సెక్రటేరియట్ ముందు మీడియా పాయింట్ ఏర్పాటు చేసుకున్న జర్నలిస్టులు

గత ఏడాదిగా అనేక రకాల విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం హామీ ఇచ్చి పట్టించుకోలేదు. అయ్యగారు లేకుండా పెళ్లి అవుతుందా,మీరు లేకుండా రాజకీయం ఉంటుందా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వసతి ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్.. సెక్రటేరియట్ లోకి అనుమతించకపోవడంతో సమాచార సేకరణ … Read More

కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. దాదాపు పది రోజుల క్రితం … Read More

డెక్కన్ ఆసుపత్రి పై ప్రభుత్వ కొరడా

సోమాజిగూడ‌లోని డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స‌ల‌ను రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకుంది. ప్రజల నుండి ఫిర్యాదులు అందితే ఆసుపత్రి అనుమతులు కూడా రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ … Read More

ఎముక‌లే మ‌నిషిని కాపాడుతాయి : ‌కిమ్స్ స‌వీర వైద్యులు రామాంజ‌నేయులు

నేష‌న‌ల్ బోన్ & జాయింట్ డే – 4వ ఆగ‌ష్టు 2020 మ‌నిషి కాప‌డ‌డంలో ఎముక‌లు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని అనంత‌ర‌పురం కిమ్స్ స‌వీర ప్ర‌ముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్ట‌ర్ టి. రామాంజ‌నేయులు అన్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఆగస్టు 4 న … Read More

మీడియా ప్ర‌తినిధుల‌కు 50 ల‌క్ష‌లు ఇవ్వాలి : ఏఐఎస్ఎఫ్‌

మీడియా ప్రతినిధులను కరుణ వారియర్స్ గా గుర్తించి వారికి 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించాలని ఏఐఎస్ఎఫ్‌ ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను జాతీయం చేస్తూనే కరోనా చికిత్సలో విస్తృత పరుస్తూనే మీడియా ప్రతినిధులను కరోనా వారియర్స్ గా … Read More

జిమ్‌ల‌కు అనుమ‌తినిచ్చిన కేంద్రం

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దాంతో యోగా సెంటర్లు, జిమ్‌లు మూతపడ్డాయి. అయితే అన్‌లాక్‌ 3.0లో భాగంగా వీటిని తిరిగి ప్రారంభించేకుందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ నెల 5 నుంచి వీటిని తిరిగి ప్రారంభించవచ్చని తెలిపింది. … Read More

క‌రీంన‌గ‌ర్ రెండో రాజ‌ధాని?

రాష్ట్రంలో కూడా రెండు రాజధానులు చేసే ప్రయత్నాలు సీఎం కేసీఆర్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. సీఎం కేసీఆర్‌పై వీహెచ్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఆంధ్రా సీఎం జగన్ ఏపీలో మూడు రాజధానులు చేస్తుండగా, తెలంగాణలో కేసీఆర్ రెండు … Read More

24 గంట‌ల్లో తెలంగాణలో ఎన్ని కేసులో తెలుసా ?

రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 1,986 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా .. వైర‌స్ తో 14 మంది చ‌నిపోయార‌ని శుక్ర‌వారం రాష్ట్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో … Read More

జ‌గ‌న్ అంటే కేసీఆర్‌కి భ‌యం : బ‌ండి సంజ‌య్‌

అపెక్స్ కమిటీ స‌మావేశాన్నివాయిదా వేయాలని సీఎం కేసీఆర్ అడగడంపై రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ మండిప‌డ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య న‌డుసున్న జ‌లవివాద విష‌య‌మై తాను కేంద్ర మంత్రి కి పిర్యాదు చేస్తే ఆయన వెంటనే స్పందించారన్నారు. … Read More

మూడు రాజ‌ధానుల‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

రాష్ట్ర చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. శ్రావణ శుక్రవారం పర్వదినం ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి శుభ సంకేతాన్ని అందించింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ప్రాంతీయ సమానాభివృద్ధి దిశగా అతిపెద్ద ముందడుగు పడింది. మూడు రాజధానుల వ్యవస్థతో ప్రాంతీయ సమానాభివృద్ధి … Read More