గిద్ద‌లూరులో ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారా?

డెక్క‌న్ న్యూస్‌, ఏపీ బ్యూరో :గిద్ద‌లూరు… ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌త్యేక గుర్తింపు క‌లిగిన నియోజ‌క‌వ‌ర్గం. రాష్ట్రం ఏర్ప‌డిన నాటి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా అబివృద్ధి బాట‌లో ముందుడుగు వేయ‌ని ప్రాంతం. ఆపార ఖ‌నిజ సంప‌ద‌లు, నీరు లేకున్న త‌క్కువ నీటి … Read More

సుడిగాలి సుధీర్‌కి క‌రోనా పాజిటివ్ ?

సుడిగాలి సుధీర్ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. అతి త‌క్కువ స‌మ‌యంలో త‌న కామెడీతో ప్ర‌తి ఒక్క‌రిని త‌న అభిమానులుగా చేసుకున్నాడు. అంతే స్ధాయిలో నింద‌లు మోస్తున్న వ్య‌క్తి. బుల్లితెర మీద గిల్లిక‌జ్జాలు పెట్టిస్తున్న యువ క‌థానాయ‌కుడు సుడిగాలి సుధీర్‌. అయితే గ‌త … Read More

ఏపీలో సీఎం రీలిఫ్ ఫండ్ ప‌థ‌కం ఇక లేన‌ట్టేనా ?

అన్ని అందిస్తున్నాం ఇక అది ఎందుకు, అన‌స‌వ‌ర‌మైన ఖ‌ర్చు అని ఓ లెక్కకు వ‌స్తున్న‌ట్లు ఉంది ఏపీ స‌ర్కార్‌. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకంలో 2000కుపైగా జబ్బులను చేర్చడంతో, ఇక సీఎం రిలీఫ్ ఫండ్ కు స్వస్తి పలకాలని ప్రభుత్వం యోచిస్తోంది. అనేక … Read More

నాన్న బాగానే ఉన్నాడు

కోవిడ్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారిందని, ఆయన త్వరగా కోలుకోవాలని దయచేసి ప్రార్థనలు చేయండని కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసిన శివాత్మిక తాజాగా మరో ట్వీట్ చేసింది. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, భయం వద్దని సూచించింది. `మీ … Read More

జయశ్రీ మాటలపై హరీశ్ రావు అందుకే ప్రెస్ మీట్ పెట్టాడా?

ఆమె ఒక సాధారణ భాజపా కార్యకర్త. కానీ ఆమె మాటలు తూటాల్లా ఉంటాయి. ఆమె మాట్లాడిన మాటలే ఇప్పుడు దుబ్బాక రాజకీయాల్లో ఓ మలుపు తిప్పాయి అని చెప్పుకోవాలి. ఎంతగా అంటే రాష్ట్ర ఆర్ధికమంత్రి ప్రెస్ మీట్ పెట్టి సవాల్ విసిరేలా. … Read More

5 లక్షలకు భర్తను అమ్మేసిన భార్య

ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తపై పరాయి మహిళల కన్ను పడింది అంటే చాలు భార్య పరాశక్తిగా మారి పోయి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఒక భార్య మాత్రం ఏకంగా తన భర్త … Read More

పెచ్చులుడిన దుబ్బాక బస్టాండ్

తెలంగాణ వచ్చాక దుబ్బాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున్న అభివృద్ధి జరిగింది అని ఈ సారి కూడా తెరాసకు ఓట్లు వేయాలని మంత్రి హరీశ్ రావు కోరుతున్నారు. బీజేపీ కేంద్రంలో ఉండి కూడా ఏమి సహాయం చేయడం లేదని విమర్శించారు. ఇటీవల ఓ … Read More

తెలంగాణలో మళ్ళీ పుంజుకుంటున్న తెలుగుదేశం పార్టీ

అచ్చంపేట నియోజకవర్గం పదర మండల అధ్యక్షుడు బొడ్డు రాజయ్య గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన పలువురు యువకులు చేరారు. వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ టి. మోపతయ్య గారు, ఈ సమావేశంలో … Read More

ఏపీ ప్ర‌జ‌ల‌కు వైఎస్సార్ బీమా పథకం

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ బీమా పథకం ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. 18-50 ఏళ్ల మధ్య వారు మరణిస్తే నామినీకి రూ.5 లక్షల బీమా వర్తిస్తుంది. 51-70 ఏళ్ల మధ్య లబ్ధిదారుడు మరణిస్తే … Read More

ఎల్లలు దాటినా బతుకమ్మ సంబురాలు

బతుకమ్మ పండుగ కేవలం ఒక్క తెలంగాణకే గర్వకారణం. కానీ ఇప్పుడు ఆ సంబరం ఎల్లలు దాటి తెలంగాణకి కీర్తి ప్రతిష్ఠలను తెచ్చి పెడుతుంది. పూలతో భగవంతుని పూజించడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంప్రదాయం, కానీ ఆ పూలనే గౌరీ దేవిగా పూజించడం … Read More