రైతుల‌ను మోసం చేస్తున్న ఐకేపీ ఏజెంట్లు

ఐకేపీ సెంటర్ల వ‌ద్ద ఏజెంట్ల క‌మీష‌న్ దందా గ‌త ప్ర‌భుత్వల హయంలో రైతులు మోస‌పోయారు. స్వ‌రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఈ ఇబ్బందులు ఉండ‌వ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి ప్రతి గ్రామాన ఐకేసీ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. స్వ‌యంగా రైతు వ‌ద్ద నుండి ప్ర‌భుత్వ‌మే వ‌డ్ల‌ను … Read More

సింగ‌ర్ మ‌ధుప్రియ‌కు వేధిస్తున్న ఆక‌తాయిలు

తెలంగాణ గాణ కోకిల‌గా చిన్న‌త‌నంలో పేరు తెచ్చుకున్న సింగ‌ర్ మ‌ధుప్రియ వేధింపుల‌క గుర‌వుతుంది. గ‌త కొన్ని రోజులుగా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వివిధ నెంబ‌ర్ల నుండి ఫోన్ చేయ‌డం, ఫెస్‌బుక్ ద్వారా అసభ్య‌క‌ర‌మైన సందేశాలు పంపిస్తున్నార‌ని పోలీసుల‌కు ఆమె ఫిర్యాధు చేశారు. … Read More

పార్ల‌మెంట్‌ను ర‌ద్దు చేసిన ప్రెసిడెంట్‌

పార్ల‌మెంట్‌ను రద్దు చేస్తూ ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి రద్దు చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికల తేదీలను ప్రకటించారు. నవంబర్‌ 12, 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి ముందు శుక్రవారం సాయంత్రంలోగా ప్రభుత్వ … Read More

ఓవైపు లౌక్‌డౌన్ మ‌రోవైపు జూబ్లీహిల్స్ డాల్ఫిన్ హోట‌ల్‌లో వ్య‌భిచారం

ఓవైపు క‌రోన క‌ట్ట‌డిలో పోలీసులు నిమ్మ‌గ్న‌మైనారు. ఇదే అదునుగా భావించిన కొందరు వ్య‌భిచారానికి తెర‌లేపారు. వివ‌రాల్లోకి వెళ్తే జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.41లో ఉన్న డాల్ఫిన్‌ హోటల్‌ ఓయో రూమ్‌లో వివిధ ప్రాంతాల నుంచి సెక్స్‌ వర్కర్లను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం … Read More

కొండాపూర్ ఆసుప‌త్రి నుండి 500 డోసుల కోవిషీల్డ్ మాయం

కొండాపూర్ ఏరియా ఆసుప‌త్రి నుండి 500 వంద‌ల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాయమైపోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. క‌రోనా క‌ట్టడిలో వ్యాక్సిన్ త‌ప్ప‌కుండా ప్ర‌తి ఒక్క‌రికి చేరాలనే ఉద్దేశ్యంతో ప్ర‌భుత్వం క‌ఠిణ‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుంది. అయినా కానీ ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల సూప‌రిండెంట్‌లు, న‌ర్సుల‌, … Read More

ఈ టైంలో శృంగారం కావ‌లంటే నెల ఆగ‌ల్సిందే

కోట్లు మందిని తొలుస్తున్న ప్ర‌శ్న ఇదే క‌రోనా టైంలో శృంగారం డెక్క‌న్న్యూస్‌, హెల్త్ బ్యూరో – క‌రోనా లౌక్‌డ‌న్‌లో చ‌డి చ‌ప్పుడు కాకుండా చాలా పెళ్లిళ్లు జ‌రిగాయి. క‌రోనా నుండి కోలుకున్న త‌ర్వాత కూడా కొన్ని పెళ్లిళ్లు జ‌రిగాయి. అయితే ఇప్పుడు … Read More

ఆనంద‌య్య‌కు జెట్ క్యాట‌గిరీ సెక్యూర‌టీ

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనాకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జ‌ల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య ఆయుర్వేద ఔష‌దాన్ని క‌నుగొన‌డం సంచ‌ల‌నానికి దారితీసింది. ఇప్ప‌టికే వేల మంది అక్క‌డి చేరుకున్నారు. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా స‌చ‌ల‌నంగా మారిన ఈ ఔష‌ధంపై రాష్ట్ర ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా … Read More

డేరా బాబాకు పేరోల్ మంజూరు

దేశంలో సంచ‌ల‌నం సృష్టించిన స‌చ్ఛ సౌధ్ చీఫ్ డేరా బాబా (గుర్మీత్ రామ్ ర‌హీం సింగ్‌) ఎట్ట‌కేల‌కు పేరోలు మంజూరు చేశారు జైలు అధికారులు. త‌న త‌ల్లికి అస్వ‌స్థ‌తగా ఉంద‌ని త‌న‌ని క‌లిసేందుకు డేరా బాబా ఈ నెల 17న ధ‌ర‌ఖాస్తు … Read More

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్‌

ఎట్ట‌కేల‌కు, ఎన్నో మ‌లుపులు తిరిగిన నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. సుప్రీంలో బెయిల్ పిటిషన్ వేయడం సబబేనని వ్యాఖ్యానించింది. సొంత పూచీకత్తు, … Read More

నెల్లూరు ఆయుర్వేదంపై అధ్యయనం చేయండి : వెంక‌య్య‌నాయుడు

ఆయుష్ ఇన్ ఛార్జ్ మంత్రి, ఐ.సి.ఎం.ఆర్. డైరక్టర్ జనరల్ తో మాట్లాడిన ఉపరాష్ట్రపతి కోవిడ్ బాధితులకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో అందిస్తున్న ఆయుర్వేద మందు మీద అధ్యయనం ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆయుష్ ఇన్ చార్జ్ మంత్రి … Read More