తరిలించాలి అనుకుంటోందో వివరించనున్న రజత్ కుమార్ కోరనున్నారు.