ఏపీలో బీజేపీ భారీ యాత్రకు ప్లాన్… 5 వేల సభలు.

ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ.. రాష్ట్రవ్యాప్తంగా మరో యాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. ఇవాళ విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చేపట్టిన జలం కోసం జనయాత్రకు మంచి … Read More

గోరంట్ల‌పై చ‌ర్య‌లు తీసుకోండి – రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాలింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై మహిళా జేఏసీ నేతల ఫిర్యాదు పట్ల తాజాగా రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. మహిళా నేతల ఫిర్యాదును రాష్ట్రపతి కార్యాలయం ఏపీ సీఎస్ కు … Read More

మ‌ళ్లీ టూర్ ప్లాన్ చేసుకున్న కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లుండి(31వ తేదీన) బిహార్‌ పర్యటనకు వెళ్లనున్నారు. గల్వాన్‌ ఘర్షణల్లో అమరులైన ఐదుగురి జవాన్ల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు వారికి ఆర్థిక సాయం అందజేయనున్నారు. సైనిక కుటుంబాలతో పాటు.. ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో … Read More

తెలంగాణా విద్యుత్ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్

విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు 3.646 శాతం కరువు భత్యం(DA) పెంచుతూ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్‌కో) సీఎండీ డి. ప్రభాకర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్ల DA 24.992శాతం నుంచి 28.638 శాతానికి పెరిగింది. గత … Read More

భార‌త‌దేశంలో గుండెపోటుకు ప్ర‌ధాన కార‌ణాలివే

డాక్ట‌ర్ బి.హ‌య‌గ్రీవ‌రావుసీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ కార్డియాల‌జిస్టు, ఎల‌క్ట్రోఫిజియాల‌జిస్టు, కిమ్స్ ఆస్ప‌త్రి భార‌త‌దేశంలో ఇటీవ‌లి కాలంలో గుండెపోటు ఘ‌ట‌న‌లు చాలా ఎక్కువ‌గా సంభ‌విస్తున్నాయి. యువ‌త కూడా త‌ర‌చు వీటి బారిన పడుతున్నారు. భార‌తీయుల‌కు ఈ విష‌యంలో ఉండే ముప్పు కార‌ణాలు, ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌తో … Read More

తుంటి ఆర్థ్రోప్లాస్టీపై కిమ్స్ ఆసుపత్రిలో వర్క్‌షాప్

తుంటి ఆర్థ్రోప్లాస్టీ మౌలిక విధానాల (ఏబీసీ హిప్‌) గురించి సికింద్రాబాద్‌ కిమ్స్ ఆసుపత్రిలో ఆదివారం సీఎంఈ వర్క్‌షాప్ జరిగింది. తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ (టోసా), ట్విన్ సిటీస్ ఆర్థోపెడిక్ సొసైటీ (టీసీఓఎస్) సహకారంతో కిమ్స్ ఆసుపత్రి ఈ వర్క్‌షాప్‌ని నిర్వహించింది. … Read More

భాజ‌పాకి జై కొట్టిన హీరో నితిన్‌

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో టాలీవుడ్ యువ హీరో నితిన్ స‌మావేశం కాసేప‌టి క్రితం ముగిసింది. బండి సంజ‌య్ పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో బీజేపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ అనంత‌రం హైద‌రాబాద్ వ‌చ్చిన జేపీ న‌డ్డా… శంషాబాద్‌లోని నోవాటెల్ … Read More

త్వరలోనే కేసీఆర్, కేటీఆర్ స్కామ్‌లూ బయటపడతాయి: రాజగోపాల్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి అమిత్‌షా వచ్చిన మరుసటి రోజే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ బయటపడిందని తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్కామ్‌లూ … Read More

రాజాసింగ్‌పై పీడి యాక్ట్ నిలుస్తుందా?

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై నమోదు చేసిన పీడీ యాక్ట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అడ్వైజరీ బోర్డు నిర్ణయం కీలకం కానుంది. ఇప్పటికే మూలాఖత్ ద్వారా రాజాసింగ్ను కుటుంబసభ్యులు కలిశారు. నిజానికి పీడీ యాక్ట్ నమోదైన వ్యక్తులు.. జైలులో 3 నెలలు … Read More

కేసీఆర్ కావాలా..? మోదీ కావాలా?.. ప్రశ్నలకు సూటి ప్రశ్న

సీఎం కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా 3వ విడత పాదయాత్రను బండి సంజయ్ దిగ్విజయంగా పూర్తి చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ ఎదుగుదలను ఆపలేరని ఓ ప్రకటనలో ఆయన హెచ్చరించారు. … Read More