ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే పద్మ
మెదక్ నియోజకవర్గం తెరాస ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఐదు కోట్ల వ్యయంతో ఆసుపత్రి నిర్మాణం చేసినా రామాయంపేట ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉందని ప్రశ్నించారు. అసెంబ్లీలో గళం విప్పిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రభుత్వం పై … Read More











