జ‌గ‌న్ అంటే కేసీఆర్‌కి భ‌యం : బ‌ండి సంజ‌య్‌

అపెక్స్ కమిటీ స‌మావేశాన్నివాయిదా వేయాలని సీఎం కేసీఆర్ అడగడంపై రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ మండిప‌డ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య న‌డుసున్న జ‌లవివాద విష‌య‌మై తాను కేంద్ర మంత్రి కి పిర్యాదు చేస్తే ఆయన వెంటనే స్పందించారన్నారు. … Read More

మూడు రాజ‌ధానుల‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

రాష్ట్ర చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. శ్రావణ శుక్రవారం పర్వదినం ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి శుభ సంకేతాన్ని అందించింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ప్రాంతీయ సమానాభివృద్ధి దిశగా అతిపెద్ద ముందడుగు పడింది. మూడు రాజధానుల వ్యవస్థతో ప్రాంతీయ సమానాభివృద్ధి … Read More

తెలంగాణ‌లో క‌మ‌లం పార్టీ జోరు : బ‌ండిసంజ‌య్‌

తెలంగాణ‌లో రానున్న రోజుల్లో క‌మ‌లం పార్టీ జోరు కొన‌సాగుతుంద‌ని భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. ‌ ఢిల్లీలో ఎంపీ బండి సంజయ్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యంను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి … Read More

భాజ‌పా నేత‌లను అడ్డుకోవ‌డం స‌రికాదు : స‌ంతోష్‌రెడ్డి

సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఓ రైతు ఆత్మ‌హత్య చేసుకుంటే ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తున్న భాజ‌పా నేత‌ల‌ను పోలీసులు అడ్డుకోవ‌డం సరికాద‌న్నారు మెద‌క్ జిల్లా భాజ‌పా నాయ‌కులు సంతోష్‌రెడ్డి. రైతుల‌ను రాజుల‌ను చేస్తాన‌ని చెబుతున్న సీఎం త‌న సొంత నియోజ‌వ‌ర్గంలో రైతు ఆత్మ‌హత్య చేసుకోవ‌డం … Read More

ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఆస్పత్రిలో చేరారు. గురువారం రాత్రి ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో అడ్మిన్ అయ్యారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఆమె కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. … Read More

రైతుల సేవ‌కే సీఎం అంకితం : తిరుప‌తి యాద‌వ్

అన్నదాతల అభ్యున్నతికే రాష్ట్ర ప్రభుత్వం రైతువేదికలను నిర్మిస్తోందని తెరాస యువ నాయ‌కులు తిరుప‌తి యాద‌వ్ అన్నారు. రైతును రాజు చేయడం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పండించిన పంటలు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడం కోసం వారిని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. … Read More

స‌చివాల‌యంలో అన్ని సౌక‌ర్యాలుండాలి : కేసీఆర్‌

నూతన సచివాలయంలో అందరికీ అనుకూలంగా అన్ని రకాల సౌకర్యాలుండేలా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నూతన సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు మార్పులను సూచించారు. కొత్త సచివాలయ భవనం నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ … Read More

హైకోర్టు మొట్టికాయలు వేసినా సిగ్గులేదు : తెజ‌స‌

టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెజ‌స మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌ర‌శేఖ‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. నేతలు ప్రజాసంక్షేమాన్ని వదిలేసి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిపక్షంగా తెజ‌స సలహాలు ఇస్తుంటే రాజకీయ ఉద్దేశ్యంతో చూస్తూ, అవాకులు, చవాకులు … Read More

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ప్రకటిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల క్రితం ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణను నియమించిన హైకమాండ్‌ ఆయన్ను తొలగించింది. తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిని ప్రకటించినప్పటి నుంచే ఏపీకి కూడా కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని … Read More

సిగ్గుమాలిన రాజకీయాలకు ప్రతీకగా తెరాస :రాజశేఖర్ రెడ్డి

ఒక వైపు కరోనా విజృంభిస్తుంటే మెదక్ ప్రజలను ఒక్క రోజు కూడా పట్టించుకోని మెదక్ శాసనసభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి ఈరోజు మాత్రం కేటీఆర్ జన్మదినం సందర్భంగా మెదక్ ప్రాంతంలో మొక్కలు నాటడం, రక్తదానం చేయడం కేటీఆర్ మెప్పు కోసమేనని మెదక్ … Read More