హైదరాబాద్లో కరోనా కంటెన్న్మెంట్ జోన్లలో పర్యటించిన మంత్రి కేటీఆర్

 • కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ఆందోళన అవసరం లేదు • కంటెన్న్మెంట్ జోన్లలో ప్రజల నిత్య అవసరాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది • ఇళ్లలోనే ఉండండి, లాక్ డౌన్ ని పాటించండన్న మంత్రి • ఆపత్కాలంలో స్థానికులకు భరోసా నింపేందుకే ఇక్కడ పర్యటిస్తున్న అన్న మంత్రి … Read More

మాన‌వ‌త్వం ముందు క‌రోనా త‌ల‌వంచాల్సిందే

చిలకలూరిపేటలోని కొన్ని ప్రాంతాలలో దాదాపు 1200 కుటుంబాల‌కు కూర‌గాయ‌ల పంపిణీ చేసారు చిల‌క‌లూరిపేట శాస‌న‌సభ్యురాలు విడ‌ద‌ల ర‌జిని. ఒక్కొక్క‌రికి 5 కేజీల చొప్పున‌ పార్టీ నాయకురాలు తోట నాగ‌ల‌క్ష్మి ఆధ్వ‌ర్యంలో కూర‌గాయ‌లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారు ముఖ్య … Read More

ఏం చేద్దాం ?

కరోనా కనికరం లేకుండా నగరంలో విలయ తాండవం చేస్తుంది. గత మూడు రోజుల కింద కాస్త తగ్గిన కేసులు మళ్ళీ గత రెండు రోజులుగా వేగంగా విస్తరిస్తుంది. ఈ విస్తరణకు ఎలా అడ్డుకోవాలని రాష్త్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తుంది. హైదరాబాద్ … Read More

కాన్సర్ తో బాధపడుతున్న 5 సంవత్సరాల బాలునికి చికిత్స నిమిత్తం సుగుణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళం

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు భువనగిరి మండలంలోని సూరేపల్లి గ్రామంలో కాన్సర్ తో బాధపడుతున్న కాసుల వరుణ్ సాయి గౌడ్ S/o సురేష్ (5 సంవత్సరాల) బాలునికి చికిత్స నిమిత్తం సుగుణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో MPTC పాశం శివానంద్ తరపున … Read More

రిటైర్డ్ ఉద్యోగుల సేవలు కావాలి

కరోనా రోగుల కోసం రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగా రాష్ట్ర సీఎస్ ఉమేష్ కుమార్ రాజభవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న అంశాల … Read More

కరోనా భాదితులకు అండగా పారిశ్రామికవేత్తలు

కరోన వ్యాధి విస్తరిస్తున్న నేపధ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలలో మేముసైతం అంటూ ముందుకొచ్చారు దళిత పారిశ్రామికవేత్తలు. దళిత్ ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI ) తరపున ఈరోజు Dr బాబాసాహెబ్ అంబేడ్కర్ … Read More

కిమ్స్ హాస్పిటల్లో 100 మంది రక్త దానం

లాక్ డౌన్ నేపథ్యంలో యువత రక్త దానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెరాస నాయకులు కట్టెల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్స్ లో అయనతో పాటు మరో వంద మంది యువకులు, తెరాస కార్యకర్తలు … Read More

అంబేద్కర్ కు ప్రముఖుల నివాళులు

అంబేద్కర్ జయంతి సందర్బంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి అయన చేసిన సేవలను స్పీకర్ గుర్తు చేసారు. ప్రతి పౌరుడు కూడా అయన బాటలో నడవాలని సూచించారు. … Read More

మాస్క్ తో కెసిఆర్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని ప్రభుత్వం హుకూం జారీ చేసింది. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని తమని తాము కాపాడుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులగా తెలంగాణ ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు విలేకరుల సమావేశంలో … Read More

కుంభం అనిల్ కుమార్ రెడ్డి దాతృత్వం

◆ పుట్టిన ఊరు వలిగొండ పై ప్రేమ తో 18 లక్షల విలువ జేసే 9 రకాల నిత్యావసర వస్తువుల ను మండల కేంద్రంలో ఉన్న 3 వేల కుటుంబాలకు పంపిణీ..◆ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ … Read More