ఆ దేశంలో ప్రాంభమైన పాస్ పోర్ట్ సేవలు

ఆ దేశంలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో కొన్ని సడలింపులు చేసింది. దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. పాస్‌పోర్ట్, అటెస్టేషన్ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. అయితే కరోనా వైరస్ తీవ్రత తగ్గి, నిషేధాజ్ఞలు సడలించిన షార్జా, … Read More

ప్రారంభమైన మోడీ వీడియో కాన్ఫరెన్స్

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలపై మోడీ దృష్టి సారించారు. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసారు. ఈ భేటీలో ‌తెలంగాణ , ఏపీ ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లతో పాటు … Read More

తెలాంగాణలో వెయ్యి దాటినా కరోనా కేసులు

తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు కలవర పెడ్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1001కి చేరింది. తాజా కేసులన్నీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదివారం … Read More

పకడ్బందీగా లాక్ డౌన్ :: కెసిఆర్

రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొద్ది రోజులు ప్రజలు లాక్ డౌన్ కు సహకరించి, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే … Read More

ప్రగతి భవన్ లో సీఎం సమీక్షా

ప్రగతి భవన్ లో కోవిడ్19 పై సీఎం కేసీఆర్ సమీక్ష మొదలైనది. ఈ సమావేశానికి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరైనారు. కరోనా కట్టడిపై ప్రస్తుతం రాష్ట్రములో తీసుకుంటున్న చర్యలు, రేపటి ప్రధాని … Read More

మోదీకి సలహా ఇచ్చిన సోనియా గాంధీ

లాక్ డౌన్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా కంపెనీలను( (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు ఐదు సూచనలు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోనియా గాంధీ శనివారం … Read More

కిమ్ జోంగ్ ఇప్పుడు ఎలా ఉన్నాడు ?

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అనారోగ్యంపై వదంతుల వస్తున్న నేపథ్యంలో ప్రపంచం అంత అటు వైపే చూస్తుంది. అసలు కిమ్ ఏమి జరిగినది, అతని ఆరోగ్యం ఎలా ఉన్నది అనే అంశంపై సర్వత్రా ఆందోళన నెలకొన్నది. ఒక వైపు … Read More

మా రాష్ట్రం…మా భాషా …మా పేర్లు

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత మరో అడుగు ముందుకేసింది తెరాస సర్కార్. అనాదిగా వస్తున్న పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉతర్వులు జారీ చేసింది. ఇక నుండి ఖరీఫ్, రబీ కాలాలు అని … Read More

అక్కడ నుండి పైసలు తీసుకోండి

తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రకటించిన నగదు రూ. 1500/- రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే బ్యాంక్ అకౌంటుకు ఆధార కార్డు అనుసందానం లేనివారికి తపాలా కార్యాలయాల ద్వారా తీసుకొనే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తున్నది. ఎక్కువ … Read More

డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి ఎయిర్‌టెల్‌ స్పెషల్ 401 ఆఫర్

వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి ఎయిర్‌టెల్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.401తో రీచార్జ్ చేసుకోవడం ద్వారా డిస్నీ+హాట్‌స్టార్ సాంవత్సరిక సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 28 రోజుల వ్యాలిడిటీతో 3జీబీ డేటాను … Read More