హైదరాబాద్‌లో తగ్గని కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్‌లో మళ్లీ పర్యటించనున్న కేంద్ర బృందంఏప్రిల్‌ 25 నుంచి ఈనెల 2వరకు పర్యటించిన కేంద్ర బృందంకేంద్రం బృందం సంతృప్తికరంగా నివేదిక ఇచ్చిందంటున్న రాష్ట్ర ప్రభుత్వంకేంద్ర బృందం అధికారులను తప్పుదోవపట్టించారని ..కేంద్ర హోంశాఖకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఫిర్యాదుసంజయ్‌ ఫిర్యాదుతో … Read More

నేటి నుంచి యాదాద్రి నృసింహుని జయంతి ఉత్సవాలు

డెక్కన్ న్యూస్ :యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నేటి నుంచి మూడు రోజులపాటు స్వామివారి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం స్వస్తివాచనం, లక్షపుష్పార్చన సేవ, తిరువేంకటపతి అలంకార సేవ, రాత్రి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవలు జరుగుతాయి. మంగళవారంం … Read More

నేటి నుండి మద్యం అమ్మకాలు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మూడో దశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే … Read More

దేశవ్యాప్తంగా నేటి నుంచి లాక్‌డౌన్‌ 3.0

 కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మూడో విడత నేటి నుంచి అమల్లోకి రానుంది. లాక్‌డౌన్‌ అమలుతో ఇప్పటి వరకు సాధించిన ఫలితాన్ని పదిలం చేసుకునేందుకే ఈసారి కొన్నిటిపై ఆంక్షలు..మరికొన్నిటికి మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి … Read More

దేశంలో మరో ఫ్లూ

దేశంలో మరో ఫ్లూని గుర్తించారు అధికారులు. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ వల్ల ఏడు జిల్లాల్లోని 306 గ్రామాల్లో సుమారు 2500 పందుల మృతి చెందాయి. భోపాల్‌లో మొదటి ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ (ఏఎస్‌ఎఫ్‌) నమోదైనట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ … Read More

బంగ్లాదేశ్‌, భారత్‌కన్నా ఆర్థికంగా బలంగా ఉంది

కరోనా కష్టకాలంలో పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ ఆర్థికంగా భారత్‌కన్నా బలంగా ఉంది. చైనా కన్నా కూడా దృఢంగా ఉంది. ‘ది ఎకానమిస్ట్‌’ పత్రిక జరిపిన విశ్లేషణలో ఈ విషయం వెల్లడయింది. కరోనా కారణంగా ఏ దేశం ఎంత బలంగా ఉందనే విషయాన్ని … Read More

లాక్ డౌన్ ను ప్రజలు తప్పక పాటించాలి : ముఖ్యమంత్రి

కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎప్పటికప్పుడు తలెత్తే పరిస్థితులకు అనుగుణంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వైరస్ సోకిన వారు కలిసిన వారందరి పరిస్థిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని చెప్పారు. వైరస్ వ్యాప్తి జరగకుండా అమలు … Read More

ఆర్ధికరంగం కోలుకోవడానికి చాల సమయం పడుతుంది

కరోనా లాక్ డౌన్ వల్ల కుదేలైన ఆర్థికరంగం గాడిలో పడాలంటే చాలా సమయం పడుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో చేసిన పలు సర్వేల ఆధారంగా పలు ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు … Read More

జేఈఈ, నీట్ పరీక్షలపై తేదీలపై 5 న ప్రకటన.

లాక్‌‌డౌన్ కారణంగా వాయిదాపడ్డ జేఈఈ, నీట్ పరీక్షల తేదీలను మే 5 న ప్రకటిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘‘లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడ్డ పరీక్షల తేదీలను మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మే 5 న ప్రకటిస్తారు. … Read More

లక్షల 26 వేల 991 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు.

ఇవాల్టి వరకు 5 వేల 965 కొనుగోలు కేంద్రాల ద్వారా 26 లక్షల 26 వేల 991 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు. 1063 కొనుగోలు కేంద్రాల ద్వారా 3 లక్షల 2వేల 596 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు … Read More