వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై మంత్రి సీరియస్
రాష్ట్రంలో మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించడమే తమ లక్ష్యమన్నారు మంత్రి ఈటెల రాజేందర్. అందుకు కోసం ప్రతి ఒక్క అధికానికి క్రమశిక్షణతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిన్న జబ్బులకు పెద్దాస్పత్రులకు పరుగులు తీసే అవసరం … Read More











