మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్

లాక్ డౌన్ లో వలస కూలీలను సొంత గూటికి పంపిన సోనూసూద్ మళ్ళీ తన మానవత్వాన్ని చాటుకున్నారు. నిరంతరం ప్రజలకోసం కష్టపడుతున్న పోలీసులకు ఫేస్ షీల్డ్ లు అందజేశారు. పోలీసులను కాపాడు కోవాలిసిన అవసరం మనపై ఉన్నదన్నారు ఆయన.

నెల్లూరు జిల్లాలో 22 జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా

ఏపీలో క‌రోన వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఓ ప‌క్క ప్ర‌జా ప్రతినిధులు క‌రోన భారిన ప‌డుతుంటే… మ‌రో ప‌క్క జ‌ర్న‌లిస్ట్‌ల‌కు వైర‌స్ సోక‌డంతో ఆందోళ‌న మొద‌లైంది. వార్త‌ల సేక‌ర‌ణ కోసం నిత్యం వివిధ ప్రాంతాల‌కు తిరిగే జ‌ర్న‌లిస్ట్‌ల‌కు క‌నీస సౌక‌ర్యాలు కూడా … Read More

గ‌జ గ‌జ వ‌ణుకుతున్న మాసాయిపేట‌

క‌రోనా ఇప్పుడు ప‌ల్లెలను సైతం గ‌జ గ‌జ వ‌ణికిస్తోంది. ఎక్క‌డో చైనాలో పుట్టిన వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ‌గా ప‌ట్ట‌ణాల్లో విల‌య‌తాండ‌వం చేసిన క‌రోనా ప‌ల్లె జీవానాన్ని సైతం వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే మెద‌క్ జిల్లాలో నిత్యం క‌రోనా కేసులు పెర‌గ‌డంతో … Read More

భ‌ర్త‌కు విడాకులిచ్చి, కొడుకును పెళ్లాడిన స్టార్‌

ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. ప్రేమ గుడ్డిది అని అంటుంటారు చాలామంది. ఇక్క‌డ జ‌రిగిన‌ సంఘ‌ట‌న తెలుసుకుంటే మీరూ దాన్ని అంగీక‌రించ‌క తప్ప‌దు. ఓ వ్య‌క్తి త‌న త‌ల్లిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె అత‌నికి జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి … Read More

లాక్‌డౌన్‌ పొడిగింపు లేదు

కర్ణాటక రాజధాని బెంగళూరులో లాక్‌డౌన్‌ పొడిగింపు ఆలోచన లేదని ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 23వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే అన్నారు. అయితే లాక్‌డౌన్‌ పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ … Read More

డెక్కన్‌‌ చార్జర్స్‌‌కు రూ. 4800 కోట్లు చెల్లించండి

ఐపీఎల్‌‌ నుంచి టర్మినేట్‌‌ చేసిన డెక్కన్‌‌ చార్జర్స్‌‌ (డీసీ) ఫ్రాంచైజీకి రూ. 4800 కోట్లు పరిహారంగా చెల్లించాలని బాంబే హైకోర్టు నియమించిన ఆర్బిట్రేటర్‌‌ శుక్రవారం బీసీసీఐని ఆదేశించారు. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన రిటైర్డ్‌‌ జస్టిస్‌‌ సీకే టక్కర్‌‌.. ఐపీఎల్‌‌ కోడ్‌‌ … Read More

ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డికి ట్వీట్ చేసిన రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

క‌రోనా వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాల‌ని ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డిని కోరారు తెజ‌స యువ నాయ‌కులు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. ఈ మేర‌కు ఆమెకి ట్విటర్ ద్వారా త‌న సందేశాన్ని పంపారు. కోవిడ్-19 మ‌హ్మామారి కాలంలో ప్ర‌జ‌లు ప‌నులు లేక‌, ఆసుప‌త్రుల పాలై అనేక … Read More

నేటి నుండి 4 జిల్లాల్లో పూర్తి లౌక్‌డౌన్

రోజు రోజుకీ క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో కొన్ని రాష్ట్రాలు మ‌ళ్లీ లాక్‌డౌన్ వైపు చూస్తున్నాయి. కొత్త‌గా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న జిల్లాలు, సిటీల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, గోవా స‌హా ప‌లు రాష్ట్రాలు … Read More

మెదక్ జిల్లాకు వణికిస్తున్న కరోన

రోజు రోజు మెదక్ జిల్లాలో కరోన కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీనితో ప్రజలు వణికిపోతున్నారు. ఓ వైపు యుక్త వయసులో కరోన సోకిన ప్రాణాలు పోతున్న సంఘటనలు ప్రజలని బయపెడుతున్నాయి. ప్రధానంగా జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల వల్ల వ్యాపారాలు కూడా … Read More

ఇక షురు కానున్న అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు

కరోనా వైరస్‌ వ్యాప్తితో నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు సుదీర్ఘ విరామం అనంతరం ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి మూడు విదేశీ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని పౌరవిమానయాన మంత్రి మంత్రి హర్దీప్ సింగ్‌ పూరి బుధవారం తెలిపారు. మొదటగా అమెరికా, ఫ్రాన్స్, … Read More