గ్యాస్ సిలండర్ ఇంటి గేటు వరకే డెలివరీ

లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ గ్యాస్ డీలర్ల అసోసియేషన్స్ గ్యాస్ డెలివరీ సేవల్లో మార్పులు చేశాయి . వినియోగదారులకు ఇంతకూ ముందు సిలండర్ ఇంటి గుమ్మం వరకు అందించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందుకోసమే గ్యాస్ సిలండర్  ను ఇంటి … Read More

24 గంటల్లో దేశంలో 1334 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1334 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, 27 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 15,712కి చేరిందని తెలిపింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా … Read More

వ‌ల‌స కూలీలు ఎక్క‌డ ఉన్న‌వారు అక్క‌డే, రాష్ట్రాలు దాటొద్దు : కేంద్ర హోంశాఖ‌

వ‌ల‌స కూలీల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. వ‌ల‌స కూలీలు ఎవ‌రూ రాష్ట్రాలు దాట‌వ‌ద్దు అని త‌మ ఆదేశాల్లో కేంద్ర‌హోంశాఖ పేర్కొన్న‌ది. ఎక్క‌డ ఉన్న కూలీలు.. అక్క‌డి ప్ర‌భుత్వం వ‌ద్ద రిజిస్ట‌ర్ చేసుకోవాల‌న్న‌ది. లాక్‌డౌన్ కాలం ముగిసే … Read More

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 15,712కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో 27 మరణాలు చేటుచేసుకున్నాయి. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 507కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ హెల్త్‌ బులిటిన్‌ విడుదల … Read More

రోహింగ్యాల వేటలో పోలీసులు

కరోనా కలకలం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజాముద్దీన్ ఘటన మరో సంచలనానికి దారి తీసింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ జరిగిన మత ప్రార్థనలలో విదేశాల నుంచి వచ్చిన మత ప్రచారకులతోపాటు రోహింగ్యాలు కూడా పాల్గొన్నారని … Read More

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్రదాడి

ప్రపంచం మొత్తం కరోనా మీద యుద్ధం చేస్తుంటే బుద్ధి మారని ఉగ్రవాదులు మాత్రం మన దేశం మీద దాడులకు దిగుతున్నారు. జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు పోలీస్ క్యాంపులే ల‌క్ష్యంగా వ‌రుస దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా సోపోర్‌ టౌన్‌లో 179 బెటాలియ‌న్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ … Read More

కఠినంగా ఉండండి

రోజు రోజుకి కరోనా వ్యాప్తి ఎక్కువ కావడం వాళ్ళ కేంద్రం అప్రమత్తం అవుతుంది. రాష్ట్రాలలో నియంత్రణ కోసం తీసుకుంటున్న అంశాలపై మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబ వీడియో … Read More

మే 3 వరకూ శ్రీవారి దర్శనాల రద్దు

కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో మే 3 వరకు శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.  టీటీడీ అనుబంధ ఆలయాలలో కూడా దర్శనాలు రద్దు చేస్తున్నామని ఆయన చెప్పారు. తిరుపతిలో ప్రతి నిత్యం లక్షా … Read More

మైన‌స్ 3 శాతానికి ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌నం: ఐఎంఎఫ్ వార్నింగ్‌

కోవిడ్‌19 మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ‌దేశాలు స్తంభించిపోయాయి. దీంతో అన్ని దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కూడా కుప్ప‌కూల‌నున్నాయి. ప్ర‌స్తుత మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ఈ ఏడాది మైన‌స్ మూడు శాతానికి ప‌డిపోనున్న‌ట్లు ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రీ ఫండ్ అంచ‌నా వేసింది.  ఇది … Read More

మే 3 వరకు లాక్ డౌన్

కరోనా వేగంగా విస్తరిస్తోంది. కరోనా పై పోరాటమే మన ముందు ఉన్న పెద్ద లక్ష్యం అని మోడీ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరు సైనికుడిగా పని చేస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చిన అందరు అర్థం చేసుకుంటున్నారు. ఈ వ్యాధి ని కట్టడి … Read More