సోఫాల విభాగంలో అడుగిడిన సెంచురీ మాట్రెసెస్‌

హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 26, 2025: భార‌త‌దేశంలో నిద్రవిష‌యంలో ప్ర‌త్యేక‌త సాధించిన సెంచురీ మాట్రెసెస్ ఇప్పుడుకొత్త‌గా సెంచురీ సోఫాల‌తో బెడ్రూంల నుంచి లివింగ్ రూంల‌లోకికూడా ప్ర‌వేశించింది. వీటిని కంపెనీ బ్రాండ్ అంబాసిడ‌ర్ పీవీసింధు హైద‌రాబాద్‌లో ఆవిష్క‌రించారు. ఇన్నాళ్లూ ప‌రుపులు, దిండ్ల‌కే ప‌రిమిత‌మైన ఈ … Read More

మేడారం జాతర అభివృద్ధికి 150కోట్లు

ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా జాతరతో పాటు, ఏడాది పొడవునా వేలాది మంది భక్తులు సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించడానికి మేడారంకు తరలివస్తుంటారు. ముఖ్యంగా వారాంతాలు, సెలవుదినాల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మేడారం ప్రాంగణాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా మేడారంలో పర్యటించనున్నారు. మహా జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై పూజారులు, ఆదివాసీ నేతలు, గిరిజన ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. ఇప్పటికే సోమవారం ఆయన కార్యాలయంలో అధికారులు, మంత్రులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం ఏమిటంటే ప్రతి నిర్మాణం ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలనేది. ఈ క్రమంలో గ్రానైట్, లైమ్‌స్టోన్ వంటి సహజ పదార్థాలను వినియోగించాలని నిర్ణయించారు. స్థపతి ఈమని శివనాగిరెడ్డి మార్గదర్శకత్వంలో పనులు సాగనున్నాయి.గద్దెల ప్రాంగణాన్ని విస్తరించడం, ద్వారాల సంఖ్య పెంచడం, భారీ స్వాగత తోరణాల నిర్మాణం వంటి పనులు చేపడతారు. ప్రత్యేకంగా తోరణాల ఎత్తు 40 అడుగుల వరకు పెంచాలని యోచిస్తున్నారు. భక్తుల రద్దీ సమయంలో తోపులాటలు జరగకుండా క్యూలైన్లను బలపరుస్తారు. గద్దెల చుట్టూ ర్యాంపులు, ఎత్తైన ప్రదేశాలు నిర్మించి భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటారు. రూ.150 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక వచ్చే ఏడాది జనవరి చివర్లో జరగబోయే మహా జాతర దృష్ట్యా ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. అందులో రూ.91 కోట్లు రోడ్ల విస్తరణ, వంతెనలు, కాలువల నిర్మాణానికి వినియోగించనున్నారు. మిగిలిన నిధులతో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సౌకర్యాలు, భక్తులకు అవసరమైన తాత్కాలిక వసతులు కల్పించనున్నారు.

8 నెలల శిశువు ప్రాణాలను కాపాడిన హైదరాబాద్‌ లిటిల్ స్టార్స్ & షీ వైద్యులు

హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 23, 2025: 8 నెలల శిశువుకు శ్వాసనాళంలోని ఏర్పడిన భారీ కణితిని తొలగించి ప్రాణాలు కాపాడారు. ఇంత తక్కువ వయసున్న శిశువుకి ఇలాంటి చికిత్స చేయడం హైదరాబాద్ లో తొలసారి. ఇందుకు సంబంధించిన వివరాలను బంజారాహిల్స్ లోని లిటిల్ … Read More

సెపక్‌తక్రా క్రీడాకారిణికి నూతన జీవితాన్ని అందదించిన డా. హరి ప్రకాష్

హైదరాబాద్, 23 సెప్టెంబర్ 2025: న్ననాటి నుంచే సెపక్‌తక్రా ఆటగాళ్లలో ఒకరుగా ఎదిగారు నవత. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్న ఆమె, 2024 ఆసియా క్రీడల్లో పాల్గొనాలనే లక్ష్యంతో గోవాలో శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. అయితే, శిక్షణ సమయంలో … Read More

త‌ల్లీబిడ్డ‌ల ఆరోగ్యానికి పెద్ద‌పీట వేయాలి

గ‌ర్భ‌వ‌తులు ప‌రీక్ష‌ల కోసం వ‌చ్చిన‌ప్పుడు త‌ల్లీబిడ్డ‌లు ఇద్ద‌రి ఆరోగ్య ప‌రిస్థితిని స‌మ‌గ్రంగా అంచ‌నా వేయాల‌ని, ఇద్ద‌రిలో ఏ ఒక్క‌రికి ఎలాంటి స‌మ‌స్య ఉన్నా.. ఇత‌ర విభాగాల వైద్యుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని ముందుగానే త‌గిన చికిత్స‌లు అందించ‌డం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడాల‌ని … Read More

తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎలాంటి సర్వేలు నిర్వహించలేదని ఛైర్మన్, మీడియా & కమ్యూనికేషన్స్, టీపీసీసీ సామ. రామ్మోహన్ రెడ్డి అన్నారు. జూబ్లీ హిల్స్ తో సహా పలు నియోజకవర్గాల్లోకాంగ్రెస్ పార్టీ సర్వేలు చేయించిందని, పార్టీ పరిస్థితి బాగా లేదని సర్వేలో … Read More

గాజుల రామారంలో హైడ్రా ఉక్కపాదం

హైదరాబాద్లోని గాజుల రామారంలో ‘హైడ్రా’ కూల్చివేతలు ప్రారంభించింది. ఇక్కడ 100 ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించి, 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ. 10 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో హైడ్రా అధికారులు, సర్వే … Read More

అబ్బాయిల మనసులు దోచుకుంటున్న మధుమిత

తన అందచందాలతో అబ్బాయిల మనసులు దోచుకుంటూ, తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న వర్ధమాన నటి మధుమిత. స్టైలిష్ లుక్స్, మాయ చేసే చిరునవ్వుతో యూత్ ఆడియన్స్‌ని మంత్రముగ్ధులను చేస్తోంది. ఇటీవల రక్త గులాబీలు, నేను రెడీ, అఖండ 2, … Read More

అందాలు ఆరబోస్తున్న హైదరాబాదీ అమ్మాయి

సినిమా ఓ రంగుల ప్రపంచం. ఇందులో అడుగు పెట్టాలని ప్రతీ ఒక్కరి కోరిక. అయితే ఈ పరిశ్రమలో నెట్టుకురావాలంటే కాస్త కష్టమైన పనే. అయినా ఎక్కడా వెనక్కి తగ్గేది లేదంటూ ముందుకు దూసుకపోతుంది మన హైదరాబాదీ అమ్మాయి మోహన సిద్ది. తన … Read More

రాజీకీయాల్లోకి వైఎస్సార్ వారుసుడిగా షర్మిల కొడుకు

వైఎస్ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు … Read More