మ‌ల ద్వారం నుండి బ‌య‌ట‌కి వ‌చ్చిన పెద్ద ప్రేగు

మ‌ల ద్వారం నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన పెద్ద ప్రేగుకి అరుదైన శ‌స్త్ర‌చికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడారు కిమ్స్ స‌వీర వైద్యులు. బీహార్ రాష్ట్రానికి చెందిన వ్య‌క్తికి అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌ను విజ‌యవంతం చేసి చరిత్ర సృష్టించారు. మ‌ల ద్వారం నుండి పెద్ద … Read More

బ‌రువు పెర‌గ‌ట్లేద‌ని చూస్తే.. గుండెలో స‌మ‌స్య

పుట్టుక‌తోనే గుండె ర‌క్త‌నాళాల్లో ఫిస్టులా ఏర్ప‌డిన ఓ చిన్నారికి విశాఖ‌ప‌ట్నంలోని కిమ్స్ ఐకాన్ వైద్యులు అత్యాధునిక చికిత్స‌తో ఆప‌రేష‌న్ అక్క‌ర్లేకుండానే ప్రాణ‌దానం చేశారు. ఆ చిన్నారి వ‌య‌సుకు త‌గినంత‌గా బ‌రువు పెర‌గ‌డం లేదు. ఐదేళ్ల వ‌య‌సులో క‌నీసం 18 కిలోల బ‌రువు … Read More

పందుల నుంచి గుండె మార్పిడి ఓ వ‌రం :డా. సందీప్ అత్తావ‌ర్‌

యూనివ‌ర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన వైద్యులు విజ‌య‌వంతంగా ప్ర‌పంచంలోనే తొలిసారిగా పంది గుండెను మ‌నిషికి అమ‌ర్చారు. ఇది ఆధునిక వైద్య‌శాస్త్ర చ‌రిత్ర‌లోనే స‌రికొత్త అధ్యాయం. ఆ సంస్థ నుంచి వ‌చ్చి తాజా స‌మాచారం ప్ర‌కారం 57 ఏళ్ల … Read More

కూ యాప్‌లో విరాట్ కోహ్లి

కూ యాప్ ద్వారా విరాట్ కోహ్లి అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న స‌మాచారాన్ని కూ యాప్ ద్వారా తెలియ‌జేస్తున్నారు. ముఖ్యంగా త‌న ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఫోటోలు కూ యాప్‌లో సంద‌డి చేస్తున్నాయి.

ప్రతిభావంతుల నియామకాలను వేగవంతం చేసిన సిద్స్‌ ఫార్మ్‌

తెలంగాణా కేంద్రంగా కలిగిన ప్రీమియం డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌, తమ పాల ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడంతో పాటుగా అత్యున్నత నాణ్యత కలిగిన పాల ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఎదురవుతున్న డెలివరీ చైన్‌ కష్టాలను సైతం అధిగమించేందుకు అత్యున్నత ప్రతిభావంతులతో … Read More

టీసీపీఎల్ నుండి శుద్ధ్‌ బై టాటా సాల్ట్

భారతదేశంలో అతిపెద్ద మరియు అత్యంత విశ్వసనీయమైన ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటైన టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (టీసీపీఎల్‌) తమ తాజా ఆఫరింగ్‌ శుద్ద్‌ బైటాటా సాల్ట్‌ను భారతదేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతీయ మార్కెట్‌లలో విడుదల చేసింది. శుద్ధ్‌ బై టాటా … Read More

గర్భ‌శాయ స‌మ‌స్య‌ల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దు : డా. సువ‌ర్ణా రాయ్‌

మ‌హిళ‌ల్లో గ‌ర్భాశ‌యానికి ముందుభాగంలో ఉండే ముఖ‌ద్వారానికి కొన్ని ర‌కాల ఇన్ఫెక్ష‌న్ల‌తో పాటు కేన్స‌ర్ కూడా సోకే ప్ర‌మాదం ఉంటుంది. మ‌హిళ‌లు గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార ఆరోగ్యంపై అవ‌గాహ‌న పెంపొందించుకుని, దానికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌గా గుర్తించాల‌ని ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రి క‌న్స‌ల్టెంట్ గైన‌కాల‌జిస్టు, లాప్రోస్కొపిక్ … Read More

జ‌ర్న‌లిస్ట్‌ని ప‌రామ‌ర్శించిన ఎంపీ అర‌వింద్‌

ఆర్మూర్ టిఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడిన జ‌ర్న‌లిస్ట్‌ల‌ను ప‌రామ‌ర్శించారు బీజేపీ ఎంపీ అర‌వింద్‌. జనిజామాబాద్ నగరంలోని శ్రీ దత్త హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ పోశెట్టి000ని పరామర్శించి దాడికి జ‌రిగిన వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ విష‌యాన్ని కూ యాప్ … Read More

ఈ నెల 30 వ‌ర‌కు సెల‌వులు

రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న క‌రోనా వైర‌స్ దృష్ట్యా పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు పొడిగించింది. సంక్రాంతి పండ‌గ సెల‌వులు ఈ రోజుతో ముగియ‌నున్నాయి. అయితే తెలంగాణ‌లో కేసులు అంత‌కంతుకు పెరుగుతుండ‌డంతో ఈ నెల 30 వ‌ర‌కు సెల‌వులు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ … Read More

సంక్రాతి సెల‌వులు పొడ‌గించే యోచ‌న‌లో తెరాస స‌ర్కార్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుండ‌డంతో విద్యా సంస్థల సెలవులను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. క‌రోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సంక్రాంతి సెలవులను మూడు రోజుల ముందుగానే 8వ తేదీ నుంచే ప్రకటించారు. ఇవి ఈ నెల 16తో … Read More