పొలంలో దొరికిన వెండి ఆభ‌ర‌ణాలు

డెక్క‌న్ న్యూస్ ప్ర‌తినిధి, శ్రీకాంత్ చారి ఓ రైతు వ్యవసాయ పొలంలో రాగి పాత్రలు, వెండి అభరణాలు లభ్యమైన ఘటన పరిగి మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్‌నగర్‌లో చోటు చేసుకుంది. తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. సుల్తాన్‌నగర్‌ గ్రామానికి చెందిన సిద్దిఖీ … Read More

ఇద్దరు మావోయిస్టుల అరెస్టు

ప్రభుత్వ నిషేదిత సంస్థ మావోయిస్టు మిలీషియాకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల రూరల్‌ కలివేరు క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం చోటుచేసుకుంది. చర్ల పోలీసులు కలివేరు క్రాస్‌రోడ్డులో తనిఖీలు చేపట్టారు. ఈ … Read More

నిమ్స్‌లో భయం భయం

నిమ్స్‌ ఆస్పత్రి కరోనా భయంతో వణికిపోతోంది. ఆస్పత్రి కార్డియాలజీ విభాగానికి చెందిన నలుగురు రెసిడెంట్‌ వైద్యులు, ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లకు తాజాగా కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో వారిని ఆస్పత్రి మిలీనియం బ్లాక్‌లోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. ఓ రోగికి స్టెంట్‌ … Read More

చేగుంట‌లో ఏడుగురికి క‌రోన ప‌రీక్ష‌లు

ఇటీవల మెద‌క్ జిల్లా చేగుంట‌లో ఓ కండాక్ట‌ర్ కుటుంబానికి క‌రోనా సోకింది. దీంతో ఆ ప‌ట్ట‌ణం అంతా భ‌యం గుప్పిట్లో వెల్ల‌దీస్తోంది. కాగా ఆ కండాక్ట‌ర్ కూతురు కూడా చేగుంట‌లో ఉండ‌డం త‌ర‌చూ అత‌ని ఇంటికి వెళ్ల‌డం జ‌రిగింద‌ని అధికారులు స‌మాచారం … Read More

తెలంగాణలో ఇవాళ కొత్తగా 129 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కరోనా సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా నిర్ధారణ అయిన వారి సంఖ్య 3 వేల మార్క్‌ దాటింది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 129 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు … Read More

సీఎం కెసిఆర్ కార్లకే చలాన్ వేసిన పోలీసులు

రాష్ట్ర ముఖ్యమంత్రి కార్లకే చలాన్ వేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సీఎం కెసిఆర్ కాన్వాయ్ లోని కార్లు ఓవర్ స్పీడ్ గా వెళ్తున్నాయి అని చలాన్ విధించారు పోలీసులు. సూర్యపేట పరిధిలోని శ్రీరంగపురంలో  2019 అక్టోబర్ 16 వ … Read More

ఆయన కల నిజంగానే నెరవేరింది : తెజస

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు కల నెరవేరింది అని హెద్ధేవ చేసారు మెదక్ జిల్లా తెలంగాణ జనసమితి పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వి. రాజశేఖర్ రెడ్డి. దేశంలో తమ కంటే మంచి పాలన … Read More

రైతుల మీద మీ పెత్త‌నం ఏందీ ? : బ‌ండి సంజ‌య్‌

తెలంగాణ‌లో రైతులు వారికి ఇష్టం వ‌చ్చిన పంట కూడా పండించుకునే అధికారం లేకుండా పోయింద‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌ కుమార్‌‌ ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాల ఆశయంగా ఏర్పడిన తెలంగాణ.. గత ఆరేళ్లలో దగాకు గురయ్యిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ … Read More

భ‌యం గుప్పిట్లో చేగుంట

బ‌య‌ట‌కు వెళ్లాలంటే… భ‌యం, ప‌క్క‌న ఉన్న‌వారిని క‌లవాలి అంటే భ‌యం, బంధువులు వ‌స్తున్నారంటే భ‌యం. ఇప్పుడూ చేగుంట‌లో ఎవ‌రిని క‌దిలించిన అంతా భ‌యం భ‌యం. ఇది అంతా క‌రోనా మ‌హ‌మ్మ‌రి సృష్టించిన భ‌యం. గ‌త కొన్ని రోజులుగా చేగుంట ప‌ట్ట‌ణంలో కంటి … Read More

హైదరాబాదులో మ‌ళ్లీ డ్ర‌గ్స్ దందా

డ్ర‌గ్స్ విక్ర‌య‌దారులు రూట్ మార్చారు. క‌రోనా లాక్‌డౌన్‌ని విచ్చల విడిగా వాడుకుంటున్నారు. పెద్ద పెద్ద ప‌ట్ట‌ణాల్లో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేయాలంటే మామూలు విష‌యం కాదు. డేగ క‌ళ్లు ఎప్పుడు ఏటు నుంచి వెంటాడుతాయో ఎవ‌రికీ తెలియ‌దు. అందుకే ఆ కేటుగాళ్లు పోలీసుల‌ను … Read More