లౌక్‌డౌన్ ఇక క‌ఠిన‌మే

జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించుకుంటే అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందని అని అన్నారు సీఎం కేసీఆర్. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో లాక్ డౌన్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు. … Read More

ఆన్‌లైన్ క్లాస్‌లు ఆగం చేస్తున్నాయి

ఆన్‌లైన్ విద్య ఇప్పుడు అధిక ప్ర‌చారంలో ఉన్న ప‌దం. ఈ ప‌దం ధ‌నికుడికి ప‌ర్వ‌లేదు అని పించినా…పేదోడికి నాకు ఆ స్థోమ‌త లేద‌ని ప‌ట్టించుకోవ‌డం లేదు… కానీ సామాన్యుడిని భ‌యపెడుతోంది. ఇంకా 2020-21 విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం కాకున్నా… క‌రోనా లౌక్‌డౌన్ … Read More

సీతక్క సలహా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఆమెను ఎగతాళి చేశారు : రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో తక్షణం హెల్త్‌ ఎమర్జెన్సీ విధించాలని మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తమ పార్టీ ఎంపీలకు కేంద్ర బృందం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా సీఎం కేసీఆర్‌ ఒత్తిడి చేశారని, అతితెలివి మానుకుని ఇప్పటికైనా కరోనా నివారణపై దృష్టి పెట్టాలని ఆయన … Read More

మ‌ళ్లీ లౌక్‌డౌన్ ఉండ‌బోతుందా?

దేశంలో మ‌ళ్లీ లౌక్‌డౌన్ దిశ‌గా వెళ్తుందా అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాలు అందుకు అద్దం ప‌డుతున్నాయ‌నే చెప్పుకోవాలి. దేశంలో తాజాగా రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెలాఖరు వరకూ మాత్రమే రైళ్లను నడుపుతామని ఆపై … Read More

ఏపీలో 8 ల‌క్ష‌ల చేరువ‌లో క‌రోనా ప‌రీక్ష‌లు

కోవిడ్‌ పరీక్షలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగం పెంచింది. 8 లక్షల మార్కుకు చేరువలో ఉంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 22,305 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు చేసిన మొత్తం … Read More

క‌డుపునొప్పి అని వెళ్తే… ఆమె…. అత‌డ‌య్యాడు !

ప‌శ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. క‌డుపునొప్పి ‌బాధ‌ప‌డుతూ చికిత్స కోసం ఆసుప‌త్రికి వెళ్లిన ఆమెకు.. ఆమె “ఆమె కాదు.. అత‌డు” అన్న షాకింగ్ నిజం తెలిసింది. ఆ వ్య‌క్తికి చికిత్స చేసిన డాక్ట‌ర్లు.. ఆసుప‌త్రిలో ప‌రీక్ష‌లు … Read More

తెలంగాణ‌లో ఆగ‌ని క‌రోనా కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్​ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. పది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నయి. మంగళవారం 879, బుధవారం 891, గురువారం 920 కేసులు నమోదుకాగా.. శుక్రవారం ఏకంగా 985 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌‌లోనే … Read More

ఆ కాలేజీల‌కు నోటీసులు

ఇంటర్మీడియట్‌ ఫలితాలను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తున్న కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఆదేశించారు. ఇంటర్‌ ఫలితాల తర్వాత పలు కాలేజీల యాజమాన్యాలు ర్యాంకులను, మార్కులను టీవీలు, పత్రికల్లో … Read More

రైతుబంధు పథకానికి పీవీ నరసింహారావు పేరు పెట్టాలి: పొన్నం

తెలంగాణ ప్ర‌భుత్వం మాజీ ప్ర‌ధాని ‌పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల కోసం కమిటీని ఏర్పాటుచేసి, నిధులు ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంద‌ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇదే విష‌య‌మై శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి … Read More

మెద‌క్‌లో పైస‌ల్ పెట్ట‌ని‌దే ఫైల్ క‌ద‌ల‌దు ఎక్క‌డో తెలుసా మీకు ?

ప్ర‌భుత్వాలు మారినా…. లంచ‌గొండిత‌నం మార‌డం లేద‌ని మెదక్ జిల్లా తెలంగాణ జన సమితి యువజన విభాగం అధ్యక్షులు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అన్నారు. ముఖ్యంగా మెద‌క్ జిల్లాలో మాత్రం అవినీతి ప‌గ‌డ విప్పి నాట్యం చేస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రవాణా శాఖలో సామాన్య ప్ర‌జ‌ల … Read More