వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌పై మంత్రి సీరియ‌స్‌

రాష్ట్రంలో మెరుగైన వైద్యాన్ని ప్ర‌జ‌ల‌కు అందించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు మంత్రి ఈటెల రాజేంద‌ర్‌. అందుకు కోసం ప్ర‌తి ఒక్క అధికానికి క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. గురువారం అధికారుల‌తో సమీక్ష నిర్వ‌హించారు. చిన్న జబ్బులకు పెద్దాస్పత్రులకు పరుగులు తీసే అవసరం … Read More

సంక్రాంతి త‌రువాత తెరుచుకోనున్న స్కూళ్లు, కాలేజీలు

క‌రోనా వ‌ల్ల మూతప‌డ్డ‌వి ఒక్కొక్క‌టి తెరుచుకుంటున్నాయి. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలకు లోబ‌డి అనేక సంస్థ‌లు ప‌ని చేస్తున్నాయి. అయితే పిల్ల‌ల ఆరోగ్యాల‌ను దృష్టిలో ఉంచుకొని ఇప్ప‌టివ‌ర‌కు పాఠ‌శాల‌లు, కాలేజీలు ఓపెన్ చేయ‌లేదు. కాగా కొత్త ఏడాదిలో ఇవి కూడా తెర‌చుకోనున్నాయి.సంక్రాంతి … Read More

ఆవేర్ గ్లోబల్ హాస్సిట‌ల్‌లో ఆరుదైన చికిత్స‌

ఉదరభాగం తొలగించి ప్రాణదానం చేసిన ఆసుపత్రి వైద్యులు-చికిత్స‌కు ముందు 10 నెల‌ల పాటు ప్రాణాల కోసం పోరాడిన మ‌హిళ‌ ఖ‌మ్మం ప్రాంతానికి చెందిన మంజుల (39) 2019 న‌వంబ‌ర్ నెల‌లో హార్పిక్ అనే టాయిలెట్ క్లీన‌ర్ తాగేశారు. ఆమెకు అవేర్ గ్లోబ‌ల్ … Read More

53 రోజులు ఎక్మోపై ఉన్న కోవిడ్ రోగికి రెండు ఊపిరితిత్తులు మార్చిన కిమ్స్ వైద్యులు

కోవిడ్‌తో తీవ్రంగా బాధ‌ప‌డుతూ.. 53 రోజుల పాటు ఎక్మోపై చికిత్స పొందిన రోగికి ఆ త‌ర్వాత కూడా లంగ్ ఫైబ్రోసిస్ రావ‌డంతో.. అత‌డి రెండు ఊపిరితిత్తులు మార్చారు. కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (కిమ్స్) ఆసుప‌త్రిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ … Read More

ప‌కృతిని ఆస్వాదించాలంటే ప‌ర్వ‌తాల‌ను కాపాడుకోవాలి : కాట్ర‌గ‌డ్డ‌

ప‌కృతిని ఆస్వాధించాలంటే… ప‌ల్లెకు వెళ్లాలి లేదా ప‌ర్వ‌తాలు ఎక్కాలి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ప‌ర్వ‌తాల అందాల‌ను ఆస్వాదించాలంటే అక్క‌డి వెళ్లి తీరాల్సిందే. అప్పుడు ఆ ప‌ర్వ‌తం యొక్క గొప్ప‌త‌నం మ‌నం తెలుసుకోగ‌లుగుతాం. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో… దేశంలో ఎత్తైన ప‌ర్వాల‌ను … Read More

అనాధాలకు అండగా… విశ్వమానవవేదిక

వేడంగి, వేడంగిపాలెం, కుమ్మరిపాలెం గ్రామాల్లో విశ్వమానవవేదిక నిత్యాన్నదానం ప్రారంభం పోడూరు మండలం వేడంగి, వేడంగి పాలెం, కుమ్మరిపాలెం గ్రామాల్లో ఆదరణలేక, శరీరాలు సహకరించక, దుర్భర స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు ఉన్న చోటకే భోజనం అందించే నిత్యాన్నదానం కార్యక్రమాన్ని డిసెంబర్ 6వ … Read More

సాయం చేసి ఆదుకోండి

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన ఏలేటి నర్సారెడ్డి 35కు కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి చూపించుకున్నారు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రెండు కిడ్నీలు పనిచేయడం లేదని చెప్పడంతో తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు ప్రస్తుతం … Read More

యువతి పొట్టలో పుచ్చకాయ పరిమాణంలో కణితి

విజయవంతంగా తొలగించిన కర్నూలు కిమ్స్ వైద్యులు ప్రపంచంలో ఇప్పటివరకు ఇలాంటివి 800 కేసులు మాత్రమే ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తి ఉచితంగా శస్త్రచికిత్స ఏపీలోనే మొదటి శస్త్రచికిత్స ఒక యువతి పొట్టలోని ప్లీహానికి సమీపంలో దాదాపు పుచ్చకాయ పరిమాణంలో ఉన్న కణితిని కర్నూలు … Read More

రాయ‌ల‌సీమ‌లో అతిపెద్ద రెండ‌వ డ‌యాల‌సిస్ యూనిట్

అనంత‌పురం జిల్లాలోనే అతిపెద్ద యూనిట్‌ రోగుల‌కు మ‌రింత చేరువ‌లో కిమ్స్ స‌వీర‌ ఆరోగ్య‌శ్రీ ద్వారా డ‌యాల‌సిస్ సేవ‌లు డెక్కన్ న్యూస్:డ‌యాల‌సిస్ రోగుల‌కు మ‌రింత చేరువైంది కిమ్స్ స‌వీర హాస్పిట‌ల్‌. ఇప్ప‌టికే 15 ప‌డ‌క‌ల గ‌ల డ‌యాల‌సిస్ యూనిట్‌ని 26 ప‌డ‌క‌లకు పెంచింది. … Read More

ఎమ్మెల్యే అనుచరుల ఇసుక దందా

తెలంగాణలో ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టిస్తున్నారు. ఎమ్మెల్యే పేరుతో దందాలు చేస్తూ… భయబ్రాంతులు గురి చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం రవి నగర్,మైలారం ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు … Read More