మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హ్య‌త‌కు కుట్ర‌

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌న విష‌యం తెర‌మీద‌కు వ‌చ్చింది. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ, ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర జరిగిందని, ఈ ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేశామని సైబరాబాద్‌ సీపీ సీఫెన్‌ రవీంద్ర తెలిపారు. బుధవారం రాత్రి … Read More

40 రోజుల‌కు పైగా కొవిడ్‌పై పోరాడి గెలిచిన 70 ఏళ్ల వృద్ధుడు

కొవిడ్‌-19 ఇన్ఫెక్ష‌న్ సోకి, 40 రోజుల‌కు పైగా దాంతో పోరాడిన వృద్ధుడికి పూర్తిగా న‌యం చేసిన‌ట్లు న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒకైట‌న సెంచురీ ఆస్ప‌త్రి వైద్యులు ప్ర‌క‌టించారు. బోయిన్‌ప‌ల్లికి చెందిన సి.ఎన్. మూర్తి త‌న‌కు మూడు రోజులుగా జ్వ‌రం ఉందంటూ ఫిబ్ర‌వ‌రి … Read More

వినికిడి యంత్రాలు ఇప్పుడు న్యూర‌లాజిక‌ల్ ఎమ‌ర్జెన్సీగా మారాయి : డా. జ‌నార్ధ‌న‌రావు

భార‌త‌దేశంలో పుట్టిన ప్ర‌తి వెయ్యిమంది పిల్ల‌ల్లో ఇద్ద‌రు లేదా ముగ్గురికి తీవ్రమైన వినికిడి లోపం ఉంటోంది. శిశువులుగా ఉన్న‌ప్పుడు లేదా బాల్యంలో ఇంకా ఎక్కువ మంది తమ వినికిడిని కోల్పోతారు. జీవితంలో మొదటి మూడేళ్ల‌లోనే మాట్లాడ‌టం, భాష అభివృద్ధి చెంద‌డం లాంటివి … Read More

బంకర్ల‌లోకి దాగిన పుతిన్ కుటుంబం

ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాలు త‌మ వైఖ‌రిని వెల్ల‌డిస్తు్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం ముదిరి అణుయుద్ధంగా మారుతుందన్న భయం అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లో ఉందని రష్యాకు చెందిన రాజకీయ శాస్త్ర … Read More

ఆప‌రేష‌న్ గంగా కొన‌సాగుతోంది : కిష‌న్ రెడ్డి

ఉక్రేయిన్‌లో చిక్కుకున్న వారికి భార‌త‌దేశానికి త‌ర‌లించ‌డానికి ఆప‌రేష‌న్ గంగా కొన‌సాగుతుంద‌ని అన్నారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ర‌ష్యా, ఉక్రేయిన్ దేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న యుద్ధం త్వ‌ర‌గా ముగియాల‌ని ఆకాంక్షించారు. భారతీయ వైమానిక దళం ఈరోజు ఉదయం #OpGangaలో చేరింది, అది … Read More

రోడ్డు ప్ర‌మాదంలో ఎమ్మెల్యే కుమారుడు

తూర్పు గోదావ‌రి జిల్లాల్లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఎమ్మెల్యే కుమారుడికి తీవ్ర గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పాత ఇంజరం 216 జాతీయ రహదారిపై.. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమారుడు సుమంత్ ప్రయాణిస్తున్న … Read More

అణుబాంబు దాడికి సిద్ద‌మ‌వుతున్న ర‌ష్యా

ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య యుద్ధం మ‌రింత ముదురుతోంది. తొలిద‌శ స‌మావేశంలో యుద్ధం నిలిపివేయాలా, కొన‌సాగించాలా అనే అంశంపై పూర్తి క్లార‌టీ రాలేదు. దీంతో మారో మారు చ‌ర్చ‌లకు సిద్ద‌మ‌వుతార‌ని అనే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ఉక్రెయిన్‌పై అణుబాంబు ప్ర‌యోగించాల‌ని … Read More

విద్యార్థుల‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం : సీఎం జ‌గ‌న్

ఉక్రేయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల‌కు ఎటువంటి క‌ష్టం రాకుండా చూసుకుంటామ‌ని హామీ ఇచ్చారు ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి. అధికారుల‌తో ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వెళ్లిన విద్యార్థుల వివ‌రాలు సేక‌రించాల‌ని మంత్రుల‌ను, అధికారుల‌ను అదేశించారు. కేంద్ర … Read More

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల‌క అండ‌గా కేంద్ర ప్ర‌భుత్వం – కిష‌న్‌రెడ్డి

ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంలో భార‌తీ విద్యార్థులు చిక్కుకున్న సంగ‌తి విదిత‌మే. వారిని వెన‌క్కి తీసుకరావ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం, భార‌తీయ ఎంబసీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇటీవ‌ల ప్రధాని న‌రేంద్ర‌మోడీ కృషి వ‌ల్ల అక్క‌డి నుండి ప్ర‌త్యేక విమానంలో … Read More

ఆన్‌లైన్‌కు బై బై… ఆఫ్‌లైన్‌ కు హాయ్‌ హాయ్‌

ఎక్స్‌లెన్సియా ఇనిస్టిట్యూషన్స్‌ ఫౌండర్‌–డైరెక్టర్‌ వెంకట్‌ మురికి కరోనా డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్థను విస్తృతం చేయడం మాత్రమే కాదు విద్యావ్యవస్ధలోనూ చాలా మార్పులను తీసుకువచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకోవడానికి నేలవిడిచి సాముచేస్తోన్న ఎడ్‌టెక్‌ సంస్థలకు కుప్పలుతెప్పలుగా అవకాశాలను తీసుకురావడంతో పాటుగా పాఠశాలలు … Read More