అందుకే ఆమె మాట మార్చిందా

139 మంది అత్యాచారం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తనపై ప్రముఖులు అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తాజాగా వాటి వెనుక డాలర్‌ బాయ్ ఒత్తిడి ఉందని మీడియాకు తెలిపారు. సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో బాధితురాలు సోమవారం మీడియాతో … Read More

ఆయ‌న సేవ‌లు మ‌రువ‌లేనివి : ర‌ఘునంద‌న్ రావు

డెక్క‌న్ న్యూస్ :భార‌త మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) మ‌ర‌ణం దేశానికి తీర‌ని లోటని అన్నారు భాజ‌పా నేత ర‌ఘునంద‌న్‌రావు. కోవిడ్ కార‌ణంగా ఆయ‌న మ‌ర‌ణం చాలా బాధ‌క‌లిగించే విష‌య‌మ‌న్నారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చిన గొప్ప నేత … Read More

ప్రణబ్‌ ముఖర్జీ క‌న్నుమూత‌

డెక్క‌న్ న్యూస్ :మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ … Read More

భాజ‌పా ఎమ్మెల్యే రాజాసింగ్‌కి ఉగ్ర‌ముప్పు

ఉగ్ర‌వాదుల నుండి త‌న‌కు ముప్పు ఉంద‌ని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ తనకు భద్రత పెంచుతూ లేఖ రాశారని గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్టులో తన పేరు … Read More

ఏటిగ‌డ్డ కిష్ట‌పురానికి ఏ క‌ష్టం రానివ్వ‌ను : ర‌ఘునంద‌న్‌రావు

రాష్ట్ర సీఎంగా ఏటిగ‌డ్డ కిష్టాపురానికి చేసిన అన్యాయానికి తాను భవిష్య‌త్తులో ఏ క‌ష్టం రాకుండా చూసుకుంటాన‌ని దుబ్బాక భాజ‌పా నేత ర‌ఘునంద‌న్‌రావు అన్నారు. ఆ గ్రామ ప్ర‌జ‌ల త‌రుపున నిల‌బడి న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాడుతామ‌ని తెలిపారు. ఇటీవ‌ల ఆ గ్రామంలో … Read More

ఏపీలో మందు తాగితే మూడేళ్ల‌లో మ‌ర‌ణించే ప్ర‌మాదం : వైకాపా ర‌ఘురామ‌రాజు

వైకాపా ప్ర‌భుత్వంపై సొంత పార్టీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో దేశంలో ఎక్కడా లేని విచిత్రమైన మద్యం బ్రాండ్లు ఉన్నాయన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. తయారయ్యే మద్యం తాగితే రెండు, మూడేళ్లలో చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒకే కంపెనీలో … Read More

ప్రైవేట్ హాస్పిట‌ల్ల సంగ‌తి చూస్తాం : హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి

క‌రోనా వైర‌స్ సోకితే దేవుడీలా చూడాల్సిన హాస్పిట‌ల్ యాజ‌మాన్యాలు డ‌బ్బుల గురించి వారిని ప‌ట్టి పిడీస్తున్నార‌ని ఆరోపించారు భార‌తీయ జ‌న‌తా పార్టీ  రాష్ట్ర యువ నాయ‌కులు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రెడ్డి, రాష్ట్రంలోని మూడు ఆసుప‌త్రుల‌పై కేంద్రం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పింద‌న్నారు. భ‌విష్య‌త్తులో ఎలాంటి … Read More

వాపు చూసి బ‌లుపు అనుకుంటే ఎలా ? : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి నాయ‌కులా తీరు చూస్తుంటే ప్ర‌జలు నవ్వుకుంటున్నార‌ని విమ‌ర్శించారు మెద‌క్ జిల్లా తెజ‌స యువజ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. కింది స్థాయి నేత‌ల నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు వాపు చూసి బ‌లుపు అనుకుంటున్నార‌ని హెద్దేవ చేశారు. రాష్ట్రంలో … Read More

దుబ్బాక‌లో రంగులు మారుతున్న రాజ‌కీయం

దుబ్బాక‌లో ఇప్పుడే రాజ‌కీయం తార‌స్థాయికి చేరింది. రేపో, మాపో ఎన్నిక‌లు ఉన్న‌ట్లు హడ‌వుడి మొద‌లైంది. ప్ర‌ధానంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ( భాజ‌పా), తెలంగాణ రాష్ట్ర స‌మితి (తెర‌స) ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌న్నెల ఉంది ప‌రిస్ధితి. భాజ‌పాకి చెందిన … Read More

గాంధీ కుటుంభం నుండే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండాలి : సుంకర పద్మశ్రీ

దేశంకోసం ప్రాణత్యాగాలు , పదవుల త్యాగాలు చేసిన ఘన చరిత్ర గాంధీ కుటుంబానిధిని అన్నారు కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ . ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వ్యక్తిత్వం గాంధీ కుటుంబానిదని పేర్కొన్నారు. అటువంటి ఘనచరిత్ర వున్న గాంధీ కుటుంభంనుండే పార్టీ … Read More