బీజేపీ నేత ర‌ఘునంద‌ర్‌రావు జోక్యంతో బాధిత కుటుంబానికి న్యాయం

డెక్క‌న్ న్యూస్, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీ‌కాంత్ చారి మెద‌క్ జిల్లా బీజేపీ నేత రఘునంద‌ర్‌రావు జోక్యంతో ఒక ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన కుటుంబానికి న్యాయం జ‌రిగింది. అన్యాయంగా ఓ ఫ్యాక్ట‌రీ యాజ‌మాన్యం త‌న బ‌లంతో బాధిత కుటుంబానికి అన్యాయం చేయాల‌ని చూస్తే దేవుడిలా … Read More

టి.మందాపూర్‌లో ఆ పంట‌లు వేసి ఎక్కువ లాభాలు పొందండి

డెక్క‌న్ న్యూస్‌, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీకాంత్ చారి :నియంత్రిక పంట‌ల ద్వారా అధిక దిగుబ‌డులు పొంద‌వ‌చ్చ‌ని మండ‌ల వ్య‌వ‌సాయ విస్త‌ర‌ణ అధికారి శ్యాం అన్నారు. మెద‌క్ జిల్లా చిన్న‌శంకరంపేట మండలంలోని టి.మాదంపూర్ గ్రామంలో రైతుల‌ను వాన‌కాలం పంట‌ల గురించి అవ‌గాహాన క‌ల్పించారు. … Read More

రంగనాయక, మల్లన్న సాగర్ కాలువ భూ సేకరణ పై మంత్రి హరీశ్ రావు సమీక్ష

సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం రంగనాయక, మల్లన్న సాగర్ జలాశయాల ప్రధాన కాలువ నుంచి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్ ద్వారా వెళ్లే డిస్ట్రిబ్యూటరీ కాల్వలు అంశం పై జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, అడిషనల్ జిల్లా కలెక్టర్ పద్మాకర్, ఆర్డీఓ … Read More

పీపీఈ  కిట్లు వేసుకున్నా మాజీ ఎమ్మెల్యేను వదలని కరోనా

వదల బొమ్మాలి నిన్ను వదల అనేది ఒక సినిమా డైలాగ్. భూమిలో పాతి పెట్టిన బయటకి వచ్చి నీపని పడితే అనేది ఆ డైలాగ్ ఉద్దేశం. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే…. అచ్చం అలాంటిదే నిజ జీవితంలో జరుగుతుంది.ప్రపంచాన్ని … Read More

మెద‌క్‌లో క‌ల‌క‌లం రేపుతున్న క‌రోనా కేసులు

డెక్క‌న్ న్యూస్‌, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీ‌కాంత్ చారి :మెద‌క్ జిల్లాలో ప్ర‌జ‌లను భ‌యం గుప్పిట్లో ప‌డేస్తోంది క‌రోనా. వ‌ర‌సుగా రెండు రోజుల‌గా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో అధికారుల‌లో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా కేసులు … Read More

నిబంధనలు తుంగలో తొక్కుతున్న మాసాజ్ సెంట‌ర్లు

హైదరాబాద్…సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వందల సంఖ్యలో స్పాలు కొనసాగుతున్నాయి. అలసిన శరీరానికి సాంత్వన కలిగించేందుకు మసాజ్ ఎంతగానో తోడ్పడుతుంది. ఈ మసాజ్ ను ఆసరా చేసుకున్న స్పాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. స్పా సెంటర్లలో అమ్మాయిలతో పురుషులకు క్రాస్ మసాజ్ చేయిస్తున్నారు. … Read More

నేపాల్‌లో పండే ఆరుదైన రుద్రా‌క్ష‌ల‌ను న‌గ‌ర శివారులో పండిస్తున్న మాజీ ఎమ్మెల్యే

మేడ్చల్ జిల్లా దుండిగల్ లోని విమలా దేవి వ్యవసాయ క్షేత్రంలో సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అరుదైన మొక్కల్ని పెంచుతున్నారు. ఏడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రంలో నేపాల్ దేశంలో పండే రుద్రాక్ష పండుతోంది. పదేళ్ల కింద … Read More

ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జ‌ల కోస‌మే : విజ‌య‌సార‌ధి

త‌మ ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జ‌ల ప‌క్ష‌మే నిల‌బ‌డి పోరాడుతామ‌ని మ‌హ‌బూబాబాద్ సిపిఐ జిల్లా కార్య‌ద‌ర్శి బి.విజ‌య‌సార‌ధి అన్నారు. ప్ర‌భుత్వం విచాక్ష‌ణ ర‌హితంగా పేద ప్ర‌జ‌ల పొట్టకొడితే త‌గిన మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. జిల్లాలోని అయోధ్య, ముడుపుగల్ గ్రామాల్లో ని … Read More

చేగుంట, పాప‌న్న‌పేట‌‌లో క‌రోన క‌ల‌క‌లం

మెద‌క్ జిల్లాలో మ‌రోసారి క‌రోన క‌ల‌క‌లం రేగింది. వైర‌స్ వ్యాపిస్తున్న మెద‌టి రోజుల్లో డిల్లీ వెళ్లి వ‌చ్చిన వారికి క‌రోన పాజిటివ్ రావ‌డంలో గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకుని వారిని కోలుకునేలా చేశారు. మ‌రోసారి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో క‌రోనా పాజిటివ్ రావ‌డంలో … Read More

రైతుబంధు ప‌త‌కానికి మంగ‌ళం పాడ‌డానికేనా ? తెజాస

మద్దతు ధర చెప్పకుండా రహస్య ప్రతిజ్ఞలు ఎందుకు : రాజశేఖర్ రెడ్డి ధ్వజం డెక్క‌న్ న్యూస్, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీకాంత్ చారి రాష్ట్ర ప్ర‌భుత్వం సూచ‌న‌లు రైతుల క‌న్నీరు తుడ్వ‌లేద‌ని తెలంగాణ జ‌న స‌మితి పార్టీ యువ‌జ‌న విభాగం మెద‌క్ జిల్లా … Read More