జియాగూడకు సోమేశ్ కుమార్, ఇతర అధికారులు

మరికొద్ది సేపట్లో జియాగూడకు ప్రభుత్వ ప్రధాకార్యదర్శి సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, ఇతర అధికారులు, అత్యంత క్లిష్టంగా మారిన జీయాగూడ పరిస్థితిని సమీక్షించ నున్న సీఎస్, మరింత పకడ్బందీ చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చే అవకాశం

ఫ్యామిలీ ప్యాక్ లా కరోనా

కరోనా వైరస్ తో హైదరాబాద్ గజ గజ వణికిపోతోంది . ఎప్పుడు ఎక్కడ ఎలా వరుస అంటుకుంటుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ప్రధానంగా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదు కావడం అందరిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇటీవల … Read More

ఆ నేతలను కాపాడడానికేనా సీఎం ప్రయత్నం : కాట్రగడ్డ

విశాఖపట్నం ఎల్జిమర్ గ్యాస్ ఘటనలో వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది అని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూనా మండిపడ్డారు.  ఒక వైపు కరోనా తో రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నా పటించుకోవడం లేదు అని విమర్శించారు. ఎల్జిమర్ గ్యాస్ … Read More

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అమెరికా దేశస్థుడు మృతి.

గండిపేట్ ప్రాంతంలో సైక్లింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడింది మృతిచెందాడని గుర్తించిన పోలీసులు… మృతుడు పాల్ రాబర్ట్ లిటిల్ జాన్ గా గుర్తింపు..మృతుని భార్య అమెరికా స్టేట్ కార్పొరేషన్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తుంది .. భార్య ఫిర్యాదు మేరకు … Read More

తెలంగాణ పద్మశాలిలకు అరుదైన గౌరవం

తెలంగాణ పద్మశాలిలకు ప్రపంచ వ్యాప్తంగా అరుదైన గౌరవం దక్కింది. మనిషి కట్టుకోవడానికి బట్టలు నేసి ఇచ్చిన నేతలకు ఇప్పటికే మంచి పేరు ఉంది. అదే వరసలో ప్రపంచ భౌగోళిక పటంలో చేరింది నల్గోండలోని పుట్టపాక. చేనేత సాంకేతికతకు కేంద్రంగా పుట్టపాక టెలియా … Read More

భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు

దేవుడికి చేసిన సేవ తిరిగి మనకు ఎదో ఒక రూపంలో మళ్ళీ ఇస్తాడని ఘట్కేసర్ భజరంగ్ దళ్ సభ్యులు అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలో దాదాపు 600 మందికి పైగా అన్నదానం చేశారు. అలాగే 200 నిత్యావసర సరుకులు పంపిణి … Read More

ధరిపల్లిలో ఘనంగా హనుమాన్ జయతి

మెదక్ జిల్లా ధరిపల్లిలో ఘనంగా హనుమాన్ జయతి ఉత్సవాలు జరిగాయి. ఉదయం గ్రామా పంచాయతీ సమీపంలోని హనుమాన్ ఆలయంలో పలువురు దేవుడికి చంద్రం పెట్టడం, ఇతర పూజా కార్యక్రమాలు చేశారు.సాయంత్రం యువకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కరోనా లాక్ డౌన్ … Read More

తెలంగాణలో 1500 పైన కేసుల

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1500 దాటింది. ఇవాళ కొత్తగా 55 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 44 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో … Read More

మనల్ని మనమే కాపాడుకుందాం : ఎమ్మెల్యే రోజా

కరోనా సమయంలో మనల్ని మనమే కాపాడుకోవాలి అని నగరి ఎమ్మెల్యే రోజా కోరారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం ప్రభుత్వం సూచించిన సూచనలు తప్పకుండ పాటించాలని అన్నారు. నగరి మండల పరిధిలోని 17 గ్రామ పంచాయతీలలోని ప్రజలకు ప్రతి ఒక్కరికి 3 మస్క్ … Read More

భాగిర్తిపల్లిలో కాలిపోయిన ఇల్లు

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం భాగిర్తిపల్లి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నకంతుల మల్లయ్య ఇంటిలో అకస్మాతుగా మంటలు చెలరేగాయి. చుట్టూ పక్కలవారు వచ్చేలోగా ఇల్లు పూర్తిగా దగ్ధం అయినది. దింతో తాము రోడ్డున పడినట్టు ఇంటి … Read More