వైసీపీ నేత‌ల‌కు సిగ్గు, శ‌రం ఉందా ?: వంగ‌ల‌పూడి అనిత‌

వైసీపీ నేత‌ల‌కు సిగ్గు, శ‌రం లేదని మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. కాలకేయుల్లా మారి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటూ అగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. మచిలీపట్నం వీఓఏ నాగలక్ష్మిది కచ్చితంగా ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. ఈ … Read More

ఏడుపాయ‌ల దుర్గ‌మ్మ‌కు 5ల‌క్ష‌ల విరాళ‌మిచ్చిన ఎమ్మెల్సీ క‌విత‌

మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గాభవానీ మాత పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందినది. తాజాగా, అమ్మవారి ఆలయంలో నూతన రథం ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరాళం ప్రకటించారు. చారిత్రక పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గా మాత అమ్మవారి … Read More

ప్రారంభ‌మైన దీప్‌మేళా

ముఖ్యఅతిథిగా క‌రుణ గోపాల్‌ మూడు రోజుల పాటు హైటెక్స్‌లో సంద‌డి హైటెక్స్‌లో దీప్‌మేళా సంద‌డి మొద‌లైంది. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా దీపిక్షా మ‌హిళా క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఈ మేళాకు హైద‌రాబాద్ ప్ర‌జ‌ల నుండి విశేష స్పంద‌న వ‌స్తోంది. ఈ సంవ‌త్స‌రం … Read More

రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022 ఎడిషన్

RSM2022 యొక్క 12వ ఎడిషన్ మార్చి 26 నుండి ఏప్రిల్ 3 వరకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణలలో జరుగనున్నాయి. ఈ పండుగ భారతదేశం యొక్క గొప్ప & విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకుంటుంది. కేంద్ర విదేశీ వ్యవహారాలు … Read More

ఎంపీ అర్వింద్‌కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వారెంట్‌ జారీ చేశారు. కేసు విచారణకు హాజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు వారెంట్‌ జారీ చేసింది. 2020 … Read More

సిరిసిల్ల జిల్లాలో మాజీ నక్షల్స్ అరెస్ట్

జనశక్తి పేరిట కార్యకలాపాలు కొనసాగిస్తూ చందాల దందాకు తెరలేపే ప్రయత్నానికి బ్రేకులు పడ్డాయి. సిరిసిల్ల జిల్లాలో జనశక్తి కీలక సమావేశం ఏర్పాటు చేసిందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. జనశక్తి కదలికలపై ఆరా తీస్తున్న … Read More

ఏపీలో ప‌టిష్ట‌మైన పోలీస్ వ్య‌వ‌స్థ‌

ఏపీలో ప‌టిష్ట‌మైన పోలీస్ వ్య‌వ‌స్థ కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు పరిమల్ న‌త్‌వాణి. ఈ వ్య‌వ‌స్థ‌ను మరింత మెరుగు ప‌రిచేందుకు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రింత కృష్టి చేస్తున్నార‌ని అన్నారు. ఇందులో భాగంగానేఅద‌నంగా 163 పెట్రోలింగ్ వాహనాలు సీఎం ప్రారంభిచార‌ని కూ యాప్ ద్వారా వెల్ల‌డించారు.ఇవి … Read More

ఉపాధ్యాయురాల‌ని కారులో ఎక్కించుకొని అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు

లిఫ్ట్ ఇస్తానంటూ ఉపాధ్యాయురాలిని నమ్మించి ఆపై బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడో ఉపాధ్యాయుడు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మంలో నివసిస్తున్న బానోతు కిశోర్ మహబూబ్‌నగర్ జిల్లా గార్ల మండలంలోని అంకన్నగూడెం పాఠశాలల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతడి భార్య కూడా ఉపాధ్యాయురాలే. భార్యాభర్తలు ఇద్దరూ … Read More

మంచి భ‌విష్య‌త్తు కోస‌మే త్యాగాలు చేశారు : ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు

కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే ప్రజల త్యాగాలకు ద్రోహం చేసినట్టేన‌న్నారు ఎంపీ కె. రామ్మోహ‌న్ నాయుడు. తమకు మంచి భవిష్యత్తు నాశ‌నం చేయ‌వ‌ద్ద‌ని కోరారు. మంచి భవిష్యత్తు లభిస్తుందని భూములను త్యాగం చేసిన 16500 మంది రైతులతో పాటు … Read More

బాధితుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాలి :బండి సంజ‌య్‌

సికింద్రాబాద్‌ బోయిగూడ లోని స్క్రాప్ గోదాం లో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. ఈ ప్రమాదంలో బీహార్ కు చెందిన 11 మంది పేద కార్మికులు సజీవదహనం కావడం … Read More