ఉద‌య‌గిరిలో మేక‌పాటి అంత్య‌క్రియ‌లు

సోమ‌వారం ఉద‌యం గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన ఏపీ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అంత్య‌క్రియ‌లు జ‌రిగే స్థ‌లం మారింది. గౌతమ్ రెడ్డి కుటుంబ స‌భ్యులు ముందుగా ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ను త‌మ సొంతూరు అయిన బ్రాహ్మణ‌ప‌ల్లిలోనే నిర్వ‌హించాల‌ని భావించారు. … Read More

జూన్ 10వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు పృద్వీరాజ్‌

ఈ సంవ‌త్స‌రం జూన్ 10వ తేదీన పృద్వీరాజ్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మేర‌కు విడుద‌ల తేదీని వైఆర్ఎఫ్ (యశ్‌రాజ్ ఫిల్మ్స్) ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా నాలుగు భారీ పోస్టర్లను కూడా విడుదల చేసింది. అక్షయ్‌కుమార్, మానుషీ చిల్లర్ ముఖ్య … Read More

బంగారు భార‌త‌దేశంగా తీర్చిద్దిదుతా : కేసీఆర్‌

భార‌త‌దేశాన్ని బంగారు భార‌తదేశంగా తీర్చిద్దిదే స‌త్తా నాలో ఉంద‌న్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలోని నార‌య‌ణ‌ఖేడ్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. ఈ స‌భ ద్వారా కేంద్ర ప్ర‌భుత్వంపై త‌న వ్య‌తిరేక నినాదాన్ని వినిపించారు. గ‌తంలో తెలంగాణ … Read More

గౌతంరెడ్డికి ప్ర‌ముఖుల నివాళులు

ఏపీ ఐటీశాఖ మంత్రి గౌతంరెడ్డి మృతితో రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర ద్రిగ్బాంతి వ్య‌క్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీల‌కు అతీతంగా ఆయ‌న‌కు శ్ర‌ద్దాంజాలి ఘ‌టించారు. అనంపురం జిల్లా ఛైర‌ప‌ర్స‌న్ బోయ గిరిజ‌మ్మ పార్టీ కార్యాల‌యం వద్ద నివాళులు అర్పించారు. … Read More

ఏపీ ఐటీశాఖ మంత్రి గౌత‌మ్ రెడ్డి మృతి

ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9.16 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఉదయం 7.45 నిమిషాలకు అపోలో అసుపత్రికి చేరుకోగా.. 90 నిమిషాల పాటు వైద్యులు … Read More

మోకాళ్లు, కీళ్ల స‌మ‌స్య‌ల‌ను తేలికగా తీసుకోవ‌ద్దు : డాక్టర్ మహమ్మద్ ఏజాజుద్దీన్

మోకాళ్లు, కీళ్ల స‌మ‌స్య‌ల‌ను తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌న్నారు కిమ్స్ హాస్పిట‌ల్స్‌కు చెందిన ప్ర‌ముఖ ఆర్థోపెడిష‌న్డాక్ట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ఏజాజుద్దీన్‌. ఆదివారం ల‌క్టీకాపూల్‌లో యుక్త వ‌యసులో మోకాళ్ల నొప్పులు, పెద్ద‌వారిలో భుజం నొప్పులు అనే అంశం మీద అవ‌గాహాన కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మాని … Read More

బీజేపీ నేత దారుణ హత్య‌

కృష్ణా జిల్లాకు చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ (భాజ‌పా)కి చెందిన నేత దారుణ హ‌త్య‌కు గురుయ్యారు. దీంతో ఒక్క‌సారిగి జిల్లా ఉలిక్కిప‌డింది. హ‌త్య‌కు హ‌త్య ప్ర‌తీకారంగా ఈ హత్య జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. జిల్లాలోని వత్సవాయి మండలం చిట్యాలకు చెందిన బీజేపీ యువ … Read More

నేడు ముంబాయికి సీఎం కేసీఆర్‌

దేశంలో రాజ‌కీయాలు కొత్త రూపు సంత‌రించుకుంటున్నాయి. కేంద్రంలో మోడీని గ‌ద్దే దించాల‌ని కొన్ని రాష్ట్రాల సీఎంలు కంక‌ణం క‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌, మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల సీఎంలు ఒక వేధిక‌పై వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదివ‌ర‌కే ఆయా రాష్ట్రాల సీఎంలు ఈ … Read More

ఇక పంట‌పోలాల్లో ఎగ‌ర‌నున్న డ్రోన్‌లు

ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఫిబ్రవరి 18న 2 ప్రదేశాలలో ఒకేసారి మేక్ ఇన్ ఇండియా డ్రోన్ స్టార్టప్ గరుడా ఏరోస్పేస్ సదుపాయాల్ని వర్ట్యువల్ గా ఆరంభించారు. ఈ విలక్షణమైన మరియు నవీన కార్యక్రమంలో గౌరవనీయ ప్రధానమంత్రి తమ కమేండ్ … Read More

ఫీజులు క‌ట్ట‌మ‌ని వేధిస్తున్న ఘ‌ట్‌కేస‌ర్ ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ యాజ‌మాన్యం

ఫీజులు క‌ట్ట‌మ‌ని ఘ‌ట్‌కేస‌ర్ ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ యాజ‌మాన్యం క‌రోనా మ‌హ‌మ్మారి రెండు సంవ‌త్స‌రాలు విల‌య‌తాండ‌వం చేసి ఎంతో మందిని పొట్ట‌న పెట్టుకుంది. దీంతో ఎంతో మంది ఉపాధి కొల్పోయారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల ప‌రిస్థితి ఇక చెప్ప‌న‌క్క‌ర్లేదు. బ‌తుకు జీవుడా అంటూ … Read More