పిట్టల దొర కేసీఆర్ పనైపోయింది : బండి సంజయ్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయిందని.. ఆయన మాటలను, హామీలను ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తన పనైపోయిందని భావించిన కేసీఆర్.. ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళుతూ అక్కడి ప్రజలకు ఆర్థిక సాయం పేరుతో కొత్త డ్రామాలాడుతున్నారని … Read More











