ఏపీలో ప‌టిష్ట‌మైన పోలీస్ వ్య‌వ‌స్థ‌

ఏపీలో ప‌టిష్ట‌మైన పోలీస్ వ్య‌వ‌స్థ కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు పరిమల్ న‌త్‌వాణి. ఈ వ్య‌వ‌స్థ‌ను మరింత మెరుగు ప‌రిచేందుకు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రింత కృష్టి చేస్తున్నార‌ని అన్నారు. ఇందులో భాగంగానే
అద‌నంగా 163 పెట్రోలింగ్ వాహనాలు సీఎం ప్రారంభిచార‌ని కూ యాప్ ద్వారా వెల్ల‌డించారు.
ఇవి త్వరితగతిన అత్యవసర ప్రతిస్పందనను అందించడంలో, నేరాలను అరికట్టడంలో & పోలీసింగ్‌ను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయన్నారు.