ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల‌క అండ‌గా కేంద్ర ప్ర‌భుత్వం – కిష‌న్‌రెడ్డి

ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంలో భార‌తీ విద్యార్థులు చిక్కుకున్న సంగ‌తి విదిత‌మే. వారిని వెన‌క్కి తీసుకరావ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం, భార‌తీయ ఎంబసీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇటీవ‌ల ప్రధాని న‌రేంద్ర‌మోడీ కృషి వ‌ల్ల అక్క‌డి నుండి ప్ర‌త్యేక విమానంలో కొంత మంది విద్యార్థులు భార‌త‌దేశానికి వ‌చ్చార‌ని కేంద్ర ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి కిష‌న్‌రెడ్డి వెల్ల‌డించారు. మ‌రింత మందిని తీసుక‌రావ‌డానికి ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని కూ యాప్ ద్వారా వెల్ల‌డించారు.

https://www.kooapp.com/koo/kishanreddybjp/c880fd8d-c092-4b46-9d89-5258dd8b2368